Rail accident
Train Accident యూపీలో పట్టాలు తప్పి బోల్తాపడ్డ రైలు కోచ్లు.. పలువురు మృతి
Dibrugarh-Chandigarh Express | ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలోని మోతిగంజ్- జిలాహి రైల్వే స్టేషన్ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 15904) పట్టాలు తప్పి (Train Accident ) అనేక కోచ్లు పడిపోయాయి. రైలు దిబ్రూగఢ్కు వెళ్తుండగా జిలాహి రైల్వే స్టేషన్కు కొద్ది దూరంలో నాలుగు ఏసీలతో సహా రైలులోని 12 కోచ్లు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్ను ఘటనాస్థలికి పంపారు. పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ దుర్ఘటనలో […]
