Sunday, June 1Welcome to Vandebhaarath

Tag: Prime Minister Narendra Modi

Indian Armed Forces : భారత సాయుధ దళాలకు ఫుల్ పవర్స్..
Trending News

Indian Armed Forces : భారత సాయుధ దళాలకు ఫుల్ పవర్స్..

ఉగ్రవాదానికి గట్టి దెబ్బ, పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంFree Hand To Indian Armed Forces : న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉ‌గ్రవాదాన్ని అణిచివేసేందుకు సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్‌ ‌నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థంపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ సిబ్బంది చీఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులతో కలిసి ప్రధాని మోదీ అత్యున్నత భద్రతా సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి త్రివిధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పేర్కొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ ఉన్...
Pamban Rail Bridge : త్వరలో ప్రారంభం కానున్న పంబన్ వంతెన ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?
National

Pamban Rail Bridge : త్వరలో ప్రారంభం కానున్న పంబన్ వంతెన ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

Rameshwaram : భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ వంతెన పంబన్ రైలు వంతెనను (Pamban Rail Bridge) ఆదివారం (ఏప్రిల్ 6) రామ నవమి (Ram Navami) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తమిళనాడు(Tamilnadu)లో ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి రోడ్డు వంతెనపై నుంచి జెండా ఊపి వంతెన పనితీరును వీక్షిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత, ఆయన రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. "ఈ వంతెన లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రామాయణం ప్రకారం, రామసేతు నిర్మాణం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి ప్రారంభించబడింది.Pamban Rail Bridge పంబన్ బ్రిడ్జి ప్రత్యేకతలురామేశ్వరాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తూ రూ.550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన పొడవు 2.08 కి.మీ., 99 స్పాన్లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్ కలిగి ఉంది. అపార్ట్ మెట్లలో లిఫ్ట్ ల మాదిరిగా ఈ వంతెన 17 మీటర్ల ...
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పాడి పరిశ్రమ, ఎరువుల ఉత్పాదనకు రూ.16,000 కోట్లు
National

Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పాడి పరిశ్రమ, ఎరువుల ఉత్పాదనకు రూ.16,000 కోట్లు

Union Cabinet Decisions : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు (Union Cabinet Decisions ) తీసుకుంది. వ్యవసాయ సంబంధిత రంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈరోజు (మార్చి 19) ఆమోదం తెలిపింది. మంత్రి వర్గం తీసుకున్న కీలక నిర్ణయాల గురించి సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vishnaw) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాల ఉత్పత్తిని పెంచడానికి, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద క్యాబినెట్ రూ.3,400 కోట్లను ఆమోదించిందని చెప్పారు. మరోవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మార్కెట్ లింకేజీలను పెంచేందుకు, దేశవ్యాప్తంగా పాడి రైతులకు మద...
Swamitva Yojana : ప్రజలకు మోదీ స‌ర్కారు శుభ‌వార్త.. నేడు ప్రాప‌ర్టీ కార్డుల పంపిణీ
Trending News

Swamitva Yojana : ప్రజలకు మోదీ స‌ర్కారు శుభ‌వార్త.. నేడు ప్రాప‌ర్టీ కార్డుల పంపిణీ

దేశ వ్యాప్తంగా 230కి పైగా జిల్లాల్లోని సుమారు 50,000 గ్రామాల్లో ఆస్తి యజమానులకు స్వామిత్వ యోజన (Swamitva Yojana) కింద 65 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు పంపిణీ చేయనున్నారు. జనవరి 18న శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు వ‌ర్చువ‌ల్‌గా ఈ ప్రాపర్టీ కార్డులను ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం కింద, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తోపాటు జమ్మూ-కశ్మీర్, లడఖ్‌లోని రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆస్తి యజమానులకు ప్రాప‌ర్టీ ఆస్తి కార్డులు జారీ చేయ‌నున్నారు. ప్రధానమంత్రి యాజమాన్య పథకం (prime Minister Ownership plan) అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..'స్వామిత్వ పథకం' ఎప్పుడు ప్రారంభించారు?ఈ పథకాన్ని ఏప్రిల్ 24, 2020 (జాతీయ పంచాయతీ ...
Mary Millben | నా మ‌దిని దోచుకున్నారు.. మోదీపై అమెరిక‌న్ గాయ‌ని ఫిదా
National

Mary Millben | నా మ‌దిని దోచుకున్నారు.. మోదీపై అమెరిక‌న్ గాయ‌ని ఫిదా

American singer Mary Millben | భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ (American singer Mary Millben) ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఢిల్లీలో నిర్వహించిన కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా క్రిస్మస్ వేడుకలో ఏసు క్రీస్తును మోదీ (Prime Minister Narendra Modi) కీర్తించినందుకు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యతలో గురువుగా ఏసు పేర్కొన‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.లార్డ్ క్రైస్ట్ బోధనలూ ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని ఉటంకిస్తాయ‌ని, మనమందరం ఈ ఆత్మను బలపరిచేందుకు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమ‌ని ప్రధాని మోదీ పిలుపునివ్వ‌డంపై మేరీ మిల్బెన్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ' మీకు కృత‌జ్ఞ‌త‌లు మోదీ గారూ.. ఏసు క్రీస్తు ప్రేమకు గొప్ప కానుక, ఆదర్శం. భారత బిషప్‌ల క్రిస్మస్ వేడుకలో నా రక్షకుడిని గౌరవించినందుకు ధన్యవాదాలు. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి' అని ఆమె ట్వీట్ చేశారు. భ...
Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్..  ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?
Trending News

Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్.. ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi ) 'వోకల్ ఫర్ లోకల్'  (Vocal for Local ) ప్రచారానికి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప్ర‌భావిత‌మ‌య్యారు. వినియోగ‌దారుల్లో ఈ నినాదంతో ఎంతో మార్పును తీసుకువ‌చ్చింది. ఇది గతంలో ఫ్యాన్సీ చైనీస్ లైట్లు, డెకరేషన్ ఉత్పత్తులు ఎక్కువ‌గా కొనుగోలు చేసేవారు. వ్యాపార‌, వాణిజ్య విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ దీపావళికి భారతీయులు చైనీస్ వస్తువుల కంటే 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. ఇది ప్రతిగా చైనాకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది దాదాపు 1.25 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.పిఎం మోడీ 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం. దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్ర‌ధాన ల‌క్ష్యం. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను కొనుగోలు చేయాల‌ని ప్రధాన...
కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi
National

కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi

PM Modi : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు. వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ రోజున దేశంలో ‘విశ్వకర్మ యోజన’ (Vishwakarma Yojana) అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద దేశంలో స్వర్ణకారులు, ఫర్నిచర్ లేదా కలప వస్తువులను తయారు చేసేవారు అంటే వడ్రంగులు, సెలూన్లు నడిపే నాయీ బ్రాహ్మణులు, బూట్లు తయారు చేసేవారు, ఇళ్ళు నిర్మించే మేస్త్రీలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. కార్మికులు ఎవరైనా సరే స్వర్ణకారులు, మేస్త్రీలు, చాకలివారు.. హెయిర్ కట్ కుటుంబాల వారైనా.. అలాంటి వారిని బలోపేతం చేసేందుకు.. ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు.‘స్వానిధి యోజన’ కింద దేశంలోని కోట్లాది మంది వీధి వ్యాపారులకు తమ ప్రభుత్వం రూ.50,000 కోట్ల వరకు ఆర్థికసాయం అందించిందని ప్రధాని నరేంద్ర మోడీ (PM M...
దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నేడు ప్రధాన మోదీ శంకుస్థాపన
National

దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నేడు ప్రధాన మోదీ శంకుస్థాపన

తెలంగాణలో 21 స్టేషన్ల ఎంపిక దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్‌ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 24,470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. "ఇంత భారీ సంఖ్యలో స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని, కాబట్టి ఇది చారిత్రాత్మక ఘట్టం అవుతుంది" అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. 2025 నాటికి ఈ స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రాజెక్ట్ పురోగతిని ప్రధాని పర్యవేక్షిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. “ఈ స్టేషన్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రధాన దృష్టి కేంద్రీకరిచింది. ఈ రైల్వే స్టేషన్ల పురోగతిని ప్రధాని వ్యక్తిగతంగా ప...
ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
World

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ పురస్కార ప్రదానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత గౌరవమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ (Grand Cross of the Legion of Honour) ’ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారు.  దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ గుర్తింపు పొందారు. ఈ గౌరవానికి భారత ప్రజల తరపున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది.రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోదీ (Prime Minister Narendra Modi ) కి రెడ్ ఘన స్వాగతం పలికారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొననున్నారు.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఇక్కడ ఎలిసీ ప్యాలెస్‌లో జరిగిన అ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..