Thursday, July 3Welcome to Vandebhaarath

Tag: PM modi

PM Modi | ‘జంగిల్ రాజ్ నాయకులు హిందూ మతాన్ని అపహాస్యం చేశారు…’:
National

PM Modi | ‘జంగిల్ రాజ్ నాయకులు హిందూ మతాన్ని అపహాస్యం చేశారు…’:

మహా కుంభమేళాపై ఆర్జేడీపై ప్రధాని మోదీ ఫైర్‌PM Modi in Bihar | ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (MahaKumbh Mela 2025 )పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తీవ్రంగా విమర్శించారు. హిందూ మతాన్ని అపహాస్యం చేసి, అపహాస్యం చేసిన 'జంగల్ రాజ్' నాయకులను బీహార్ ప్రజలు క్షమించరని మోదీ అన్నారు. జంగల్ రాజ్ నాయకులు మహా కుంభమేళాను, హిందూ మతాన్ని అపహాస్యం చేశారు. బీహార్ ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించరు" అని మోదీ భాగల్పూర్‌లో అన్నారు. అయితే, ఆర్జేడీ నేత ఇటీవల మహా కుంభమేళాను 'ఫాల్తు' (అర్థరహితం) అని అన‌డంతో తీవ్ర వివాదం చెల‌రేగింది.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం 19వ విడత నిధులను బదిలీ చేసిన తర్వాత జరిగిన సభలో మోదీ (PM Narendra Modi) ప్రసంగిస్తూ, రైతుల సంక్షేమం, బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించారు....
Pension Scheme | అసంఘటిత కార్మికులకూ పెన్షన్.. ఎవరికి వర్తిస్తుంది.. ఎలా దరఖాస్తు చేయాలి ?
Business

Pension Scheme | అసంఘటిత కార్మికులకూ పెన్షన్.. ఎవరికి వర్తిస్తుంది.. ఎలా దరఖాస్తు చేయాలి ?

Pension Scheme - PM Shram Yogi Mandhan Yojana : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు కూడా గొప్ప ప‌థ‌కాన్ని అందిస్తోంది. భారతదేశంలో వారి ప్రస్తుత ఆదాయం ఆధారంగా భవిష్యత్ కు భ‌రోసా ఇచ్చేందుకు పెన్ష‌న్ అందించే ప‌థ‌కం ఇది. అసంఘ‌టిక కార్మికుల కోసం ప్రభుత్వం 2019 లో ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కార్మికులకు ప్రతి నెలా పెన్షన్ అందిస్తారు. ఈ పథకం వల్ల ఏ కార్మికులు ప్రయోజనం పొందుతారో ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇపుడు తెలుసుకుందాం..Pension Scheme : రూ. 3000 వరకు పెన్షన్ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన తో ప్రధానంగా దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం ద్వారా, కార్మికులకు ప్రతి నెలా రూ. 3000...
క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?
National

క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?

Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్య‌యంతో దీనిని నిర్మించారు. ఇది రెండు గంట‌ల‌ ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలకు తగ్గిస్తుంది.. ఈ ప్రాంతంలో పర్యాటకంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహ‌దం చేస్తుంది.జనవరి 13, 2025న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్మూ కాశ్మీర్‌లో Z-మోర్హ్ టన్నెల్‌ను ప్రారంభించారు, ఇది శ్రీనగర్ నుంచి లడఖ్ వ్యూహాత్మక ప్రాంతం మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.Z-Morh వ్యూహాత్మక ప్రాముఖ్యత6.5 -కిలోమీటర్ల పొడవుతో Z-మోర్ టన్నెల్ శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సుమారు 8,652 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గగాంగీర్, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన సోనామార్గ్‌ను కలుపుతుంది, హిమపాతం సంభవించే ప్రాంతాలను త‌ప్పిస్తుంది. ప్రయాణ సమయాన్ని రెండు ...
Mary Millben | నా మ‌దిని దోచుకున్నారు.. మోదీపై అమెరిక‌న్ గాయ‌ని ఫిదా
National

Mary Millben | నా మ‌దిని దోచుకున్నారు.. మోదీపై అమెరిక‌న్ గాయ‌ని ఫిదా

American singer Mary Millben | భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ (American singer Mary Millben) ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఢిల్లీలో నిర్వహించిన కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా క్రిస్మస్ వేడుకలో ఏసు క్రీస్తును మోదీ (Prime Minister Narendra Modi) కీర్తించినందుకు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యతలో గురువుగా ఏసు పేర్కొన‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.లార్డ్ క్రైస్ట్ బోధనలూ ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని ఉటంకిస్తాయ‌ని, మనమందరం ఈ ఆత్మను బలపరిచేందుకు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమ‌ని ప్రధాని మోదీ పిలుపునివ్వ‌డంపై మేరీ మిల్బెన్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ' మీకు కృత‌జ్ఞ‌త‌లు మోదీ గారూ.. ఏసు క్రీస్తు ప్రేమకు గొప్ప కానుక, ఆదర్శం. భారత బిషప్‌ల క్రిస్మస్ వేడుకలో నా రక్షకుడిని గౌరవించినందుకు ధన్యవాదాలు. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి' అని ఆమె ట్వీట్ చేశారు. భ...
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం
National

‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం

One Nation, One Election bill | పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం స‌ర్వ‌న్న‌ద్ధ‌మైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్‌ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను "చారిత్రకమైనది" అని పేర్కొంది. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ విధానం ద్వారా ఎన్నిక‌ల ఖ‌ర్చు భారీగా త‌గ్గుతుంద‌ని, స్థిర‌మైన‌ పాలనకు వీలు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్ర‌స్తావించారు.నివేదిక‌ల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్ర‌కారం.. ప్రస్తుతం జ‌మిలి ఎన్నిక‌లు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ...
Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?
Trending News

Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్‌ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా జనాదరణ పొందాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ డిమాండ్, వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి, కొత్త వందేభారత్ సేవలను, వాటి వేరియంట్‌ల ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా(Full list of Vande Bharat Express trains )20830 - విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్20833 - విశాఖపట్నం సికిం...
LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..
Business, Career

LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..

LIC Bima Sakhi Yojana : ఎల్‌ఐసి బీమా సఖీ యోజన డిసెంబర్ 9వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం హర్యానా పర్యటనలో ఉన్న ఆయన మధ్యాహ్నం 2 గంటలకు పానిపట్ నుంచి బీమా సఖీ పథకాన్ని ప్రారంభించనున్నారు. LIC ప్రత్యేక పథకం లాచ్ సంద‌ర్భంగా PM మోడీ బీమా సఖీలకు అపాయింట్‌మెంట్ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు.LIC Bima Sakhi : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ పాల‌సీ ప్రకారం.. పదోతరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సాధికారత కల్పించడానికి రూపొందించారు. ఈ పథకం కింద, విద్యావంతులైన మహిళలకు మొదటి 3 సంవత్సరాలు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజలలో ఆర్థిక అవగాహన పెంచడానికి, బీమా ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మహిళలు కూడా కొంత డబ్బు అందిస్తారు. మూడు సంవత్సరాల ...
పార్లమెంట్‌లో  విపక్షాల్లో చీలికలు మొదలు..
National

పార్లమెంట్‌లో విపక్షాల్లో చీలికలు మొదలు..

Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు నల్ల కోటు ధరించి నినాదాలు చేశారు. ఈ జాకెట్‌పై 'అదానీ, మోదీ ఒక్కటే' అని రాసి ఉంది. అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ దర్యాప్తు చేయబోరని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్‌లో నిరసనల విషయంలో ప్రతిపక్షంలో కూడా చీలిక వచ్చింది. ఈ నిరసనకు మమ్మల్ని ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ అన్నారు. అదానీ ఇష్యూ కంటే సంభాల్ ఇష్యూ పెద్దది. సంభాల్ విషయంలో ఎస్పీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. మోదీ-అదానీ ఒక్కటే: రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎస్పీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా పాల్గొనలేదు. పా...
Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..
Trending News

Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..

Mumbai-Ahmedabad Bullet Train | భారతదేశంలో మొట్టమొదటి బులెట్ ట్రైన్ పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై-స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లులో ప్రయాణీకులకు హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.ముంబై - అహ్మదాబాద్ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి: ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ మరియు సబర్మతి. ప్యాసింజర్-సెంట్రిక్ డిజైన్ స్టేషన్లలో ఇంటీరియర్స్, వెయిటింగ్ ఏరియాలలో విశాల‌మైన సీటింగ్, సులభంగా స్పష్టంగా క‌నిపించే సైన్ బోర్డులు ఉంటాయి. నగర పరిధిలో ఉన్న స్టేషన్లతో స్థానిక రైల్వేలు, బస్సులు, మెట్రో లైన్లు, పార్కింగ్ సౌకర్యాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది ప్రయాణీకులకు హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. ప్ర...
యూపీలో సీఎం యోగీ మార్క్‌.. ఫలించిన ‘బాటోంగే టు కటోంగే’ నినాదం..
Elections

యూపీలో సీఎం యోగీ మార్క్‌.. ఫలించిన ‘బాటోంగే టు కటోంగే’ నినాదం..

 UP Bypolls 2024 : ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి)తో కలిసి 9 స్థానాలకు గాను 7 స్థానాలను గెలుచుకుని అఖండ విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్ర , జార్ఖండ్‌లలో రెండో దశతో పాటు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. యూపీ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ 6 స్థానాల్లో గెలుపొందగా, దాని మిత్రపక్షమైన‌ ఆర్‌ఎల్‌డీ పోటీ చేసిన ఏకైక సీటును గెలుచుకుంది.UP ఉపఎన్నికల విజయం ఉత్తర భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికలలో ఒకదానిలో తన బలమైన పట్టును కొససాగించింది. యూపీలో యుపి ఉపఎన్నికలలో ఎన్‌డిఎ అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఓట‌ర్లు ప్రధాని మోదీ నాయకత్వానికి, సిఎం యోగి పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అలాగే యోగీ హిందూ ఐక్యత కోసం ఇచ్చిన 'బాటేంగే తో కటేంగే (Batenge Toh Katenge) నినాదం హిందూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించింద‌ని పోల్‌స్టర్లు, విశ్లేషకులు భావిస్తున్...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..