Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: Nitin Gadkari

RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’
National

RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’

దేశ అజరామర సంస్కృతికి మహావృక్షం ఆర్ఎస్ఎస్నాగ్ పూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీNagpur : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar) జయంతిని పురస్కరించుకొని ఆదివారం ప్రధాని మోదీ తొలిసారిగా నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌ పక్కనే నిలబడి ప్రసంగించిన మోదీ (PM Modi).. సామాజిక సేవ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ అంకితభావంతో పనిచేస్తోందని కొనియాడారు. వరదలు, భూకంపాలు, ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో వారి నిస్వార్థ సేవ స్పష్టంగా కనిపించిందని ప్రధానమంత్రి అన్నారు. సేవ ఉన్న చోటల్లా స్వచ్ఛంద సేవకులు ఉంటారని ఆయన అన్నారు. మహా కుంభమేళా అయినా...
New Scheme | రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ
National, తాజా వార్తలు

New Scheme | రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ

Cashless Treatment For Road Accident Victims : రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే కొత్త పథకాన్ని కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభించారు. రోడ్డు ప్ర‌మాద‌ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడం, వారికి సకాలంలో వైద్యం అందేలా చూడటమే ఈ ప‌థ‌కం (New Scheme ) రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ) ల‌క్ష్యం. నితిన్ గడ్కరీ ప్రకారం, ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత, పథకం వెంటనే బాధితుడి చికిత్సకు 7 రోజులు లేదా గరిష్టంగా రూ. 1.5 లక్షలు అందిస్తుంది.ఇది మాత్రమే కాదు, హిట్ అండ్ రన్ (Hit and Run) కేసులో బాధితుడు మరణిస్తే, మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. “మేము ఈ నగదు రహిత ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ కింద అమ‌లు చేస్తున్నాం. పథకంలో కొన్ని ...
Nitin Gadkari | జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. త్వరలో హమ్‌సఫర్‌ పాలసీ
Trending News

Nitin Gadkari | జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. త్వరలో హమ్‌సఫర్‌ పాలసీ

Nitin Gadkari - Humsafar Policy | దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్‌వర్క్‌లో మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్‌ టాయిలెట్స్‌, బేబీ కేర్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ‘హమ్‌సఫర్‌ పాలసీ (Humsafar Policy )’ని ప్రారంభించారు. ఈ పాలసీ కింద రహదారుల వెంట  బేబీ కేర్‌ రూమ్స్‌, క్లీన్‌ టాయిలెట్స్‌, వీల్‌చైర్స్‌, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌, పార్కింగ్‌ ప్రాంతాలు,  ఫ్యూయల్‌ స్టేషన్లలో హాస్టల్‌ తదితర సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఈ విధానంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అనుకూలమైన, సురక్షితమైన, ఉత్సాహభరితమైన  ప్రయాణ అనుభూతిని అందించనుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఈ పాలసీ దోహదపడుతు...
Pune Airport : సంత్ తుకారాం ఎవ‌రు? పూణె విమానాశ్ర‌యానికి ఆయ‌న‌పేరు ఎందుకు పెడుతున్నారు..?
National

Pune Airport : సంత్ తుకారాం ఎవ‌రు? పూణె విమానాశ్ర‌యానికి ఆయ‌న‌పేరు ఎందుకు పెడుతున్నారు..?

Pune Airport : పూణె విమానాశ్రయం పేరును జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవ‌ల ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఇప్పుడు తుది ఆమోదం కోసం కేంద్రానికి పంపించ‌నున్నారు. అంతకుముందు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మార్పుకు తన మద్దతు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెస్తుందని హామీ ఇచ్చారు.విమానాశ్రయానికి 'జగద్గురు సంత్‌శ్రేష్ఠ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం (Jagadguru Sant Tukaram Maharaj International Airport గా పేరు మార్చే దిశగా ఈరోజు తొలి అడుగు వేశామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. "జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న లోహెగావ్‌ల...
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్  ఈ ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.6,585 కోట్ల నిధులు
Andhrapradesh

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఈ ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.6,585 కోట్ల నిధులు

Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో 384 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల (National Highway Projects) ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.6,585 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్ర‌వారం మీడియాకు వెల్ల‌డించారు. ఏడు జాతీయ రహదారుల‌ ప్రాజెక్టులు ఈ  విధంగా ఉన్నాయి.కోడుమూరు-పేరిచెర్ల, సంగమేశ్వరం-నల్లకాలువ నంద్యాల-కర్నూలు, వేంపల్లి-చాగలమర్రి, గోరంట్ల-హిందూపూర్, ముద్దనూరు-బి కొత్తపల్లి, పెందుర్తి-బవర్ధ మధ్య ఉన్నాయి.National Highway Projects in Andhra Pardesh ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఇతరులతో సమన్వయం చేసుకుని ఈ నిధుల సేకరణపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని జ‌నార్ద‌న్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గతంలో భారత్ మాల ప్రాజెక్ట...
2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..
National

2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..

Highways And Expressways : భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2025 నాటికి దేశంలో 11 ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలను నిర్మించనుంది.. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ హైవేలు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. 2014లో జాతీయ రహదారుల మొత్తం పొడవు 91,287 కిలోమీటర్లు. 2024లో దీనిని 1.6 రెట్లు పెంచి 1,46,145 కి.మీలకు పెంచారు.2023-24లో 12,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించారు.భారతదేశంలో ప్రతిరోజూ 33 కి.మీ జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాది నాటికి మరో 11 హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలను సిద్ధం చేయడానికి గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాది నిర్మించనున్న 11 హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేల మొత్తం పొడవు 5,467 కి.మీ. ఈ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు 16 రాష్ట్రాల ...
Toll Tax | 20 కి.మీ వరకు ప్రైవేట్ వాహనాలకు టోల్ ట్యాక్స్ లేదు.. కేంద్రం గుడ్ న్యూస్..
తాజా వార్తలు

Toll Tax | 20 కి.మీ వరకు ప్రైవేట్ వాహనాలకు టోల్ ట్యాక్స్ లేదు.. కేంద్రం గుడ్ న్యూస్..

Toll Tax | రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ రహదారుల రుసుము (రేట్లు ) నియమాలను సవరించింది. జీపీఎస్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఎలక్ట్రానిక్ టోల్ వసూలును చేయాల‌ని నిర్ణ‌యించిందిరోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ రహదారుల రుసుము నియమాలను స‌వ‌రించింది. ఇది ప్రైవేట్ వాహన యజమానులకు మేలు చేకూరుస్తుంది. జాతీయ రహదారుల రుసుము ( Determination of Rates and Collection ) సవరణ నియమాలు - 2024 ప్రకారం, ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)ని కలిగి ఉన్న ప్రైవేట్ వాహన యజమానులు కొత్త టోల్ విధానం ద్వారా ప్రయోజనం పొందుతారు.కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ప్రైవేట్ వాహన యజమానులు తమ వాహనాలు GNSS కలిగి ఉంటే, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి ఎటువంటి Toll Tax ఛార్జీలు ఉండ‌వు. 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు, వారు ప్రయాణించిన దూరం ఆధారంగా...
దేశంలో సొరంగ మార్గాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు.. ఇక మ‌రింత వేగంగా రోడ్డు ప్ర‌యాణాలు
National

దేశంలో సొరంగ మార్గాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు.. ఇక మ‌రింత వేగంగా రోడ్డు ప్ర‌యాణాలు

Nitin Gadkari | రోడ్డు ప్ర‌యాణాల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా, సుల‌భ‌త‌రం చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో దేశంలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అనేక ట‌న్నెళ్ల‌ను (Tunnels) నిర్మించబోతోంది. మౌలిక సదుపాయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ () దృష్టి సారించారు. ఇందులోభాగంగా దేశంలో సొరంగాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు కేంద్రం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది.మీడియాతో గడ్కరీ మాట్లాడుతూ.. చాలా కొత్త సొరంగాలు నిర్మించ‌నున్నామ‌ని తెలిపారు. మంగళవారం పారిశ్రామిక సంస్థ ఫిక్కీ నిర్వహించిన టన్నెలింగ్ ఇండియా సదస్సు రెండో ఎడిషన్‌లో ఆయన పాల్గొన్నారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 74 కొత్త సొరంగాలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని, వీటి మొత్తం పొడవు 273 కిలోమీటర్లు ఉంటుందని ఆయన చెప్పారు. భౌగోళిక వైవిధ్యం.. కొత్త సవాళ్లు.. భారతదేశ భౌగోళికం వైవిధ్యంతో నిండి ఉందని, ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక...
Hyderabad-Karnool highway | హైదరాబాద్ ‌- కర్నూల్‌ ‌గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే పై బిగ్ అప్‌డేట్‌
Telangana

Hyderabad-Karnool highway | హైదరాబాద్ ‌- కర్నూల్‌ ‌గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే పై బిగ్ అప్‌డేట్‌

Hyderabad-Karnool highway | హైదరాబాద్‌ ‌నుంచి కర్నూల్‌ ‌వరకు నిర్మించ‌నున్న‌ గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే పై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే కు సంబంధంచి ఐదు వేల కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించార‌ని తెలిపారు. దీరిపై కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడిన‌ట్లు తెలిపారు. ఈ రోడ్డు (Hyderabad-Karnool highway ) నిర్మాణంతో రెండు తెలుగురాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు రవాణా మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌ ‌నగర్‌ ‌పర్యట‌నకు మంత్రి కోమటిరెడ్డి వ‌చ్చారు. ఈసంద‌ర్భంగా 44వ జాతీయ రహదారి వద్ద స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ‌స్వాగతం పలికారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సీఎం రేవంత్‌ ‌రెడ్డి సహకారంత...
Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు
Andhrapradesh, Telangana

Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..  ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌కు అత్యంత కీల‌క‌మైన హైదరాబాద్ - విజయవాడ ర‌హ‌దారి (Hyderabad-Vijayawada National Highway) విస్త‌ర‌ణ‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్త‌రించేందుకు భూ సేకరణ పూర్తయింది. ఈ క్ర‌మ‌లో వెంటనే పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎన్‌ ‌హెచ్‌ఏఐ ‌ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌ ‌చౌదరిని కోరారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ రెండు నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని బదులిచ్చారు.భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( National Highway Authority of India (NHAI)) పరిధిలో రహదారుల నిర్మాణానికి త‌లెత్తున్న‌ సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి బుధవారం సమీక్షించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ...