Monday, February 2"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Mohan Bhagavat

‘లవ్ జిహాద్’కు కుటుంబ విచ్ఛిన్నమే కారణం – Mohan Bhagwat

‘లవ్ జిహాద్’కు కుటుంబ విచ్ఛిన్నమే కారణం – Mohan Bhagwat

National
'స్త్రీ శక్తి సంవాద్'లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్భోపాల్ : మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, వారు మతం, సంస్కృతి, జాతీయ నైతికతకు రక్షకులని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. భోపాల్‌లో జరిగిన ‘స్త్రీ శక్తి సంవాద్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక సవాళ్లు, ముఖ్యంగా ‘లవ్ జిహాద్’ వంటి అంశాలను ఎదుర్కోవడంలో కుటుంబాల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.కుటుంబాల్లో సంభాషణలు పెరగాలి'లవ్ జిహాద్'ను అడ్డుకోవడానికి మోహన్ భగవత్ మూడు అంచెల వ్యూహాన్ని ప్రతిపాదించారు.నిరంతర సంభాషణ: తల్లిదండ్రులు, పిల్లల మధ్య గ్యాప్ ఉండకూడదు. ఇంట్లో చర్చలు తగ్గినప్పుడే బయటి వ్యక్తులు కుమార్తెలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు.స్వీయ అవగాహన: బాలికలకు తమ సంస్కృతిపై అవగాహనతో పాటు, రక్షణ నైపుణ్యాలను నేర్పించాలి.సామాజిక స్పందన: నేరస్థుల పట్ల సమాజం కఠినంగా ఉండాలి. శాశ...
RSS New Office | ఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైన RSS కొత్త కార్యాల‌యం

RSS New Office | ఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైన RSS కొత్త కార్యాల‌యం

Trending News
RSS New Office in Delhi | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఢిల్లీలోని జ‌నాద‌వాల్ లోని దాని పాత కార్యాలయానికి తిరిగి వచ్చింది. కొత్తగా నిర్మించిన ఈ భ‌వ‌న‌ సముదాయం 3.75 ఎకరాల విస్తీర్ణంలో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొత్తగా నిర్మించిన ఈ కార్యాలయం 13 అంతస్తులను కలిగి ఉంది, ఇందులో దాదాపు 300 గదులు ఉన్నాయి. ఈ కార్యాల‌య పునర్నిర్మాణానికి రూ. 150 కోట్లు వెచ్చించింది. 75,000 మందికి పైగా మద్దతుదారులు పునరుద్ధరణకు విరాళాలు అందించారు.ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagavat) , ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఫిబ్రవరి 19న జరిగే “కార్యకర్త సమ్మేళన్”కు హాజరవుతారు, ఈ సందర్భంగా సంస్థ కొత్త అధునాత‌న‌ కార్యాలయానికి అధికారికంగా తిరిగి వస్తుంది.RSS New Office : కొత్త భ‌వ‌నం ఎలా ఉంది..గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్ట్ అనుప్ డేవ్ కొత్త ఆర్ఎస్ఎ...
భారతదేశం శాంతి స్థాపన కోసం రోడ్‌మ్యాప్‌ని కలిగి ఉంది : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారతదేశం శాంతి స్థాపన కోసం రోడ్‌మ్యాప్‌ని కలిగి ఉంది : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

National, తాజా వార్తలు
జార్ఖండ్: కోవిడ్ -19 మహమ్మారి తర్వాత, భారతదేశం శాంతి స్థాప‌న‌కు ప‌టిష్ట‌మైన‌ రోడ్‌మ్యాప్‌ని కలిగి ఉందని, దీనిని ప్రపంచం కూడా న‌మ్ముతోంద‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) స్ప‌ష్టం చేశారు. 'సనాతన ధర్మం' మానవజాతి సంక్షేమాన్ని విశ్వసిస్తుందని ఆయన పేర్కొన్నారు. వికాస్‌ భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు."సనాతన సంస్కృతి, ధర్మం రాజభవనాల నుంచి వచ్చింది కాదు. ఆశ్రమాలు, అడవుల నుండి వచ్చింది, మారుతున్న కాలంతో, మన బట్టలు మారవచ్చు, కానీ మన స్వభావం ఎప్పటికీ మారదు" అని RSS అధినేత అన్నారు. మారుతున్న కాలంలో మన పని, సేవలను కొనసాగించాలంటే కొత్త కొత్త పద్ధతులను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, స్వభావాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకునేరు అభివృద్ధి చెందుతార‌ని తెలిపారు.సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ అవిశ్రాంతంగా కృషి చే...