Monday, August 4Thank you for visiting

Tag: Ministry of Railways

Indian Railways | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు..  ఒక్క‌రోజే ఒకే రోజు 3 కోట్ల మంది ప్ర‌యాణం..

Indian Railways | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు.. ఒక్క‌రోజే ఒకే రోజు 3 కోట్ల మంది ప్ర‌యాణం..

Trending News
Indian Railways new record : భారతీయ రైల్వేలు నవంబర్ 4, 2024న ఒకే రోజులో 3 కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణించారు. ఇది భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లోనే ఒక గొప్ప‌ మైలురాయి. దేశ రవాణా చరిత్రలో రైల్వేలు ఒక గొప్ప విజయాన్ని సాధించింద‌ని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) చేసిన ఒక ప్రకటన విడుద‌ల చేసింది.నవంబర్ 4న, భారతీయ రైల్వే (Indian Railways)  120.72 లక్షల మంది నాన్-సబర్బన్ ప్రయాణీకులను తీసుకువెళ్లాయి, ఇందులో 19.43 లక్షల మంది రిజర్వ్ ప్రయాణికులు, 101.29 లక్షల మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణీకులు ఉన్నారు, దీనితో పాటు రికార్డు స్థాయిలో 180 లక్షల సబర్బన్ ప్రయాణికులు ఉన్నారు. ఇది 2024లో అత్యధిక సింగిల్-డే ప్రయాణీకుల సంఖ్యగా రికార్డు నెలకొల్పింది. మొత్తం ప్రయాణీకుల రద్దీ ఈ రోజున 3 కోట్లకు పైగా చేరుకుంది. 6.85 కోట్ల మంది ప్రయాణికులు Indian Railways new record మంత్రిత్వ శాఖ ప్రకారం, షెడ్యూల్డ్ రైళ్ల ద...
Rath Yatra 2024 | పూరి జగన్నాథ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..

Rath Yatra 2024 | పూరి జగన్నాథ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..

National
Rath Yatra 2024 | ఒడిశాలోని పూరీలో జగన్నాథుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రథయాత్రను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జగన్నాథ రథయాత్ర జూలై 07 ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. జూలై 16వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. రైల్వే మంత్రిత్వ శాఖ రథయాత్ర సీజన్‌లో పూరీకి వెళ్లి రావడానికి 315 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్ల (Rath Yatra Special Trains) ను షెడ్యూల్ చేసింది, ఎందుకంటే రైల్వే సాధారణ కంటే ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.జునాగఢ్‌ రోడ్, సంబల్పూర్, కేందుజుహర్‌ గఢ్, పారాదీప్, భద్రక్, బాదంపహాడ్, రూర్కెలా, బాలేశ్వర్, సోనేపుర్, అనుగుల్, దసపల్లా, గుణుపుర్‌ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ...