Mata Vaishno Devi
సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్
మాతా వైష్ణో దేవి కి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్: భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా మాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్ దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. కొత్త భారత్ గౌరవ్ రైలు (bharat gaurav tourist train) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి […]
