
CM Yogi Adithyanath | అసెంబ్లీ ఎన్నికల వేళ.. మహారాష్ట్రలో సంచలనం రేపుతున్న యోగీ పోస్టర్లు
CM Yogi Adithyanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనదైన పాలనతో ఉత్తర ప్రదేశ్ రూపురేఖలను సమూలంగా మార్చేశారు. ఇపుడు ఆయన ఇమేజ్ను మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఉపయోగపడుతోంది. దేశంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బీజేపీ నేత సీఎం యోగి ఆదిత్యనాథ్. బెంగాల్-త్రిపుర నుంచి కర్ణాటక-తెలంగాణ వరకు సీఎం యోగి ఎన్నికల ప్రచారకార్యక్రామలకు భారీ డిమాండ్ ఏర్పడింది. క్రిమినల్ కేసుల్లో నిందితులపై ఈ బుల్డోజర్ బాబా తీసుకునే చర్యలు బిజెపి పాలిత రాష్ట్రాలనే కాకుండా ప్రతిపక్ష రాష్ట్రాలను కూడా సంతోషపరుస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్లోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ పాలించిన పంజాబ్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది.ఇటీవల ముంబై వీధుల్లో సీఎం యోగి పోస్టర్లు బాగా పాపులర్ అయ్యాయి. దానిపై యోగీ ప్రకటన 'బాటేంగే టు కటేంగే...' అని రాసి ఉంది. ప్రస్తుతం ఇది వేగంగా వైరల్ అవుతోంది. ముంబైలో ఉత్తరప్రదే...
