Monday, February 16"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: IPL 2025

ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..

ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..

National
Hyderabad Metro Rail Shedule : హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం సమయాన్ని పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇకపై చివరి మెట్రో రైలు 12 :15 గంటలకు బయలు దేరి 1:10 గంటలకు గమ్యం చేరుకోనుంది.అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే నాగోల్‌, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఈ కొత్త షెడ్యూల్ అందుబాటులో ఉంటుంది. ఇది ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచులు వీక్షించేవారికి.. ఆ మార్గాల గుండా ప్రయాణించేవారికి ఉపయోగపడుతుంది. మార్చి 22న నుంచి -2025 సీజన్‌ స్టార్ట్‌ అవుతున్న క్రమంలో హైదరాబాద్ మెట్రో ఈ సౌకర్యాన్ని కల్పించింది. మార్చి 22వ తేదీ నుంచి ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసేవరకు ఆ స్టేషన్ల గుండా చివరి మెట్రో రైళ్లు రాత్రి 12.15 గంటలకు మొదలై.. రాత్రి 1.10 గంటలకు ...
IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయ‌ల్స్‌..

IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయ‌ల్స్‌..

Sports
IPL 2025 Mega Auction Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ భారీ పందెం వేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ ఏకంగా రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ధర కంటే చాలా రెట్లు ఎక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ నిలిచాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అండర్ 19 టీమ్ ఇండియా తరఫున వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడు.వైభవ్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్‌తో తలపడింది. కానీ చివ‌ర‌కు రాజస్థాన్ గెలిచింది. వైభవ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ తొలి బిడ్ వేసింది. కానీ ఢిల్లీ చివరిగా కోటి రూపాయల వరకు బిడ్ వేసింది. అయితే రూ. 1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. కాగా, వైభవ్ సూర్యవంశీ బేస్ ధర రూ.30 లక్షలు మాత్రమే. అండర్ 19 టీమ్ ఇండియా తరఫున వైభవ్ సెంచరీ వైభవ్ స్వస్థలం బీహ...
IPL 2025 వేలంలో ఆటగాళ్ల జాబితా ఇదే..

IPL 2025 వేలంలో ఆటగాళ్ల జాబితా ఇదే..

Sports
IPL 2025 Auction Live | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగుతోంది. క్రికెట్ ప్రీమియర్ T20 టోర్నమెంట్ తదుపరి ఎడిషన్ కోసం ఫ్రాంఛైజీలు వ్యూహరచన చేసి తమ జట్టులను ఖరారు చేస్తాయి. ఈ సంవత్సరం, 1,165 మంది భారతీయులు, 409 విదేశీ క్రికెటర్లతో సహా మొత్తం 1,574 మంది ఆటగాళ్లు IPL 2025 వేలం కోసం నమోదు చేసుకున్నారు. పూల్‌లో 320 మంది క్యాప్డ్ ప్లేయర్‌లు, 1,224 అన్‌క్యాప్డ్ క్రీడాకారులు, 30 మంది అసోసియేట్ నేషన్స్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 366 మంది భారతీయ ఆటగాళ్లు, 208 విదేశీ ఆటగాళ్లు, అసోసియేట్ నేషన్స్‌కు చెందిన 3 మందితో సహా మొత్తం 577 మంది ఆటగాళ్లు IPL 2025 మెగా వేలంలో పాల్గొననున్నారు.అయితే, 10 జట్లకు 204 స్లాట్‌లు మాత్రమే అందుబాటులో ఉండటంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న 204 స్లాట్‌లలో, 70 విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించారు.  క...