Saturday, August 30Thank you for visiting

Tag: India-Pakistan ceasefire

భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్

భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్

National
India-Pakistan ceasefire announced : భారత్, పాక్ మధ్య ఉద్రికత్తల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ - పాకిస్తాన్ అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఇది ఈరోజు ప్రకారం 17:00 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (Jaishankar) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధ్రువీకరించారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు."భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన రాజీలేని వైఖరిని నిరంతరం కొనసాగిస్తోంది. అది అలాగే కొనసాగుతుంది" అని జైశంకర్ అన్నారు. కాల్పుల విరమణ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగును సూచిస్తున్నప్పటికీ, న్యూఢిల్లీ తన ఉగ్రవాద వ్యతిరేక విధానంలో అప్రమత్తంగా ఉందని హైలైట్ చేశారు.India Pakistan Tensions : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK), పాకిస్తాన్ (Pakistan) పంజాబ్ ప్రావిన్స్‌లోని ...