Thursday, February 12"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: India News

జమ్మూ–కాశ్మీర్ ఉగ్రవాద సంబంధాల దర్యాప్తులో కీలక మలుపు – Jammu Kashmir

జమ్మూ–కాశ్మీర్ ఉగ్రవాద సంబంధాల దర్యాప్తులో కీలక మలుపు – Jammu Kashmir

National
హర్యానాలో 350 కిలోల పేలుడు పదార్థాలు, అస్సాల్ట్ రైఫిల్ స్వాధీనంJammu Kashmir | అనంత్‌నాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలపై జమ్మూ కాశ్మీర్ పోలీసుల దర్యాప్తులో సంచ‌న‌ల విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో విస్తృత శోధనలు చేపట్టి, ఒక అస్సాల్ట్ రైఫిల్, సుమారు 350 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించి ఇప్పటికే అదుపులో ఉన్న రెండో వైద్యుడు అందించిన సమాచారంతో ఈ రికవరీ జరిగిందని తెలుస్తోంది. ఇందుకు ముందు అనంత్‌నాగ్ జీఎంసీ (GMC)లోని డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ లాకర్ నుంచి AK–47 రైఫిల్ స్వాధీనం చేసుకున్న విషయం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. అదీల్ అరెస్టు తర్వాత రెండవ వైద్యుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.ఉగ్రవాద సంబంధాలపై ద‌ర్యాప్తుదర్యాప్తు అధికారుల ప్రకారం, ముగ్గురు వైద్యులపై ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమైంది. వీరిలో అనం...
Durgapur | ‘అమ్మాయిలు రాత్రిపూట కళాశాల బయటకు వెళ్లొద్దు.. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై సీఎం మమతా బెనర్జీ

Durgapur | ‘అమ్మాయిలు రాత్రిపూట కళాశాల బయటకు వెళ్లొద్దు.. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై సీఎం మమతా బెనర్జీ

Crime
దుర్గాపూర్‌ (Durgapur ) లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) మౌనం వీడారు, ఆమె వ్యాఖ్యలు మ‌రింత‌ ఆగ్రహావేశాలకు కార‌ణ‌మ‌య్యాయి. మీడియాను ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ, "ఒక బాలికను రాత్రిపూట బయటకు వెళ్లనివ్వకూడదు" అని, ఈ సంఘటన ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో జరిగినందున తన ప్రభుత్వాన్ని నిందించడం స‌రికాద‌ని అన్నారు. "కళాశాల అధికారులు ఆమెకు భద్రత కల్పించి ఉండాల్సి ఉంద‌ని ఆమె అన్నారు.దుర్గాపూర్‌ (Durgapur ) సంఘటన ఇదీ..కోల్‌కతాకు దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గాపూర్‌లోని శోభాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి సమీపంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలు, తన స్నేహితుడితో కలిసి భోజనం చేసి తిరిగి వస్తుండగా ఆమ...
RSS | సమ్మిళిత అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణే ముఖ్యం

RSS | సమ్మిళిత అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణే ముఖ్యం

National
బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడి హింసే..స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్Nagpur: బలవంతంగా లేదా ప్రలోభపెట్టి మతమార్పిడి చేయడమ‌నేది ఒక‌ర‌మైన హింస వంటిదేన‌ని గిరిజన సోదరులను తిరిగి వారి అసలు స్థితికి తీసుకురావడం దిద్దుబాటు చ‌ర్య‌ అని స్వయంసేవక్ సంఘ్ (RSS )సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. నాగ్‌పూర్ లోని రేషింబాగ్‌లో గ‌ల‌ హెడ్గేవర్ స్మృతి మందిర్ ప్రాంగణంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వికాస్ వర్గ్-II ముగింపు కార్యక్రమంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో మంత్రి, మాజీ కాంగ్రెస్ సభ్యుడు, ముఖ్య అతిథి అయిన అరవింద్ నేతమ్ (Arvind Netam) లేవనెత్తిన ఆందోళనలకు మోహ‌న్‌ భగవత్ స్పందిస్తూ, విస్తృతమైన మతమార్పిడులు (Forced Conversions) భారతదేశ గిరిజన వర్గాల ఉనికికి ముప్పు కలిగిస్తున్నాయని హెచ్చరించారు. "ఇది అదుపు లేకుండా కొనసాగితే, అమెరికాలోని రెడ్ ఇండియన్ల మ...
Indian Railways | భారతీయ రైల్వేల్లో 70 శాతం జనరల్, నాన్-ఏసీ కోచ్ లు కోచ్‌లు

Indian Railways | భారతీయ రైల్వేల్లో 70 శాతం జనరల్, నాన్-ఏసీ కోచ్ లు కోచ్‌లు

Trending News
Indian Railways | రిజర్వేషన్ లేని జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడుస్తున్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సుమారు 1,200 జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేసినట్లు మంత్రి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రస్తుతం ప్రయాణీకుల కోసం రైళ్లలో ప్రయాణించేందుకు 79,000 కోచ్‌లను ఉపయోగిస్తున్నాయని, వీటిలో 56,000 కోచ్‌లు, మొత్తం 70 శాతం జనరల్, నాన్-ఎసి స్లీపర్ కేటగిరీ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు తెలియజేశారు.Indian Railways : కొత్తగా ఎల్ హెచ్ బి కోచ్ లుఅన్ రిజర్వ్ డ్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలను పెంచడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడిచే మెయిల్, ఎక్స్‌ప్రె...