Thursday, June 19Thank you for visiting

Tag: HMDA

Future City | ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్.. నగరానికి అన్ని వైపులా రోడ్డు, రైలు కనెక్టివిటీ

Future City | ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్.. నగరానికి అన్ని వైపులా రోడ్డు, రైలు కనెక్టివిటీ

Telangana
Future City | రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ ఫ్యూచ‌ర్ సిటీపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో 7,257 చదరపు కిలోమీటర్ల (చదరపు కి.మీ) విస్తీర్ణంలో ఉన్న హెచ్‌ఎండీఏ ఇప్పుడు 11 జిల్లాల్లో దాదాపు 10,472.71 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. HMDA నాలుగు వైపులా విస్తరిస్తుంది. ఇప్ప‌టికే మ్యాప్ తయారీలో ఉందని అధికారులు చెబుతున్నారు. "రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని HMDA అధికార పరిధిగా నేరుగా తీసుకోలేం, ఎందుకంటే 36 గ్రామాలను HMDA నుంచి తొలగించి కొత్తగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కింద చేర్చారు" అని HMDA అధికారులు చెబుతున‌న్నారు.Future City : క‌నెక్టివిటీ కోసం రైలు, రోడ్డు మార్గాలునగర శివార్లలోని అనేక గ్రామాలను HMDAతో విలీనం చేయడం వల్ల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి గ్రేటర్ హైదరాబాద్‌కు కనెక్టివిటీ కూడా పెరు...
ఆస్తి పన్ను చెల్లించలేదా? అయితే మీకోసమే మునిసిపల్ శాఖ OTS ఆఫర్

ఆస్తి పన్ను చెల్లించలేదా? అయితే మీకోసమే మునిసిపల్ శాఖ OTS ఆఫర్

Telangana
హైదరాబాద్ : మీరు మీ ఆస్తి పన్ను ఇంకా కట్టలేదా?.. పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయా.. అయితే మీ బకాయిలు చెల్లించుకునేందుకు ఇదే చక్కని అవకాశం..గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలపై విధించే వడ్డీ పై 90 శాతం రాయితీ  ప్రభుత్వం ప్రకటించింది.ఇందుకోసం  'వన్ టైమ్ స్కీమ్' (Property Tax one time scheme ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. OTS కింద ప్రభుత్వం ఆస్తి పన్నుపై పేరుకుపోయిన బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తుంది.2022 23 సంవత్సరం వరకు ఆస్తి పన్ను పూర్తిగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ రాయితీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.పాత బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా వన్ టైం స్కీం తీసుకొచ్చినట్టు తెలిపారు. 2023 మార్చి న...
మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

Telangana
Musi River Bridges : హైదరాబాద్ మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ‌తుల్ల‌గూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో సహా ప‌లువురు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి గొప్ప పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిన న‌దిగా మూసీ న‌ది ఉండేద‌ని గుర్తుచేశారు. గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మూసీ న‌ది మురికికూపంగా మారిం ది. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయని.. అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిల‌కు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని తెలిపారు. నిధులు పెరిగినా ప‌ర‌వాలేదు... హ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..