GST Council
GST తగ్గింపుతో టీవీలు, ACలపై ఎంత ఆదా చేయవచ్చో తెలుసా?
న్యూఢిల్లీ: పండుగ సీజన్ కు ముందు జీఎస్టీ కౌన్సిల్ (GST Council) తన 56వ సమావేశంలో జీఎస్టీలను భారీగా తగ్గించింది. సెప్టెంబర్ 22, 2025 నుండి కొత్త జీఎస్టీ శ్లాబ్లు అమలులోకి వస్తాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను తొలగించారు. ఫలితంగా, గతంలో 28 శాతం పన్ను విధించిన అనేక సాధారణ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల (Electronics) పై ఇప్పుడు 18 శాతం శ్లాబ్ పరిధిలోకి రానున్నాయి. అలాగే 12 […]
GST Rates : పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. 12%, 28% శ్లాబులు రద్దు.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయంటే.. ?
New GST slabs announced : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ (GST Council) సమావేశంలో ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబులను రద్దు చేశారు. వస్తువులు, సేవల పన్ను (Goods And Services Tax) కౌన్సిల్ పన్ను నిర్మాణంలో మూడు కొత్త GST స్లాబ్లకు ఆమోదం తెలిపింది. అవి 5 శాతం, 18 శాతం , 40 శాతం. కొత్త జీఎస్టీ శ్లాబులు […]
GST లో భారీ సంస్కరణలు: 12%, 28% స్లాబులు రద్దు – ఈ దీపావళికి మోదీ పెద్ద బహుమతి ?
New Delhi : వస్తువులు – సేవల పన్ను (GST) వ్యవస్థను సరళీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం జిఎస్టి స్లాబ్లను తొలగించాలని ప్రతిపాదించింది, 5 శాతం, 18 శాతం మాత్రమే కొనసాగించనున్నట్లు భావిస్తున్నారు. అధికారుల ప్రకారం, ప్రస్తుతం 12 శాతం పన్ను విధించబడుతున్న వస్తువులలో దాదాపు 99 శాతం 5 శాతం శ్లాబులోకి మారుతాయి, 28 శాతం […]
GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్టీ భారీగా తగ్గింపు..
GST council meet: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంతకు ముందు దీనిపై జీఎస్టీ 28 శాతంగా ఉండేది. కాగా కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని విడిగా/ లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్టీ వర్తించదని ఆర్థికమంత్రి తెలిపారు. మిల్లెట్ల వినియోగాన్ని […]
