Saturday, February 21

Tag: GST Council

GST త‌గ్గింపుతో టీవీలు, ACలపై ఎంత ఆదా చేయవ‌చ్చో తెలుసా?

GST త‌గ్గింపుతో టీవీలు, ACలపై ఎంత ఆదా చేయవ‌చ్చో తెలుసా?

Technology
న్యూఢిల్లీ: పండుగ సీజన్ కు ముందు జీఎస్టీ కౌన్సిల్ (GST Council) తన 56వ సమావేశంలో జీఎస్టీల‌ను భారీగా త‌గ్గించింది. సెప్టెంబర్ 22, 2025 నుండి కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు అమలులోకి వ‌స్తాయి. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను తొలగించారు. ఫలితంగా, గతంలో 28 శాతం పన్ను విధించిన అనేక సాధారణ గృహోపకరణాలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ (Electronics) పై ఇప్పుడు 18 శాతం శ్లాబ్ ప‌రిధిలోకి రానున్నాయి. అలాగే 12 శాతం ఉన్నవి ఇక‌పై 5 శాతం శ్లాబులోకి మార్చ‌నున్నారు. అంతేకాకుండా కొన్ని ఉత్పత్తులకు జీఎస్టీ పూర్తిగా తొలగించారు.ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ తగ్గింపుACలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై GST 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. మీరు ఆశించే పొదుపుల వివరాలు ఇక్కడ ఉన్నాయి:ACలపై పొదుపులు:గతంలో, రూ.30,000 ధర గల 1-టన్ను AC పై 28 శాతం GST ఉంటే రూ.8,4...
GST Rates : పేదలకు కేంద్రం గుడ్ న్యూస్..  12%, 28% శ్లాబులు రద్దు.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయంటే.. ?

GST Rates : పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. 12%, 28% శ్లాబులు రద్దు.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయంటే.. ?

Business
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపన్ను నిర్మాణం సరళీకరణ లక్ష్యంగా తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయంపౌరులపై ఆర్థిక భారం తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యంNew GST slabs announced : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ (GST Council) సమావేశంలో ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబులను రద్దు చేశారు. వస్తువులు, సేవల పన్ను (Goods And Services Tax) కౌన్సిల్ పన్ను నిర్మాణంలో మూడు కొత్త GST స్లాబ్‌లకు ఆమోదం తెలిపింది. అవి 5 శాతం, 18 శాతం , 40 శాతం.కొత్త జీఎస్టీ శ్లాబులు5 శాతం, 18 శాతం సరళీకృత రెండు-రేటు శ్లాబ్ ను కౌన్సిల్ ఆమోదించింది, అదే సమయంలో విలాసవంతమైన వస్తువులకు కొత్త 40 శాతం స్లాబ్‌ను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయని మారథాన్ సమావేశం తర్వాత సీతారామన్ ప్రకటించారు....
GST లో భారీ సంస్కరణలు: 12%, 28% స్లాబులు రద్దు – ఈ దీపావళికి మోదీ పెద్ద బహుమతి ?

GST లో భారీ సంస్కరణలు: 12%, 28% స్లాబులు రద్దు – ఈ దీపావళికి మోదీ పెద్ద బహుమతి ?

Business
New Delhi : వస్తువులు - సేవల పన్ను (GST) వ్యవస్థను సరళీకృతం చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ (PM Modi) ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం జిఎస్‌టి స్లాబ్‌లను తొలగించాలని ప్రతిపాదించింది, 5 శాతం, 18 శాతం మాత్రమే కొన‌సాగించ‌నున్న‌ట్లు భావిస్తున్నారు.అధికారుల ప్రకారం, ప్రస్తుతం 12 శాతం పన్ను విధించబడుతున్న వస్తువులలో దాదాపు 99 శాతం 5 శాతం శ్లాబులోకి మారుతాయి, 28 శాతం శ్లాబులోని 90 శాతం వస్తువులు 18 శాతానికి మారుతాయి. ప్రస్తుతం అత్యధిక పన్ను పరిధిలో ఉన్న చాలా వినియోగ వస్తువులు ఈ తగ్గింపు వల్ల కోట్లాది మంది ప్ర‌జ‌లు ప్రయోజనం పొందనున్నాయి. అదనంగా, పొగాకు, పాన్ మసాలా వంటి వ‌స్తువుల‌పై కొత్తగా 40 శాతం GST శ్లాబును ప్రతిపాదించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్ర‌సంగంలో అనేక తీపిక‌బురులు చెప్పారు.ఈ దీపావళికి పౌరులకు విస్త...
GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..

GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..

National
GST council meet: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జీఎస్‌టీని తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్‌ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంతకు ముందు దీనిపై జీఎస్‌టీ 28 శాతంగా ఉండేది. కాగా కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని విడిగా/ లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్‌టీ వర్తించదని ఆర్థికమంత్రి తెలిపారు. మిల్లెట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన 52వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ మీటింగ్ లోమొలాసిస్‌పై కూడా జీఎస్‌టీని 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మొలాసిస్ పైనా ...