Durga Devi
హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Durga Devi Mandir attack | హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దేవీ శరన్నవరాత్రోత్సవాల (Durga Devi) సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించగా , నిర్వాహకులతోపాటు భక్తులు హిందూ సంఘాలుఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు చేరుకున్నాయి. స్థానికుల సమాచారంతో బేగంబజార్ పోలీసులు కూడా నాంపల్లి గ్రౌండ్స్కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అబిడ్స్ […]
Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆలయంలో 3 నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు..
Sridevi Sharannavarathrotsavam | గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధ శ్రీ నిమిషాంబ దేవి (Nimishamba Devi) అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 3 గురువారం నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించనున్నారు. మొదటి రోజు 03-10-2024 గురువారం ఉదయం 6-00 గంటలకు గణపతిపూజ, పుణ్యాహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థాపనం, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ తెలిపింది. అలాగే 03-10-2024 నుంచి 12-10-2023 విజయదశమి రోజు వరకు […]
