Wednesday, February 4"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Delhi Metro

Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపు నేటి నుంచే అమలులోకి..

Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపు నేటి నుంచే అమలులోకి..

National
Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ( DMRC ) 8 సంవత్సరాల తర్వాత మెట్రో రైలు ధరలను పెంచింది. కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయిని DMRC ప్రకటించింది. ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేసింది.మెట్రో ఛార్జీలు ఎంత పెరిగాయి?దిల్లీ మెట్రోలో ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.1 నుండి రూ.4 వరకు పెరిగాయి. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో ఈ పెంపు రూ.5 వరకు ఉంది. DMRC ప్రకారం, నేటి నుండి కనీస ఛార్జీ రూ.11. గరిష్టంగా రూ.64గా మారింది, గతంలో కనీస ఛార్జీ రూ.10. గరిష్టంగా రూ.60గా ఉండేది.ఇప్పుడు ఎంత ఖర్చవుతుంది?ఢిల్లీ మెట్రో సేవల ప్రయాణీకుల ఛార్జీలు ఈరోజు నుండి, అంటే ఆగస్టు 25, 2025 (సోమవారం) నుండి సవరించబడ్డాయని DMRC పోస్ట్ చేసింది. ప్రయాణించిన దూరాన్ని బట్టి (ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌కు రూ. 5 వరకు) రూ. 1 నుండి రూ. 4 వరకు మాత్రమే ఉంటుంది. ఢిల...
Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..

Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..

Trending News
Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అనేక ట్రిప్పులలో బిజీగా ఉంటుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఢిల్లీ మెట్రో ఇప్పుడు స్టేషన్లలో రాత్రిపూట బస చేయడానికి ఏర్పాట్లు చేసింది. DMRC న్యూఢిల్లీ స్టేషన్‌లో ఒక పాడ్ హోటల్‌ను ఏర్పాటు చేసింది, అక్కడ మీరు నిశ్చింతగా రాత్రిపూట విశ్రాంతి తీసుకోవచ్చు.ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ వాసులకు జీవనాడి లాంటిది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ లో లక్షలాది మందికి ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్ల రాకపోకలతో నిత్యం కోలాహలంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా మెట్రో స్టేషన్‌లోనే పడుకోవచ్చని అనుకున్నారా? మీరు ఖచ్చితంగా నిద్రపోవచ్చు, కానీ రాత్రిపూట మెట్రో సేవలు పూర్తయిన తర్వాత స్టేషన్ లో వెంటనే మీమ్మల్ని బయటకు పంపించేస్తారు. అయినప్పటికీ, మీరు మెట్రో స్టేషన్‌లో నిద్రపోవాలనుకుంటే, ఢిల్లీ మెట్రో మీ కోరికను నెరవేర్చింద...
Delhi Metro | హోలీ పండుగ వేళ మెట్రో రైలు వేళల్లో మార్పులు

Delhi Metro | హోలీ పండుగ వేళ మెట్రో రైలు వేళల్లో మార్పులు

National
Delhi Metro Timings | లక్నో/న్యూఢిల్లీ: హోలీ వేడుకల కారణంగా లక్నో, ఢిల్లీలో మెట్రో (Delhi Metro) సేవలు మార్చి 14న సాధారణ ఉదయం షెడ్యూల్‌కు బదులుగా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయని అధికారులు ధృవీకరించారు. మార్చి 14న హోలీ సందర్భంగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని ఢిల్లీ మెట్రో లైన్లలో రైలు సేవలు అందుబాటులో ఉండవని DMRC తెలిపింది.ఆ తర్వాత అన్ని లైన్లలో సాధారణ సేవలు ప్రారంభమవుతాయి."హోలీ పండుగ రోజు, మార్చి 14న, airport ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని ఢిల్లీ మెట్రో లైన్లలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండవు" అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తెలిపింది. ఈ సేవలు అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుండి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. లక్నో, ఢిల్లీలోని ప్రయాణీకులు మార్చి 14న బయల...
ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌లకు ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..

ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌లకు ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..

Career
Delhi Metro Recruitment 2024 | ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఇప్పుడు పలు కీలక ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సూపర్‌వైజర్ (S&T), జూనియర్ ఇంజనీర్ (JE), అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (ASE), సెక్షన్ ఇంజనీర్ (SE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (SSE) వంటి పోస్టులు ఉన్నారు.ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక DMRC వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 8.ఈ ఉద్యోగాలకు అర్హతలు ఇలా ఉన్నాయి. దరఖాస్తుదారులు కింది రంగాల్లో ఒకదానిలో మూడు సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా లేదా డిగ్రీని కలిగి ఉండాలి: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, IT లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్- టెలికమ్యూని...
DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు

DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు

National
DMRC QR Ticket | రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి, ప్ర‌జ‌ల‌కు మెరుగైన ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) గురువారం మల్టిపుల్ జర్నీ QR టికెట్ (MJQRT) ను ప్రారంభించింది. దీని వ‌ల్ల‌ రోజువారీగా టిక్కెట్ కొనుగోలు చేసే అవ‌స‌రం ఉండదు. మెట్రో అధికారుల ప్రకారం, MJQRT ప్రయాణీకులకు సాంప్రదాయ స్మార్ట్ కార్డ్‌లకు ప్రత్యామ్నాయంగా సరళీకృత, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.కొత్త సిస్టమ్ ఇప్పుడు DMRC ఢిల్లీ మెట్రో సారథి (మూమెంటమ్ 2.0 అని కూడా పిలుస్తారు) యాప్ ద్వారా మ‌ల్లిపుల్‌ జ‌ర్నీ టిక్కెట్ (multiple journey tickets ) లను కొనుగోలు చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. ఈ యాప్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్ శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని DMRC అధికారి తెలిపారు.MJQRTని ఉపయోగించేందుకు ప్రయాణికులు తప్పనిసరిగా రూ. 150 ప్రారంభ బ్యాలెన్స్‌తో యా...
Largest Metro Networks : ప్రపంచంలోనే అతిపెద్దదైన మెట్రో రైల్ నెట్ వర్క్.. అతిపెద్ద స్టేషన్ ఏదీ..

Largest Metro Networks : ప్రపంచంలోనే అతిపెద్దదైన మెట్రో రైల్ నెట్ వర్క్.. అతిపెద్ద స్టేషన్ ఏదీ..

Special Stories
Largest Metro Networks | మెట్రో నెట్‌వర్క్‌లు, వాటి వేగం. సామర్థ్యం,  సౌలభ్యంతో, ప్రపంచవ్యాప్తంగా పట్టణ రవాణా వ్యవస్థల్లో అత్యంత కీలకంగా మారాయి.   నగరాలు విస్తరిస్తుండడం,  జనాభా పెరుగుతుండడంతో  సమర్థవంతమైన రవాణాకు  కోసం డిమాండ్ ఎన్నడూ లేనంతగా ఉంది. అయితే   2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లను ఓసారి చూద్దాం..  ప్రజా రవాణా మౌలిక సదుపాయాలలో ముందున్న నగరాలను ఒకసారి పరిశీలించండి.. ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లు 2024 Largest Metro Networks of the World 2024 :  ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లలో షాంఘై మెట్రో,  చైనాలోని బీజింగ్ సబ్‌వే ఉన్నాయి. షాంఘై మెట్రో 508 స్టేషన్‌లను కలిగి ఉంది.  మొత్తం పొడవు 831 కిమీ, వార్షిక రైడర్‌షిప్ 3.7 బిలియన్లు గా ఉంది. అలాగే. బీజింగ్ సబ్‌వే 394 స్టేషన్‌లను కలిగి ఉంది. 669.4 కి.మీలకు పైగా విస్తరించి, ఏటా 3.8 బిలియన్లక...
మెట్రో రైలులో విచక్షణ మరిచి ప్రవర్తించిన జంట.. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

మెట్రో రైలులో విచక్షణ మరిచి ప్రవర్తించిన జంట.. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Viral
Delhi: కదులుతున్న ఢిల్లీ మెట్రో రైలులో ఒక జంట ఎలాంటి విచక్షణ లేకుండా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వినియోగదారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సన్నివేశాన్ని ఎప్పుడు వీడియో రికార్డింగ్ తేదీ చేశారో తెలియరాలేదు. కానీ ఇది వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా షేర్ అయింది. పెద్ద సంఖ్యలో వీక్షణలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో మెట్రో రైలు(Delhi Metro) ప్రయాణిస్తుండగా ఒక యువతి కూల్ డ్రింక్ ను తాగి ఆమె బాయ్ ఫ్రెండ్ నోట్లోకి నేరుగా పోసినట్లు ఉంది. సిగ్గు లేకుండా విచక్షణ మరిచి ఈ జంట చేస్తున్న వింత చేష్టను చూసి కొంతమంది ప్రయాణికులు షాక్ అయ్యారు. మరికొందరు అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ కూడా "ఢిల్లీ మెట్రో(Delhi Metro)ను ఇప్పుడు మూసివేయాలా? లేదా వినోదానికి గొ...