Friday, January 23Thank you for visiting

Tag: Crime Against Women

Durgapur | ‘అమ్మాయిలు రాత్రిపూట కళాశాల బయటకు వెళ్లొద్దు.. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై సీఎం మమతా బెనర్జీ

Durgapur | ‘అమ్మాయిలు రాత్రిపూట కళాశాల బయటకు వెళ్లొద్దు.. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై సీఎం మమతా బెనర్జీ

Crime
దుర్గాపూర్‌ (Durgapur ) లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) మౌనం వీడారు, ఆమె వ్యాఖ్యలు మ‌రింత‌ ఆగ్రహావేశాలకు కార‌ణ‌మ‌య్యాయి. మీడియాను ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ, "ఒక బాలికను రాత్రిపూట బయటకు వెళ్లనివ్వకూడదు" అని, ఈ సంఘటన ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో జరిగినందున తన ప్రభుత్వాన్ని నిందించడం స‌రికాద‌ని అన్నారు. "కళాశాల అధికారులు ఆమెకు భద్రత కల్పించి ఉండాల్సి ఉంద‌ని ఆమె అన్నారు.దుర్గాపూర్‌ (Durgapur ) సంఘటన ఇదీ..కోల్‌కతాకు దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గాపూర్‌లోని శోభాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి సమీపంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలు, తన స్నేహితుడితో కలిసి భోజనం చేసి తిరిగి వస్తుండగా ఆమ...
రాజస్థాన్ లో ఘోరం: మహిళను వివస్త్ర చేసి ఊరేగించిన భర్త, అత్తమామలు

రాజస్థాన్ లో ఘోరం: మహిళను వివస్త్ర చేసి ఊరేగించిన భర్త, అత్తమామలు

Crime
రాజస్థాన్‌లో మరో దిగ్బ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో 21 ఏళ్ల గిరిజన మహిళను ఆమె భర్త, అత్తమామలు వివస్త్రను చేసి ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఏడీజీ (క్రైమ్)ని సంఘటనా స్థలానికి పంపి, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించినట్లు తెలిపారు. సదరు మహిళకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, ఈ సంఘటన గురువారం జరిగిందని ధరియావాడ్ ఎస్‌హెచ్‌ఓ పెషావర్ ఖాన్ తెలిపారు. ఆమె అత్తమామలు ఆమెను కిడ్నాప్ చేసి ఘటన జరిగిన తమ గ్రామానికి తీసుకెళ్లారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఉమేష్ మిశ్రా తెలిపారు. ఆమె వేరే వ్యక్తితో ఉండడంతో ఆమె అత్తమామలు తట్టుకోలేకయారు. ఎడిజి (క్రైమ్) దినేష్ ఎంఎన్‌ని శుక్రవారం రాత్రి ప్రతాప్‌గఢ్‌కు వెళ్లి పరిశ...