Chandra Babu
TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..
TTD News | తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తన నిబద్ధతను చాటుకున్నారు. తన మనవడి నారా దేవాంష్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కుటుంబంతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తర్వాత మీడియాతో మాట్లాడిన నాయుడు.. పవిత్ర తిరుమల ఆధ్యాత్మికతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. TTD లో హిందూయేతర ఉద్యోగుల బదిలీ ఆలయంలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను ఇతర ప్రభుత్వ […]
జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
Sanatana Dharma Rakshana Board | తిరుమల లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును వినియోగించారనే వార్తలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం తక్షణమే సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. […]
Ration card Holders| పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డుపై చక్కర పంపిణీ
Ration card Holders | రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీ చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించింది. సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించింది. ఈ కారణంతోనే రెండు నెలలుగా చక్కెర పంపిణీ నిలిపివేసింది. సెప్టెంబరు నుంచి కొత్త ప్యాకింగులో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది. గత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం నిత్యవసరాలను తగ్గించి చివరకు కేవలం బియ్యానికే పరిమితం […]
Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న
Lok Sabha Speaker election : లోక్సభ ఎన్నికల తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే స్పీకర్ అభ్యర్థిని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు లోక్సభ ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని కొత్తగా చేరిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి […]
Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్.. మరోసారి కింగ్ మేకర్ గా చంద్రబాబు..
Elections 2024: ఎనిమిది నెలల కిందట చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జైలుకు వెళ్లినప్పుడు 74 ఏళ్ల రాజకీయ వేత్త శకం ముగిసిందని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీ పనైపోయిందని భావించారు. ఆ సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ దూసుకుపోయినట్లు అనిపించింది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరి తదితరులు బాబు నిర్భందాన్ని టీడీపీకి సానుభూతి ఓట్లుగా మార్చడానికి పాదయాత్రలు చేపట్టారు. చంద్రబాబు […]
