Wednesday, July 2Welcome to Vandebhaarath

Tag: bus

TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ
Telangana

TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ

TGSRTC హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్ పేమెంట్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లుచేయాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. హైదరాబాద్‌లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) కింద డిజిటల్ చెల్లింపులు. టచ్-అండ్-గో విధానంతో టికెటింగ్‌ను మ‌రింత సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం కింద జారీ చేయబడిన టిక్కెట్లను జీరో-ఫేర్ టిక్కెట్లుగా పిలుస్తారు.దీనికోసం ప్రత్యేక యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా, కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఇటీవలే, TGSRTC ఔటర్ రింగ్ రోడ్ కారిడార్ అంతటా ఎలక్ట్రిక్ బస్స...
TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు
Telangana

TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు

Hyderabad | తెలంగాణ‌లో ప్ర‌జల డిమాండ్ కు త‌గిన‌ట్లుగా కొత్త బ‌స్సుల కొనుగోలు (TGSRTC New Buses) కు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. పెరిగిన ర‌వాణా అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ప్ర‌తిపాదికగా బ‌స్సుల కొనుగోలుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్పారు. రాష్ట్ర స‌చివాల‌యంలో టీజీ ఆర్టీసీపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. మ‌హిళ‌లు మ‌హాల‌క్ష్మి ప‌థకాన్ని వినియోగించుకుంటున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా అమ‌లవుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేశార‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి మ‌హిళా ప్ర‌యాణికుల‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయింద‌ని రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌ తెలిపారు.టిజి ఆర్టీసీలో 7,29...
watch| కదులుతున్న బస్సులో చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు..
Viral

watch| కదులుతున్న బస్సులో చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు..

Bengaluru | బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సులో ఇటీవల షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన‌ వైరల్ ఫుటేజీలో, ఇద్దరు మహిళా ప్రయాణీకులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు.. చివ‌ర‌కు మాటామాటా పెరిగి చెప్పులతో దాడి చేసుకునేవ‌ర‌కు వెళ్లింది. అయితే ఇప్పటి వరకు, సంఘటన ఖచ్చితమైన తేదీ తెలియదు.. మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. పరిస్థితిని సద్దుమణిగించేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించినప్పటికీ ఆ మ‌హిళ‌లు వినిపించుకోలేదు. ఈ వింత ఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.Bengaluru లోని BMTC బస్సులో ఒక మహిళ కిటికీ అద్దం తెరవడంతో గొడవ ప్రారంభమైందని, అయితే అది వెనుక సీట్లో ఉన్న మ‌హిళ‌కు అసౌకర్యాన్ని కలిగించిందని తెలుస్తోంది. దీంతో మహిళలిద్దరూ చెప్పులు తీసి ఒకరినొకరు కొట్టుకోవడంతో ఘర్షణ తీవ్రమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు జోక్యం చేసు...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..