Thursday, February 12"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: broadband

Broadband | ఎక్సైటెల్ బ్రాడ్ బ్యాండ్.. 400Mbps వేగంతో.. 22 కంటే ఎక్కువ OTT యాప్‌లు

Broadband | ఎక్సైటెల్ బ్రాడ్ బ్యాండ్.. 400Mbps వేగంతో.. 22 కంటే ఎక్కువ OTT యాప్‌లు

Technology
Excitel Broadband Plans : నేటి డిజిటల్ యుగంలో, ఇంటర్నెట్ కేవలం ఒక విలాసవంతమైన వస్తువు కాదు, మన దైనందిన జీవితంలో అతిముఖ్యమైన ముఖ్యమైన భాగం. మీకు ఇష్టమైన టీవీ షోలను చూడటం, కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ను ఆస్వాదించడం లేదా క్రీడలను ప్రత్యక్ష ప్రసారంలో చూడటం వంటి వాటి కోసం ఇంటర్నెట్ తప్పనిసరి అయింది. అయితే, వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కోసం అనేక సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది.అయితే ఇప్పుడు ఒకే సరసమైన ప్లాన్ ద్వారా 22 కి పైగా OTT ప్లాట్‌ఫారమ్‌లు, ప్రీమియం టీవీ ఛానెల్‌లతో పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను ఊహించుకోండి! ఇంత అద్భుతమైన ఆఫర్ చాలా అరుదు. ఈ అవసరాన్ని తీర్చడానికి, ప్రముఖ ప్రొవైడర్ ఎక్సిటెల్ (Excitel ) మీకు తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన "పైసా వసూల్" ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.ఇపుడు ఖరీదైన ప్లాన్లకు వీడ్కోలు చెప్పండి! ఎక్సైటెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీలను అన్ని కస...
Internet facility | త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ .. ఈ మూడు గ్రామాలో తొలిసారి..

Internet facility | త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ .. ఈ మూడు గ్రామాలో తొలిసారి..

Telangana
Telangana | కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తెచ్చి ఇంటర్నెట్‌ కనెక్షన్ల (Internet facility) ను ఏర్పాటు చేయ‌నుంది. న్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు( Minister Sridhar Babu) పేర్కొన్నారు. కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో  మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ని విస్తరించి 20 ఎంబీ స్పీడ్ ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగుపేట, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్‌, నారాయణపేట జిల్లా మద్దూరు గ్రామాలను ఫైలెట్‌ గా ఎంపిక చేసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ గ్...