Banglore
Watch | బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలులో ఎక్కొద్దని రైతును అడ్డుకున్నసెక్యూరిటీ.. ప్రయాణికుల ఆగ్రహం..
Bengaluru : ఇటీవల బెంగళూరు నగరంలో ఒక రైతును మెట్రో రైలు (Bengaluru Metro )లో ప్రయాణించకుడా అడ్డుకున్న షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ తనిఖీలో అధికారులు అతని బట్టలు రైలులో అనుమతించలేనంత “చాలా మురికిగా” ఉన్నాయని భావించారు. తెల్లటి చొక్కా ధరించి, తలపై బట్టల సంచితో ఉన్న ఓ రైతు బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్లోని సెక్యూరిటీ చెక్పాయింట్లో తన ప్రయాణానికి టిక్కెట్ను కొనుగోలు చేశాడు.. తీరా వస్తువులు తనిఖీ చేస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది రైతును […]
