Tuesday, December 30Welcome to Vandebhaarath

Tag: Ai

సాంకేతికతపై మానవుల‌కు నియంత్ర‌ణ ఉండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్
National, తాజా వార్తలు

సాంకేతికతపై మానవుల‌కు నియంత్ర‌ణ ఉండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్

నాగ్‌పూర్ పుస్తక ప్రదర్శనలో RSS చీఫ్ కీలక ప్రసంగంనాగ్‌పూర్ : సాంకేతికతపై మానవులకు పూర్తి నియంత్రణ ఉండాలని, భారతీయ నైతికత క‌లిగిన‌ నిజమైన జాతీయవాదమే ప్రపంచానికి శాంతిని అందిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. శనివారం నాగ్‌పూర్ పుస్తక ప్రదర్శనలో రచయితలు, హాజరైన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ మార్పుల నేపథ్యంలో సాంస్కృతిక పరిరక్షణ, సమతుల్య జీవితం యొక్క ఆవశ్యకతను ఆయన వివ‌రించారు.AI కి మానవుడే మాస్టర్ కావాలిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెరుగుదలతో మానవులు కేవలం 'యంత్రాలుగా' మారిపోకూడదని మోహన్ భగవత్ హెచ్చరించారు. "సాంకేతికతను ఆపలేం, కానీ అది తప్పనిసరిగా మానవాళి శ్రేయస్సుకు సేవ చేయాలి, మనం దాని యజమానులుగా ఉండాలి, దాని పరిమితులను నిర్దేశించాలి. మొబైల్ ఫోన్‌లను సాధనాలుగా ఉపయోగించాలి, అవి మనల్ని ఉపయోగించుకోనివ్వకూడదు," అని ఆయన అన్నారు.నిజ...
Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మహర్దశ.. కొత్తగా ఏఐ సిటీ నిర్మాణం..
Telangana

Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మహర్దశ.. కొత్తగా ఏఐ సిటీ నిర్మాణం..

Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు త్వరలో మహర్దశ రానుంది. AI పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడానికి, ప్రోత్సహించడానికి అగ్రశ్రేణి కంపెనీలను ఆహ్వానించడానికి హైదరాబాద్ శివార్లలో దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నగరాన్ని స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్ నగరం ఇప్పటికే దేశంలోనే టాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హబ్‌గా పేరు గాంచింది. ఇప్పుడు  దీనిని భారతదేశానికి AI రాజధానిగా అప్ గ్రేడ్ చేయాలనుకుంటున్నట్లు రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల వెల్లడించారు. మహేశ్వరం, చేవెళ్ల.. hyderabad ai city location : ఏఐ నగరం కోసం ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 200 ఎకరాల స్థలాన్ని నగర ఏర్పాట...
Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు..  AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..
Trending News

Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు.. AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..

Crime GPT | నేరస్థులను చాక‌చ‌క్యంగా, త్వరగా పట్టుకొనేందుకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అత్యాధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ ఆధారిత‌ క్రైమ్‌ జీపీటీ అనే అత్యాధునిక టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు. స్టాక్యు టెక్నాలజీస్ (Staqu Technologies ) రూపొందించిన ఈ టెక్నాలజీ టూల్ తో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌.. నేరస్తులను వెనువెంట‌నే గుర్తించి జైలుకు పంపిస్తున్నారు. నేరస్తుల డాటా బేస్‌ను తనిఖీ చేయడం ద్వారా ఈ క్రైమ్‌ జీపీటీ పనిచేస్తుంది.ఈ కొత్త AI టూల్ Crime GPT  నేర‌స్తుల‌ డేటాను విశ్లేషించడం, వాయిస్‌లను గుర్తించడం, నేరస్థుల ముఖాలను ప‌సిగ‌ట్ట‌డం పనులను చేసిపెడుతుంది. ఈ క్రైమ్ జీపీటీ సాయంతో  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ పోలీసులు ఇప్పటివరకు   ప్ర‌స్తుతం 9 లక్షల మంది నేరస్తుల సమాచారంతో కూడిన డాటాబేస్ సిద్ధం చేసుకున్నారు.  ఈ ట్రైమ్ జీపీటిని రూపొందించిన స్టాక్ టెక్నాలజీస్ CEO సహ వ్యవస్థాపకుడు, అచువల్ రాయ్, UP పోలీసులు, St...