Friday, July 4Welcome to Vandebhaarath

Special Stories

Special stories and Exclusive stories

Pulwama attack | పుల్వామా బ్లాక్ డే : బాలాకోట్ వైమానిక దాడితో భారతదేశం ఎలా ప్రతీకారం తీర్చుకుంది?
Special Stories

Pulwama attack | పుల్వామా బ్లాక్ డే : బాలాకోట్ వైమానిక దాడితో భారతదేశం ఎలా ప్రతీకారం తీర్చుకుంది?

Six Years Of Pulwama attack : ఫిబ్రవరి 14, 2019న, జమ్మూ-శ్రీనగర్ (Jammu to Srinagar Balakot) జాతీయ రహదారిపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( CRPF ) కాన్వాయ్ కదులుతుండగా, పుల్వామా (Pulwama Attack ) వద్ద ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని జ‌వాన్ల‌ బస్సులలో ఒకదానిపైకి ఢీకొట్టాడు. అవంతిపోరాలోని గోరిపోరాలో జరిగిన విధ్వంసకర దాడిలో 40 మంది CRPF సిబ్బంది వీర మ‌ర‌ణం పొందారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు ప్ర‌క‌టించుకుంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు యావ‌త్‌ దేశం సంతాపం తెలిపింది, అయితే దెబ్బ‌కు దెబ్బ తీయాల‌ని స‌గ‌టు ప్ర‌తీ బార‌తీయుడు కోరుకున్నారు.Pulwama attack : బాలాకోట్ వైమానిక దాడితో ప్రతికారం..2019 Pulwama attack Black Day : పుల్వామా దాడి జరిగిన పన్నెండు రోజుల తర్వాత ...
Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..
National, Special Stories

Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

Mahakumbh 2025 : హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే మహా కుంభమేళా వ‌చ్చేసింది. ఈ మ‌హా ఉత్స‌వంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు పవిత్ర ఘాట్‌లకు చేరుకుంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ‌మేళా సందర్భంగా కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మహా కుంభం మొదటి రాజ స్నానం జనవరి 14న జరుగుతుందని తెలిసిందే.. మీరు కూడా మహా కుంభమేళాలో పాల్గొని, త్రివేణి ఘాట్‌లో స్నానం చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ప్రయాగ్‌రాజ్ నుంచి కొన్ని వస్తువులను తీసుకురావాలి. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని వాస్తు దోషాల నుండి ఉపశమనం క‌లుగుతుంద‌ని చాలా మంది భ‌క్తులు నమ్ముతారు.త్రివేణి సంగమం ఇసుక గంగా ఘాట్ నేల ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మహా కుంభ్‌లో పాల్గొనబోతున్నట్లయితే, మీరు గంగా ఘాట్ ఇంటి నుండి తప్పనిసరిగా ప‌విత్ర‌మైన‌ మట్టిని తీసుకురావ‌చ్చు. మీరు ఈ మట్టిని తులసి మొక్కలో ...
Vishwakarma Yojana : విశ్వకర్మ యోజన కింద ప్రతిరోజూ రూ. 500 స్టైఫండ్, ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు..
Special Stories

Vishwakarma Yojana : విశ్వకర్మ యోజన కింద ప్రతిరోజూ రూ. 500 స్టైఫండ్, ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు..

PM Vishwakarma Yojana : దేశంలోని పేదల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. భారతదేశంలోని జనాభాలో ఎక్కువ భాగం చేతివృత్తుల వారు ఉన్నారు. ఇందులో కళాకారులు కూడా ఉన్నారు. చేతివృత్తుల వారికి ఉపాధి, సంక్షేమం కోసం భారత ప్రభుత్వం పిఎం విశ్వ‌క‌ర్మ‌ పథకం అమలు చేస్తోంది.2023 సంవత్సరంలో, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన (Vishwakarma Scheme)ను ప్రారంభించింది. దీని కింద నైపుణ్య శిక్షణతో పాటు హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను కూడా అందిస్తుంది. ఈ స్కీమ్‌లో ఎవరికి ప్రయోజనాలు లభిస్తాయి.. ఈ ప‌థ‌కానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..శిక్షణలో ప్రతిరోజూ రూ.500ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమం కింద హస్తకళాకారులకు ప్రభుత్వం ద్వారా నైపుణ్య శి...
Atal Bihari Vajpayee | వాజ్‌పేయి.. సంకీర్ణ‌పాల‌న‌లో సుస్థిర నిర్ణ‌యాలు తీసుకున్న నేత
Special Stories

Atal Bihari Vajpayee | వాజ్‌పేయి.. సంకీర్ణ‌పాల‌న‌లో సుస్థిర నిర్ణ‌యాలు తీసుకున్న నేత

Vajpayee 100th Birth Anniversary | అటల్ బిహారీ వాజ్‌పేయి.. భారత రాజకీయ చరిత్రలో ఓ అపూర్వ వ్య‌క్తిత్వం గ‌ల నాయ‌కుడు. ఉత్తమ కవి, మేధావి, సమర్థ రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా దేశానికి ఒక దిశ చూపిన‌ నేత‌గా గుర్తింపు పొందారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయ‌న‌ చెర‌గ‌ని ముద్రవేసుకున్నారు. మూడుసార్లు భారత ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) దేశాభివృద్ధికి అనేక మైలురాళ్లు వేశారు. అద్భుత సంస్క‌ర‌ణ‌ల‌తో దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ విలువలతో కూడిన ప్రజాస్వామ్య ఆలోచనలతో దేశానికి సేవ చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ (Gwalior)లో 1924 డిసెంబరు 25న‌ అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టారు. అంటే.. ఆయ‌న జ‌న్మించి నేటికి వందేళ్లు అన్న‌మాట‌. ఈ రోజు ఆయ‌న శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలను దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నాయి.అంద‌రూ మెచ్చుకొనేలా…Atal Bihari Vajpayee Birth Anniversary : 1924 డిసెంబ‌రు 25న జ‌న్మి...
AI cameras | రోడ్ల‌పై ఈ త‌ప్పులు చేసి త‌ప్పించుకోలేరు.. ఈ రాష్ట్రంలో రూ.90కోట్ల వ‌ర‌కు జ‌రిమానాలు..
Special Stories

AI cameras | రోడ్ల‌పై ఈ త‌ప్పులు చేసి త‌ప్పించుకోలేరు.. ఈ రాష్ట్రంలో రూ.90కోట్ల వ‌ర‌కు జ‌రిమానాలు..

రోడ్ల‌పై ఇష్టారాజ్యంగా వాహ‌నాలు న‌డుపుతామంటే కుద‌ర‌దు.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజ‌న్సీతో ప‌నిచేసే ఈ హైటెక్ సీసీ కెమెరాలు (AI cameras) మిమ్మ‌ల్ని ఓ కంట క‌నిపెడుతూనే ఉంటాయి. ఏ చిన్ని త‌ప్పు చేసినా ఇట్టే ప‌సిగ‌ట్టి ఫొటోలు తీసి పోలీసుల‌కు అందిస్తాయి. బెంగళూరు-మైసూరు హైవేపై ( Bengaluru-Mysuru highway ) ఏఐ కెమెరాలు 13 లక్షల ట్రాఫిక్‌ ఉల్లంఘనలను గుర్తించాయి. వీటి సాయంతో పోలీసులు గ‌త మూడేళ్లలో రూ. 90 కోట్ల వ‌ర‌కు జరిమానాలు విధించారు. అయితే ఇందులో కేవ‌లం 4కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగారు.119 కి.మీ 10-లేన్ బెంగళూరు-మైసూరు హైవే వెంబడి అమర్చిన ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) కెమెరాలు 2022-2024 మధ్యకాలంలో 13 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను బుక్ చేశాయని కర్ణాటక హోం శాఖ వెల్ల‌డించింది. ఈ నివేదిక ప్రకారం ఈ మూడేళ్లలో మొత్తం రూ.90 కోట్ల జరిమానాలు కూడా విధించగా అందులో రూ.4 కోట్లు మాత్రమే వ...
One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?
Special Stories

One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?

One Nation One Election : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (ONOE) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు . లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని ప‌లు వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో దేశంలో ప్రతి సంవత్సరం త‌ర‌చూ ఏదో ఒక‌చోట‌ ఎన్నికల‌ను నిర్వ‌హించాల్సివ‌స్తోంది. దీంతో భారీగా వనరులు, సమయం వృథా అవుతోంది .'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఎందుకు?పెద్ద ఎత్తున డ‌బ్బులు ఆదా..లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై అధికంగా ఆర్థిక భారం పడుతుంది. ...
Kanchi Kamakoti Peetham | సనాతన ధర్మ ప్రచారం కోసం అందుబాటులోకి శంకర విద్యాలయం
Special Stories

Kanchi Kamakoti Peetham | సనాతన ధర్మ ప్రచారం కోసం అందుబాటులోకి శంకర విద్యాలయం

Karnool : కంచి కామకోటి పీఠం (Kanchi Kamakoti Peetham) కొత్త‌గా పొదిలి (Podili) లోని ఒంగోలు సమీపంలో నిర్మించిన‌ సనాతన ధర్మ సేవా గ్రామమైన కంచి కామకోటి శంకర విద్యాలయం (sankara vidyalaya) అందుబాటులోకి వ‌చ్చింది. యువతలో సనాతన ధర్మ విలువలను పెంపొందించడమే ఈ విద్యాల‌యం లక్ష్యం. 31 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ విద్యా కేంద్రంలో ఆధునిక ఇంగ్లీషు-మీడియం విద్యను వేద అధ్యయనాలు, క్రీడలు, కళలలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విలువ-ఆధారిత విద్యను అందించనున్నారు. అనేక సాంప్రదాయ వేద పాఠశాలలు కేవలం మతపరమైన అధ్యయనాలపై దృష్టి సారిస్తుండగా, ఈ సంస్థ వ్యాల్యూ బేస్డ్ లర్నింగ్‌తో ఆధునిక‌ బోధనా పద్ధతులను అనుసరించడం విశేషం.పాఠశాల ప్రస్తుతం 6 & 7 తరగతుల్లో 44 మంది విద్యార్థులకు సేవలను అందిస్తోంది. ఇది కులం లేదా మతంతో సంబంధం లేకుండా విద్య‌ను అందిస్తోంది .ఆధునిక విద్యలో తమను తాము అభివృద్ధి చేసుకుంటూ స్తో...
Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్,  గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా వెళుతుందో తెలుసా..
Special Stories

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా వెళుతుందో తెలుసా..

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలను విప్లవాత్మకంగా మార్చింది, వేగం, సౌకర్యం, భద్రతతో కూడిన ఈ ప్రీమియం రైళ్లు కొద్ది రోజుల్లోనే ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొన్నాయి. ప్రజలు ఆధునిక సౌకర్యాలు, సమయపాలన, వేగం పరంగా భారతీయ రైల్వేలో ఏ రైళ్లు ఉత్త‌మ‌మో దానికే మొగ్గుచూపుతుంటారు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways)  కూడా విభిన్న‌మైన‌ ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా స‌రికొత్త రైళ్ల‌ను త‌ర‌చూ ప్ర‌వేశ‌పెడుతోంది స్టేష‌న్ల‌లో కూడా మౌలిక వ‌స‌తులను క‌ల్పిస్తోంది .ఇది బహుశా భారతీయ రైళ్లకు స్వ‌ర్ణ యుగంగా చెప్ప‌వ‌చ్చు. ఆర్థిక వృద్ధికి, ప్రాంతీయ అభివృద్ధికి ప్రీమియం రైళ్ల‌ విస్తరణతో దేశమంతటా కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vandebhaarath Express) సిరీస్ రైళ్లు.. మిగ‌తా హైస్పీడ్‌ రైళ్ల సర్వీసుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ర...
Maha Kumbh Mela 2025 : మహాకుంభ మేళా – టెంట్ సిటీ ఏమిటి? అందులో ఎలా బుక్ చేసుకోవాలి..?
Special Stories

Maha Kumbh Mela 2025 : మహాకుంభ మేళా – టెంట్ సిటీ ఏమిటి? అందులో ఎలా బుక్ చేసుకోవాలి..?

Maha Kumbh Mela 2025 : మహాకుంభ మేళాలో అత్యాధునిక సౌకర్యాలతో టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు మహా కుంభ్ గ్రామ్, IRCTC టెంట్ సిటీ ప్రయాగ్‌రాజ్‌లోని డీలక్స్ టెంట్లు,  ప్రీమియం టెంట్‌లలో బస చేసే అవకాశం కల్పించింది. అందులో రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ గుడారాలు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫైర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు.  ఇక్కడ ఉండే వారికి భోజనశాలలో బఫే,  క్యాటరింగ్ సేవలతో పాటు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కుంభమేళా పరిసరాల్లో తిరిగేందుకు, స్నానఘట్టాలకు వెళ్లేందుకు షటిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ వాహనాల ద్వారా ఇక్కడకు వెళ్లవచ్చు. ప్రతిరోజూ సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించనున్నారు. మీరు ఇక్కడ యోగా/స్పా/బైకింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. Maha Kumbh Mela 2025 :  టెంట్ సిటీని ఎలా ఎక్కడ బుక్ చేయాలి?మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్...
Maha Kumbh Gram Tent City | మ‌హాకుంభ‌మేళాలో సకల సౌకర్యాలతో టెంట్ సిటీ..
Special Stories

Maha Kumbh Gram Tent City | మ‌హాకుంభ‌మేళాలో సకల సౌకర్యాలతో టెంట్ సిటీ..

Mahakumbh Mela 2025 : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభ మేళాను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో "మహా కుంభ్ గ్రామ్" పేరుతో భారీ ప్రీమియం టెంట్ సిటీ (Maha Kumbh Gram Tent City) ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విలాసవంతమైన సౌక‌ర్యాల‌తో గొప్ప సాంస్కృతిక అనుభూతితో ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని ఐఆర్‌సిటిసి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని గౌరవించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. భ‌క్తులు, ప‌ర్యాట‌కులంద‌రికీ , సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తామ‌ని జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన కంపెనీ ఐఆర్‌సిటీసీ.. ప‌ర్యాట‌కుల కోసం ఆస్తా, భారత్ గౌరవ్ రైళ్లలో ఇప్పటి వరకు 6.5 లక్షల మంది ప్ర‌యాణికుల‌ను విజ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..