Saturday, July 5Welcome to Vandebhaarath

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Chenab River : దాహంతో పాకిస్తాన్ విలవిల ! చీనాబ్ నది నీటిని వేసిన భారత్.. ఇపుడు జీలం నది కూడా..
National

Chenab River : దాహంతో పాకిస్తాన్ విలవిల ! చీనాబ్ నది నీటిని వేసిన భారత్.. ఇపుడు జీలం నది కూడా..

India Pakistan Ties : పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ అన్నివైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేసేందుకు భారత్ దూకుడుగా ప్రయత్నిస్తోంది. దాడి తర్వాత CCS మొదటి సమావేశంలో భారత ప్రభుత్వం సింధు ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ వెంటనే చీనాబ్ నది నీటిని నిలిపివేసింది. ఇప్పుడు జీలం నీటిని కూడా ఆపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలో, బిజెపి కూడా దీనికి సంబంధించి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఎలాంటి యుద్ధం లేకుండానే పాకిస్తాన్ వెన్ను విరగ్గొట్టడానికి భారతదేశం సిద్ధమవుతోంది.భారత్ బగ్లిహార్ ఆనకట్ట నుంచి నీటిని అడ్డుకుంది. కానీ చీనాబ్ నుంచి నీటిని నిరోధించలేదు. పాకిస్తాన్ వైపు నీరు ప్రవహించే బాగ్లిహార్ ఆనకట్ట గేటును ఆపారు. దీని తరువాత, కిషన్‌గంగా ఆనకట్ట ద్వారా దేశంలోని జీలం నది నీటిని ఆపడానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి.బిజెపి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, "ఉగ్రవాదం ప్రేరేపిస్తున్న ప...
MHA : భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు
National

MHA : భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

India-Pakistan Tensions : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శత్రు దాడి జరిగినప్పుడు అన్ని విధాలా సర్వసన్నద్దంగా ఉండడానికి ప్రజల్లో అవగాహనను పెంచడానికి మే 7, బుధవారం సమగ్ర పౌర రక్షణ మాక్ డ్రిల్‌లను నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.పాకిస్తాన్‌ -భారత్ మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో వైమానిక దాడులు జరిగితే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలన్న విషయంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7వ తేదీన సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ (MHA) రాష్ట్రాలకు సూచించింది. యువత, విద్యార్ధులకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలని కోరింది. సైరన్‌ మోగగానే ఎలా రక్షణ చేసుకోవాలన్న విషయంపై మాక్‌డ్రిల్‌లో వివరిస్తారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే ఈ అంశంపై అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లోని విద్యార్ధులకు ఇప్పటికే అవగ...
Nitin Gadkari : తెలంగాణలో రూ.2 లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం
National

Nitin Gadkari : తెలంగాణలో రూ.2 లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం

హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో వచ్చే మూడు-నాలుగు సంవత్సరాలలో రూ.2 లక్షల కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టు (Telangana state highways)లను చేపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సోమవారం వెల్లడించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రూ.3,900 కోట్లకు పైగా విలువైన అనేక రోడ్డు ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు గత 10 సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువగా 5,000 కి.మీ.కు చేరుకుందని అన్నారు.33 జిల్లాల్లో కొనసాగుతున్న పనులు"తెలంగాణలోని 33 జిల్లాల్లో రోడ్డు పనులు నిరంతరం జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.1.25 లక్షల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి....
Badrinath : బద్రీనాథ్ ద్వారాలు తెరుచుకున్నాయ్.. 15 టన్నుల పూలతో అద్భుతమైన అలంకరణ చూడండి..
National

Badrinath : బద్రీనాథ్ ద్వారాలు తెరుచుకున్నాయ్.. 15 టన్నుల పూలతో అద్భుతమైన అలంకరణ చూడండి..

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ (Badrinath Temple) ద్వారాలు ఆరు నెలల తర్వాత ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, వైష్ణవాలయం తలుపులు ఉదయం 6 గంటలకు తెరవబడ్డాయి. వివిధ రకాలైన 15 టన్నుల రంగురంగు పూలతో ఆలయాన్ని అలంకరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Chief Minister Pushkar Singh Dhami), భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్, తెహ్రీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ తదితరులు పాల్గొన్నారు. బద్రీనాథ్ ధామ్ ప్రధాన పూజారి, రావల్, ధర్మాధికారి, వేదపతులు మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంతో పాటు, బద్రీనాథ్ ధామ్‌లో ఉన్న గణేష్, ఘంటాకర్ణ, ఆది కేదారేశ్వర్, ఆది గురు శంకరాచార్య ఆలయం, మాతా మూర్తి ఆలయ ద్వారాలు కూడా భక్తుల కోసం తెరిచారు.చార్ ధామ్ ప్రయాణాన్ని (Char Dham Yatra) సురక్షితంగా చేయడానికి స్థానిక అధికారులు...
Pahalgam | పాక్ కు షాక్.. పాకిస్తాన్ విమానాలు ఎగరకుండా భారత గగనతలాన్ని మూసివేత
National

Pahalgam | పాక్ కు షాక్.. పాకిస్తాన్ విమానాలు ఎగరకుండా భారత గగనతలాన్ని మూసివేత

New Delhi | పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్‌ కు చెందిన అన్ని విమానాలు, సైనిక విమానాలు ఎగరకుండా తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఒక ముఖ్యమైన చర్యగా ఎయిర్‌మెన్‌కు నోటీసు (NOTAM) జారీ చేసింది. NOTAM ప్రకారం, ఈ పరిమితి ఏప్రిల్ 30 నుంచి మే 23, 2025 వరకు అమలులో ఉంటుంది. ఈ సమయంలో ఏ పాకిస్తానీ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడానికి అనుమతించబడవు.పాకిస్తాన్ నో-ఫ్లై జోన్‌గా..అంతకుముందు, పాకిస్తాన్ ఇస్లామాబాద్, లాహోర్ మీదుగా మే 2 వరకు తాత్కాలిక నో-ఫ్లై జోన్ (NOTAM)ను ప్రకటించింది., భారత వైమానిక దాడి జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కొత్త ఆంక్షల ప్రకారం, పౌర, సైనిక విమానాలు ఈ నగరాల మీదుగా ఎగరకుండా నిషేధించబడ్డాయి.పాకిస్తాన్ నోటామ్ జారీ చేయాలనే నిర్ణయం దాని రక్షణ వ్యవస్థలో అప్రమత్తతను...
Caste Census : దేశ వ్యాప్తంగా కుల గణన.. గతంలో ఎప్పుడు జరిగిందో తెలుసా?
National

Caste Census : దేశ వ్యాప్తంగా కుల గణన.. గతంలో ఎప్పుడు జరిగిందో తెలుసా?

Caste Census : దేశంలో కుల గణనసై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీ‌డియాకు వెల్లడించారు. భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ఈ తరుణంలో ప్రభుత్వం చివరకు కుల గణన నిర్వహించడానికి అంగీకరించడం ఖచ్చితంగా ఆశ్చర్యకరమైనదే.. ప్రతిపక్ష పార్టీలు తరచుగా కుల గణనను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజగా పెద్ద నిర్ణయం తీసుకుంది.భారత్ లో చివరిగా జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి?భారతదేశంలో చివరి జనాభా గణన 2011 లో జరిగింది. ఇది స్వతంత్ర భారతదేశంలో 7వ జనాభా గణన. ఇప్పటివరకు దీనిని దేశంలోని 15వ జనాభా లెక్కలుగా పరిగణిస్తున్నారు. 2011 జనాభా లెక్కలను 2 దశల్లో నిర్వహించారు. ఇందులో భారతదేశ మొత్తం జనాభా 121 కోట్లకు పైగా నమోదైంది. ఈ జనాభా లెక్కల్లో పురుషుల స...
Jammu Kashmir : కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట ముమ్మరం..
National

Jammu Kashmir : కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట ముమ్మరం..

జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట నిర్విరామంగా సాగుతోంది. ఇదిలా ఉంటే పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను, పాక్‌ ‌తరలిస్తోందని పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇక పహల్గామ్‌ ‌నిందితుల్లో ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను ట్రాక్‌ ‌చేయగా.. వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఒకసారి భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటుచేసుకొన్నాయి.ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ ‌నెట్‌వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తున్నారు. వారు మా కనుచూపు మేరలోకి వచ్చినా.. కాల్పులు జరిపి తప్పించుకొంటున్నారు. ఇక్కడ అడవులు అత్యంత దట్టంగా ఉన్నాయి. మనకు కనిపిస్తున్నా.. ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. వారిని పట్టుకొని తీరతాం. కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందని ఓ సైనిక అధికారి తెలిపారు. ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్‌లోని పహల్గాం తెహస్లీ వద్ద గుర్తించారు. ...
Illegal immigrant : గుజరాత్‌లో 1000 మంది అక్రమ వలసదారులు అదుపులోకి..!
National

Illegal immigrant : గుజరాత్‌లో 1000 మంది అక్రమ వలసదారులు అదుపులోకి..!

Ahmadabad : జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పాశవిక ఉగ్రదాడితో భారత ‌ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ‌నగరవ్యాప్తంగా శనివారం క్రైమ్‌ ‌బ్రాంచ్‌ అధ్వర్యంలో క్షుణ్ణంగా అనువణువు సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 400 మందికిపైగా అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 127 మంది బంగ్లా దేశీయులు అక్రమంగా దేశంలో నివసిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. విచారణ అనంతరం వారివారి ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని అహ్మదాబాద్‌ - ‌బ్రాంచ్‌ ‌డీసీపీ అజిత్‌ ‌రాజియన్‌ ‌మీడియాకు వెల్లడించారు.అహ్మదాబాద్‌ ‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను (Illegal immigrant) పట్టుకోవడానికి ఈ కూంబింగ్‌ ఆపరేషన్‌ ‌నిర్వహించినట్లు డీసీపీ వివరించారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీంతో భారత్‌, ‌పాకిస్థాన్‌ ‌దేశాల మధ్య ఉద్రిక్...
Mohan Bhagwat : దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం
National

Mohan Bhagwat : దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం

Pahalgam Terror Attack : అహింసా ధర్మం హిందూ మతంలో పాతుకుపోయిందని, కానీ దాడి చేసేవారి చేతిలో ఓడిపోకుండా ఉండటం విధిలో భాగమని హిందూ మతం చెబుతుదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat ) అన్నారు. శనివారం ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అహింస సూత్రాలు ప్రజలు ఈ ఆలోచనను స్వీకరించడంపై ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు.చాలా మంది ఈ సూత్రాలను హృదయపూర్వకంగా స్వీకరిస్తారు, మరికొందరు అలా చేయరు. సమస్యలను సృష్టిస్తూనే ఉంటారు" అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. అటువంటి పరిస్థితిలో, దాడి చేసేవారి చేతిలో ఓడిపోకుండా ఉండటం కూడా ధర్మం (కర్తవ్యం)లో ఒక భాగమని మతం చెబుతుంది. గూండాలకు గుణపాఠం చెప్పడం కూడా మన విధిలో ఒక భాగం అని స్పష్టం చేశారు..పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే..భారతదేశం తన పొరుగువారికి ఎప్పుడూ హాని చేయలేదని, కానీ ఎవరైనా చెడు తలపెడితే దానికి వేరే మార్గం లేదని...
Pahalgam Attack : శ్రీనగర్ లో 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లను ధ్వంసం చేసిన పోలీసులు
National

Pahalgam Attack : శ్రీనగర్ లో 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లను ధ్వంసం చేసిన పోలీసులు

Pahalgam Attack : శ్రీనగర్‌లోని దాదాపు 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లపై జమ్మూ కాశ్మీర్ (Jammu And Kashmir) పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు), ఉగ్రవాదుల సహచరుల ఇళ్లపై విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నమోదైన కేసుల దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Attack) తర్వాత కాశ్మీర్‌లోని అధికారులు ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులపై భారీ స్థాయిలో దాడులు ప్రారంభించారు, ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశారు, వారి సురక్షిత స్థావరాలపై దాడులు చేశారు.అలాగే విచారణ నిమిత్తం వందలాది మంది అండర్ గ్రౌండ్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.JKలో ఉగ్రవాదుల ఇళ్ల నేలమట్టంగత 48 గంటల్లో అనేక మంది ఉగ్రవాదులు లేదా వారి సహచరుల ఇళ్లను కూల్చివేశారు. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న ఇతరు...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..