Monday, July 7Welcome to Vandebhaarath

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు
National

Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు

Kumbh Mela 2025 : ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద జాత‌ర ప్రారంభ‌మైంది. మహా కుంభం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడు పవిత్ర నదులైన గంగా, యమునా, సరస్వతి న‌దులు ప్ర‌యాగ్ రాజ్ (Prayag Raj) లో క‌లుస్తాయి అందుకే దీనిని త్రివేణి సంగ‌మం (Triveni Sangam) అని పిలుస్తారు..మహా కుంభ్‌లో మూడు రాజ స్నానాలు (అమృత్ స్నాన్), మూడు ఇతర స్నానాలతో సహా ఆరు పుణ్య‌స్నానాలను ఆచ‌రిస్తారు.జనవరి 13, 2025: పౌష్ పూర్ణిమ,జనవరి 14, 2025: మకర సంక్రాంతి (మొదటి అమృత స్నాన్),జనవరి 26, 2025: మహా శివరాత్రి (చివరి స్నాన్),జనవరి 29, 2025: మౌని అమావాస్య (రెండవ అమృత స్నాన్).ఫిబ్రవరి 3, 2025: బసంత్ పంచమి (మూడవ అమృత స్నాన్),ఫిబ్రవరి 12, 2025: మాఘి పూర్ణిమ,ప్రయాగ్ రాజ్ కు 40 కోట్ల మంది భక్తులు?మహా కుంభమేళా, కుంభమేళా మధ్య ప్రధాన వ్యత్...
Andhra Pradesh Jobs : పరీక్షలు లేవు, ఇంటర్వ్యూలు లేవు! రూ.35,000 వరకు జీతంతో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు
National

Andhra Pradesh Jobs : పరీక్షలు లేవు, ఇంటర్వ్యూలు లేవు! రూ.35,000 వరకు జీతంతో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు

Andhra Pradesh Jobs : ఆంధ్రప్రదేశ్ యువతకు శుభవార్త! ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వం రాష్ట్ర యువతకు శుభవార్త ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.వచ్చే విద్యా సంవత్సరం నాటికి వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. గత ప్రభుత్వం విడుదల చేసిన 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హోం, ఎడ్యుకేషన్ సహా అన్ని విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సిద్ధమైంది.Andhra Pradesh job vacanciesఉద్యోగాలు ఖాళీలు:ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 - 3 పోస్టులు,మహిళా నర్...
క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?
National

క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?

Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్య‌యంతో దీనిని నిర్మించారు. ఇది రెండు గంట‌ల‌ ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలకు తగ్గిస్తుంది.. ఈ ప్రాంతంలో పర్యాటకంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహ‌దం చేస్తుంది.జనవరి 13, 2025న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్మూ కాశ్మీర్‌లో Z-మోర్హ్ టన్నెల్‌ను ప్రారంభించారు, ఇది శ్రీనగర్ నుంచి లడఖ్ వ్యూహాత్మక ప్రాంతం మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.Z-Morh వ్యూహాత్మక ప్రాముఖ్యత6.5 -కిలోమీటర్ల పొడవుతో Z-మోర్ టన్నెల్ శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సుమారు 8,652 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గగాంగీర్, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన సోనామార్గ్‌ను కలుపుతుంది, హిమపాతం సంభవించే ప్రాంతాలను త‌ప్పిస్తుంది. ప్రయాణ సమయాన్ని రెండు ...
Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..
National, Special Stories

Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

Mahakumbh 2025 : హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే మహా కుంభమేళా వ‌చ్చేసింది. ఈ మ‌హా ఉత్స‌వంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు పవిత్ర ఘాట్‌లకు చేరుకుంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ‌మేళా సందర్భంగా కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మహా కుంభం మొదటి రాజ స్నానం జనవరి 14న జరుగుతుందని తెలిసిందే.. మీరు కూడా మహా కుంభమేళాలో పాల్గొని, త్రివేణి ఘాట్‌లో స్నానం చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ప్రయాగ్‌రాజ్ నుంచి కొన్ని వస్తువులను తీసుకురావాలి. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని వాస్తు దోషాల నుండి ఉపశమనం క‌లుగుతుంద‌ని చాలా మంది భ‌క్తులు నమ్ముతారు.త్రివేణి సంగమం ఇసుక గంగా ఘాట్ నేల ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మహా కుంభ్‌లో పాల్గొనబోతున్నట్లయితే, మీరు గంగా ఘాట్ ఇంటి నుండి తప్పనిసరిగా ప‌విత్ర‌మైన‌ మట్టిని తీసుకురావ‌చ్చు. మీరు ఈ మట్టిని తులసి మొక్కలో ...
Beer Price Hike : బీర్ ధ‌ర‌ల‌ను పెంచే యోచ‌న‌లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ?
National

Beer Price Hike : బీర్ ధ‌ర‌ల‌ను పెంచే యోచ‌న‌లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ?

Beer Price Hike : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్ కు గురి చేస్తూ బీర్ (Beer) ధరలను పెంచాల‌ని కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం (Karnataka government ) యోచిస్తోంది. ఇటీవలి కాలంలో బస్ ఛార్జీలు, తాగునీటి చార్జీలు, మెట్రో ఛార్జీలను సైతం పెంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతిపాదించింది. అయితే బీరు ధరల పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇంకా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఎక్సైజ్ మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్ గురువారం వెల్లడించారు.ప్రస్తుతం బీరు మినహా మద్యం ధరలను పెంచే ఆలోచన లేదని, బీరు ధరల పెంపుపై ఆలోచిస్తున్నామని, అయితే దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Sidha Ramaiah) తో చర్చించి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ నిర్ణయం ప్రాథమిక దశలోనే ఉందని మంత్రి స్పష్టం చేశారు. “మేము ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి, బీరు ధరను పెంచాలని ప్రతిపాదిస్తే, అది ఒక నిర్ధారణకు వచ్చే వరకు చర్చ దశలోనే ఉంటుంది, మేము దీన...
Telangana prisons : 2024లో తెలంగాణ జైళ్లకు పెరిగిన ఖైదీల సంఖ్య..
National

Telangana prisons : 2024లో తెలంగాణ జైళ్లకు పెరిగిన ఖైదీల సంఖ్య..

Telangana prisons : 2024లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో 41,138 మంది నేరస్తులు చేరారు. కాగా, 2023లో 31,428 మంది అడ్మిషన్లు పొందారని రాష్ట్ర జైళ్ల శాఖ తెలిపింది. 41,138 మంది ఖైదీల్లో 30,153 మంది అండర్ ట్రయల్ ఖైదీలు (Undertrial prisoners) కాగా, వారిలో 2,754 మంది హత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని జిల్లా జైళ్లలో కాకుండా 38 కేంద్ర, జిల్లా జైళ్లలో ఈ అడ్మిషన్లు నమోదయ్యాయి.జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, డాక్టర్ సౌమ్య మిశ్రా (Soumya Mishra) బుధవారం ఇక్కడ వార్షిక విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. కారాగారాలకు చేరిన నేరస్థుల్లో పురుషులు, స్త్రీలు పెరిగారు. ట్రాన్స్‌జెండర్ల సంఖ్య తగ్గింది. ఎన్‌డిపిఎస్ చట్టానికి సంబంధించిన కేసుల కింద ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. ఇది మాదకద్రవ్యాలకు (NDPS) వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కారణమని భావించవచ...
New Scheme | రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ
National, తాజా వార్తలు

New Scheme | రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ

Cashless Treatment For Road Accident Victims : రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే కొత్త పథకాన్ని కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభించారు. రోడ్డు ప్ర‌మాద‌ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడం, వారికి సకాలంలో వైద్యం అందేలా చూడటమే ఈ ప‌థ‌కం (New Scheme ) రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ) ల‌క్ష్యం. నితిన్ గడ్కరీ ప్రకారం, ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత, పథకం వెంటనే బాధితుడి చికిత్సకు 7 రోజులు లేదా గరిష్టంగా రూ. 1.5 లక్షలు అందిస్తుంది.ఇది మాత్రమే కాదు, హిట్ అండ్ రన్ (Hit and Run) కేసులో బాధితుడు మరణిస్తే, మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. “మేము ఈ నగదు రహిత ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ కింద అమ‌లు చేస్తున్నాం. పథకంలో కొన్ని ...
HMPV Vrius |  దేశంలోకి ప్రవేశించిన  HMPV వైరస్
National

HMPV Vrius | దేశంలోకి ప్రవేశించిన HMPV వైరస్

HMPV virus Alert : బెంగళూరులోని ఎనిమిది నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది చైనాలో ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలకు కారణమైన వైరస్ ను భారతదేశంలో మొదటిసారిగా గుర్తించారు.చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, కర్నాటక ఆరోగ్య అధికారులు ఈ శ్వాసకోశ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను ప్రభావితం చేస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం, సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటి చర్యలు చేపట్టాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. ట‌వ‌ల్‌, చేతి రుమాళ్ల‌ వంటి వ్యక్తిగత వస్తువులను ఇత‌రుల‌తో షేర్ చేసుకోవ‌ద్దు. ప్రజలు హైడ్రేటెడ్‌గా ఉండాలని, పౌష్టికాహారం తినాలని, వై...
Fake Universities in India 2025 : దేశంలో 21 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా ప్రకటించిన యూజీసీ
National

Fake Universities in India 2025 : దేశంలో 21 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా ప్రకటించిన యూజీసీ

Fake Universities in India 2025 : భారతదేశంలో పనిచేస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) క్రమం తప్పకుండా విడుదల చేస్తుంది. ఈ సంస్థలు ప్ర‌భుత్వ నిబంధన‌లు, అనుమ‌తులు లేకుండానే కొన‌సాగుతూ డిగ్రీ ప‌ట్టాలను అందిస్తున్న‌ట్లు గుర్తించింది. ప్రభుత్వం లేదా UGC వెబ్‌సైట్‌ల ద్వారా విద్యార్థులు తాము ఎంచుకున్న విశ్వవిద్యాలయం ప్ర‌భుత్వ ఆమోదిత‌మా లేదా అనేది ముందే చెక్ చేసుకోవ‌డం ఉత్త‌మం.Fake Universities : నకిలీ యూనివర్సిటీలు అంటే ఏమిటి?నకిలీ విశ్వవిద్యాలయాలు అంటే ప్రభుత్వ‌ అధికారుల నుంచి గుర్తింపు లేకున్నా కూడా చట్టబద్ధమైన డిగ్రీలను అందజేస్తామని తప్పుగా క్లెయిమ్ చేసే సంస్థలుగా చెప్ప‌వ‌చ్చు. విద్యాపరమైన లేదా వృత్తిపరమైన విలువ లేని అనధికార స‌ర్టిఫికెట్ల‌ను అందించడం ద్వారా ఔత్సాహిక విద్యార్థుల నుంచి భారీగా డ‌బ్బులు వ‌సూలు చేస్తారు. ఇటువంటి సంస్థలు తరచుగా తప్పుదా...
Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత ప‌థ‌కాలు.. కొత్త ఛార్జీలతో జేబుల‌కు చిల్లు
National

Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత ప‌థ‌కాలు.. కొత్త ఛార్జీలతో జేబుల‌కు చిల్లు

Freebies Politics | గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత ప‌థ‌కాలు రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఎక్కువ‌గా ఉచిత ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో విజయం సాధించడంలో ఇవే సహాయపడ్డాయి. ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్ర‌యాణం, మహిళలు , విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం.. ఇలా రాజకీయ పార్టీలు రాష్ట్ర ఖ‌జానాను ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఏమీ ప‌ట్టించుకోకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒకదాని తర్వాత మరొకటి ఉచిత‌ పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నాయి.అయితే, ఈ ఉచిత‌ పథకాల భారం ఖజానాపై ( financial burden) పడుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు ఇంత భారీ అదనపు ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్ప‌టికే తెలంగాణ‌, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర‌మైన‌ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..