Tuesday, March 11Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Osmania | ఉస్మానియా ఆస్ప‌త్రికి సీఎం శంకుస్థాప‌న‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

Osmania | ఉస్మానియా ఆస్ప‌త్రికి సీఎం శంకుస్థాప‌న‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

Telangana
హైదరాబాద్‌లోని గోషామహల్ కొత్త‌గా ఉస్మానియా ఆస్ప‌త్రి (New Osmania Hospital) నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister Revanth Reddy) తీవ్ర నిర‌స‌నలు, ఉద్రిక్త‌ల మ‌ధ్య ఈ రోజు శంకుస్థాప‌న చేశారు. ఈ ఆస్ప‌త్రి నిర్మాణాన్ని గోషామ‌హ‌ల్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మొద‌టి నుంచే వ్య‌తిరేకిస్తోంది. ఈ అంశాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిప‌ల్ కార్పొరేషన్ (GHMC) సాధారణ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా లేవ‌నెత్తారు. కొత్త‌గా నిర్మించ‌నున్న ఉస్మానియా ఆస్ప‌త్రిని ఇప్పుడున్న భ‌వ‌నం వెనుక భాగంలోనే క‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు.New Osmania Hospital పై వ్య‌తిరేకత ఎందుకంటే..గోషామ‌హ‌ల్ (Goshamahal) పోలీస్‌గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆస్ప‌త్రి క‌ట్ట‌డంతో ఆ ప్రాంతంలో ర‌ద్దీ పెరిగితే తీవ్ర ట్రాఫిక్ స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌నే అభ్యంత‌రం వ్య‌క్తమ‌వుతోంది. గోషామహల్ వాసులు, వ్యాపారులు ప‌లువురు ఈ నిర్మా...
Vajpayee Statue : ప‌బ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌

Vajpayee Statue : ప‌బ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌

Telangana
Vajpayee Statue in Hyderabad : సికింద్రాబాద్ పబ్లిక్ గార్డెన్ (Public Garden )లో దివంగ‌త‌ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) విగ్రహ ప్రతిష్ఠాపనకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే విగ్రహ ప్రతిష్ఠాపనను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని పబ్లిక్ గార్డెన్‌లో వాజ్ పేయి స్మారక విగ్రహం (Atal Bihari Vajpayee Statue ) నిర్మాణ పనులు కొన‌సాగుతుండ‌గా దీనిని సవాల్ చేస్తూ జెట్టి ఉమేశ్వర్‌రావు అనే సామాజిక కార్యకర్త ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విగ్రహాన్ని తొలగించాలని, పికెట్ పబ్లిక్ గార్డెన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, అధికారుల చర్యలు సుప్రీంకోర్టు ఆద...
EV Bus | టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల పెంపుపై కార్మికుల్లో ఆందోళన

EV Bus | టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల పెంపుపై కార్మికుల్లో ఆందోళన

Telangana
TGSRTC EV Bus | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం గ్రీన్ మొబిలిటీని ప్రోత్స‌హించే దిశ‌గా టీజీఎస్‌ ఆర్టీసీ (TGSRTC ) లో ఎలక్ట్రిక్ బస్సుల (EV Bus) సంఖ్య‌ను తెలంగాణ ప్రభుత్వం క్ర‌మ‌క్ర‌మంగా పెంచుకుంటూ పోతోంది. అయితే ఈ నిర్ణ‌యం ప‌ట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలలో ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. జిసిసి మోడల్‌లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త లేకుండా చేస్తుంద‌ని యూనియన్ నాయకులు భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) ఫ్లీట్‌కు ఎలక్ట్రిక్ బస్సులను మ‌రిన్ని ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సహా ఇత‌ర మంత్రులు అనేక సందర్భాల్లో ప్ర‌క‌టించారు. డీజిల్‌తో నడిచే కాలం చెల్లిన‌ బస్సుల స్థానంలో దాదాపు 3,000 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) వచ్చే అవకాశం ఉందని అంచనా. కార్బన్ పాదముద్రను తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్ర...
Railway Development Works : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ పై క‌ద‌లిక‌

Railway Development Works : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ పై క‌ద‌లిక‌

Telangana
Kothapalli Manoharabad Railway Line : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి (Railway Development Works)పై సంబంధిత అధికారులతో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ (Bandi Sanjay kumar )సమీక్ష నిర్వ‌హించారు. అందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద సరికొత్త రూపం సంతరించుకుంటున్న కరీంనగర్ రైల్వే స్టేషన్, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, ఉప్పల్ ఆర్వోబీ, కొత్తపల్లి స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ సంద‌ర్భంగా తీగలగుట్టపల్లి వద్ద రూ.36లక్షలతో చేపట్టనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ భూమిపూజ చేశారు.ఇక ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కేంద్ర‌మంత్ర...
Hyderabad Metro Rail : ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు..

Hyderabad Metro Rail : ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు..

Telangana
Hyderabad Metro Rail : మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు.బుధవారం ఇక్కడి JBS మెట్రో స్టేషన్‌లో 'Me Time On My Metro' పేరుతో జరిగిన మూడు రోజుల వినూత్న ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడారు. ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు. అయితే, ప్రయాణికులు మరింత క్రమశిక్షణను పాటిస్తే, రద్దీ సమస్య భారీగా తగ్గుతుందని ఆయన అన్నారు.ఇదిలావుండగా, కళ, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన వివిధ రంగాల్లో ప్రయాణికులు తమ అభిరుచిని ప్రదర్శించేందుకు మెట్రో రైలు అవకాశం కల్పిస్తుందని హెచ్‌ఎంఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఎంజీబీఎస్ వంటి విశాలమైన స్టేషన్లలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని చ...
Holidays :సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Holidays :సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Andhrapradesh, Telangana
AP TG Sankranti Holidays 2025 : హైదరాబాద్: సంక్రాంతి ప‌ర్వ‌దినానికి సంబంధించి తెలంగాణ ఇంటర్‌ బోర్డు సెలవులను ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ మంగ‌ళ‌వారం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. కళాశాలలు తిరిగి 17న ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించొద్ద‌ని ఆదేశించింది. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి క్లాసులు నిర్వ‌హిస్తే చర్యలు తీసుకుంటామని ఇంట‌ర్‌ బోర్డు స్పష్టం చేసింది. 11న (రెండో శనివారం), 12న (ఆదివారం) కావడంతో మొత్తం ఆరు రోజుల పాటు సెలవులు వ‌చ్చాయి.కాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై స్ప‌ష్ట‌త ఇచ్చింది. జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ లో ఈనెల 13న భోగి, 14న సంక్రాంతికి సెల‌వులు ఇచ్చింది. తాజాగా విద్యాశాఖ హాలిడేస్ పై క్లారిటీ ఇచ్చింది. భోగికి ముందు రో...
Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Telangana, తాజా వార్తలు
Charlapalli Railway Station : సుమారు రూ. 413 కోట్లతో అత్యాధునిక హంగులు, స‌క‌ల సౌకర్యాల‌తో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ఎట్ట‌కేల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ రైల్వే టెర్మిన‌ల్‌లో మొత్తం 19 ట్రాక్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వేస్టేష‌న్ల త‌ర్వాత చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ కీలకమైన టెర్మిన‌ల్ గా మారింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చ‌ర్లపల్లి నుంచే నడిపించ‌నున్నారు. దీనివ‌ల్ల సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచీగూడ‌ స్టేషన్ల‌లో రద్దీ తగ్గుతుంది. చ‌ర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, MGR చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా...
కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో చాన్స్‌

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో చాన్స్‌

Telangana
స్ప‌ష్టం చేసిన‌ సీఎం రేవంత్ రెడ్డిOutsourcing Employees Regularization : సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు (Contract Employees), ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల‌ను రెగ్యులరైజ్‌ చేస్తే న్యాయ‌స్థానాల్లో సమస్యలు వస్తాయని చెప్పారు. క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేకపోయినా పట్టుబడితే సమస్య మ‌రింత జటిలమవుతుంది తప్ప పరిష్కారం కాదని ఆయ‌న అన్నారు. సమస్యల పరిష్కారానికి ధర్నాలు చేయాల్సిన పని లేదని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని.. అలాంటి నేతల ఉచ్చులో పడితే చివరకు ఉద్యోగులే నష్టపోతారని సీఎం రేవంత్ హితువు ప‌లికారు. ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని ముఖ్య‌మం...
Sankranti Festival Special buses | సంక్రాంతి సంద‌ర్భంగా  తెలుగు రాష్ట్రాలకు ప్ర‌త్యేక బ‌స్సులు

Sankranti Festival Special buses | సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాలకు ప్ర‌త్యేక బ‌స్సులు

Andhrapradesh, Telangana
Sankranti Festival Special buses : సంక్రాంతి పండుగ (Sankranti Festival) సంద‌ర్భంగా తెలుగురాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు టీజిఎస్ఆర్‌టిసి శుభ‌వార్త చెప్పింది. ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ‌లోని ప్ర‌ధాన న‌గ‌రాలు ఆంధ్రప్రదేశ్‌కు 300 ప్రత్యేక బస్సులు సహా 6,500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఆర్టీసీ (TGSRTC) తెలిపింది.సాధారణ సర్వీసుల కంటే 1.5 శాతం ఎక్కువగా ఉంటుంది. జనవరి 7 నుంచి 15 వరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడపనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ కేటగిరీలకు చెందిన ఈ ప్రత్యేక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది, కానీ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 10న 1,600 బస్సులు, 1900 బస్సులు నడిచే జనవరి 11న భారీ డిమాండ్‌ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రధ...
Greenfield Express way : ఉత్త‌ర తెలంగాణ‌లో ఆర్‌ఆర్‌ఆర్.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వకు టెండ‌ర్లు

Greenfield Express way : ఉత్త‌ర తెలంగాణ‌లో ఆర్‌ఆర్‌ఆర్.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వకు టెండ‌ర్లు

Telangana
తెలంగాణ‌లోని రీజినల్ రింగ్ రోడ్డు (RRR project) ఉత్తర భాగాన్ని నిర్మించే ప్రక్రియను కేంద్రం (Central government) ప్రారంభించింది. Greenfield Express way గా నిర్మించేందుకు టెండ‌ర్ల‌ను ఆహ్వానించింది. ఫోర్‌లేన్‌ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా దీన్నినిర్మిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క మౌలిక సౌక‌ర్యాల ఈ ప్రాజెక్టును ఐదు ప్యాకేజీలుగా విభ‌జించారు. రూ. 7,104.06 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ (Regional Ring Road) ) నిర్మాణాన్ని చేప‌డుతున్నారు. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పర్యవేక్షిస్తోంది.161.518 కిలోమీటర్ల Greenfield Express way నిర్మాణంగ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సుమారు 161.518 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఇది సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా టంగడపల్లి వరకు సాగుతుంది. దీని ప‌నుల‌ను రెండేళ్ల‌లో పూర్తి చేయాల‌ని కా...
Gir National Park : గిర్ నేషనల్ పార్క్ లో నమ్మలేని ప్రత్యేకతలు Adiyogi : ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి విగ్రహం విశేషాలివే..