Saturday, February 14"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: vemulawada

Mahashivaratri | మ‌హాశివరాత్రికి ముస్తాబైన శైవ‌క్షేత్రాలు

Mahashivaratri | మ‌హాశివరాత్రికి ముస్తాబైన శైవ‌క్షేత్రాలు

Telangana
వేముల‌వాడ‌ రాజన్న ఆల‌యంలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!Vemulawada Mahashivaratri 2026 | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది. శనివారం నుంచి ఈ నెల 16 వరకు నిర్వహించే ఈ మహా జాతర కోసం దేవస్థానానికి సంబంధించి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్ర‌భుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.జాతర విశేషాలు & భక్తుల సౌకర్యాలు :స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు: వేముల‌వాడ ప్ర‌ధాన ఆల‌యంలో ధర్మగుండం ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో, భక్తుల కోసం పార్కింగ్ ప్రదేశంలో 400 షవర్ నల్లాలు ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలిక గదులను సైతం నిర్మించారు.దర్శన ఏర్పాట్లు: భక్తులు రాజ‌రాజేశ్వ‌ర‌స్వామిని దర్శించుకుని, తలనీలాలు సమర్పి...
Railway Development Works : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ పై క‌ద‌లిక‌

Railway Development Works : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ పై క‌ద‌లిక‌

Telangana
Kothapalli Manoharabad Railway Line : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి (Railway Development Works)పై సంబంధిత అధికారులతో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ (Bandi Sanjay kumar )సమీక్ష నిర్వ‌హించారు. అందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద సరికొత్త రూపం సంతరించుకుంటున్న కరీంనగర్ రైల్వే స్టేషన్, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, ఉప్పల్ ఆర్వోబీ, కొత్తపల్లి స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ సంద‌ర్భంగా తీగలగుట్టపల్లి వద్ద రూ.36లక్షలతో చేపట్టనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ భూమిపూజ చేశారు.ఇక ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కేంద్ర‌మంత్ర...