11 రాష్ట్రాలలో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం.. రైళ్ల వివరాలు ఇవీ..
Vande Bharat Express trains : దేశంలోని 11 రాష్ట్రాల్లో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది.
తొమ్మిది వందే భారత్ రైళ్ల వివరాలుహైదరాబాద్-బెంగళూరు (Hyderabad-Bengaluru) వందే భారత్ ఎక్స్ప్రెస్
విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా) (Vijayawada-Chennai ) వందే భారత్ ఎక్స్ప్రెస్
ఉదయపూర్-జైపూర్ (Udaipur-Jaipur ) వందే భారత్ ఎక్స్ప్రెస్
తిరునెల్వేలి-మధురై-చెన్నై(Tirunelveli-Madurai-Chennai )వందే భారత్ ఎక్స్ప్రెస్
పాట్నా-హౌరా (Patna-Howrah ) వందే భారత్ ఎక్స్ప్రెస్
కాసరగోడ్-తిరువనంతపురం (Kasaragod-Thiruvananthapuram ) వందే ...