Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Vande Bharat Metro

Trending News

Vande Bharat Metro | మొట్ట‌మొద‌టి వందే భారత్ మెట్రో రైలు ఫొటోలు చూశారా?

Vande Bharat Metro  | గుజరాత్‌లోని అహ్మదాబాద్ - భుజ్ మధ్య నగరాల మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సిద్ధ‌మైంది. ఈ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం సెప్టెంబ‌ర్ 15న‌ ఆవిష్కరించనున్నారు. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా ప‌లు రూట్ల‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా న‌డుస్తుండ‌గా ఇప్పుడు ప్ర‌ధాన న‌గ‌రాల మ‌ధ్య లోక‌ల్ జ‌ర్నీని మ‌రింత‌ మెరుగుప‌రిచేందుకు వందేభార‌త్ మెట్రో రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి.వారానికి 6 రోజులు వందే భారత్ మెట్రో రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది, ఇది భుజ్ నుంచి ఉదయం 5:05 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. అహ్మదాబాద్‌లో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 11:10 గంటలకు భుజ్ కు చేరుకుంటుంది. రైలు సబర్బతి, ఛందోయా, విరమ్‌గం, ధృంగధ్ర, హల్వాద్, సాంఖియాలి,...
India’s first Vande Bharat Metro: ఈ రెండు నగరాల మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సెప్టెంబర్ 16న ప్రారంభం.. షెడ్యూల్ ఇదే..
National

India’s first Vande Bharat Metro: ఈ రెండు నగరాల మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సెప్టెంబర్ 16న ప్రారంభం.. షెడ్యూల్ ఇదే..

Indian Railways | భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలును సెప్టెంబరు 16, 2024న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ రైలు ప్రారంభానికి ముందు, భారతీయ రైల్వే మొదటి వందే మెట్రో రైలు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు న‌గ‌రాల‌ మధ్య తరచుగా ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు వందేభార‌త్ మెట్రో రైలు సేవ‌లందిస్తుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఇది మొదటి మెట్రో సర్వీస్. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో: మార్గం, షెడ్యూల్ India's first Vande Bharat Metro: route, schedule దేశంలోని మొట్టమొదటి వందే భారత్ మెట్రో భుజ్-అహ్మదాబాద్ మార్గంలో నడుస్తుంది. ఇది వారానికి 6 రోజులు నడుస్తుంది. రైలు భుజ్ నుంచి ఉదయం 5:5 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. వందే మెట్రో రైలు తిరిగి 17:30 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరి 23:10 గంటలకు భుజ్ చేరుకుంటుంది. గుజరాత్‌లోని భుజ్ - అహ్...
Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..
National

Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..

Vande Bharat Metro | న్యూఢిల్లీ: తక్కువ దూరం గల నగరాల మధ్య వందే మెట్రో అన్ రిజర్వ్ డ్  రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్ జూలై 2024లో ప్రారంభం కానుంది. ఈ రైళ్లు దేశంలోని 124 నగరాలను కలుపుతూ 100-250 కి.మీల దూరా మధ్య పరుగులు పెట్టనున్నాయి. లక్నో-కాన్పూర్, ఆగ్రా-మథుర,  తిరుపతి-చెన్నై వంటి ఎంపిక చేసిన నగరాల మధ్య ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సమాచారం. రైళ్లు పెద్ద నగారాలు శాటిలైట్గ్ర నగరాల మధ్య ప్రయాణీకుకు రవాణా సౌకర్యం కోసం ఈ వందే భారత్ మెట్రో రైళ్లనుతీసుకువస్తున్నారు.  రైల్వే వర్గాల ప్రకారం, వందే మెట్రో ఒక విలక్షణమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ప్రతీ రైలులో  కనీసం 12 కోచ్‌లు ఉంటాయి. ప్రారంభంలో, కనీసం 12 వందే మెట్రో కోచ్‌లను ప్రవేశపెడతారు, రూట్ డిమాండ్ ఆధారంగా 16 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉంది. అన్ రిజర్వ్ డ్ ప్రయాణికులకు వరం.. నగరాల మధ్య రోజువారీ ప్రయాణాలు చేసేవారి కోసం ఈ అత్యాధునిక వందే...