Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Uttar Pradesh News

సంభాల్‌లో భారీ ఆక్రమణ నిరోధక డ్రైవ్ – Sambhal Anti-encroachment Drive

సంభాల్‌లో భారీ ఆక్రమణ నిరోధక డ్రైవ్ – Sambhal Anti-encroachment Drive

National
6 దశాబ్దాల నాటి అక్రమ నిర్మాణాల కూల్చివేతSambhal Anti-encroachment Drive | సంభాల్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈరోజు ఉద‌యం నుంచి అధికారులు భారీ ఆక్రమణ నిరోధక డ్రైవ్‌ను (Anti-encroachment drive) చేప‌డుతున్నారు. వివాదాస్పద షాహి జామా మసీదు-శ్రీహరిహర్ మందిర్ ప్రాంతానికి సమీపంలోని శ్మ‌శానవాటిక భూమిపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగింది.పేదల భూమిపై మసీదు నిర్మాణం: జిల్లా మేజిస్ట్రేట్సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ (DM) రాజేంద్ర పెన్సియా ఈ డ్రైవ్ గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఆక్రమణకు గురైన భూమి వాస్తవానికి రక్షిత భూమి అని, అది పేదలకు కేటాయించబడిందని ఆయన తెలిపారు. ఈ భూమి వివాదం రెవెన్యూ కోర్టుకు చేరగా, విచారణ అనంతరం 48 మందిని అనధికార నివాసులుగా గుర్తించి నోటీసులు జారీ చేశారు. కాగా నోటీసులు అందుకున్న ...
Bareilly Volence : బరేలీ హింసకు పోలీసుల రియాక్ష‌న్‌.. రంగంలోకి బుల్డోజర్

Bareilly Volence : బరేలీ హింసకు పోలీసుల రియాక్ష‌న్‌.. రంగంలోకి బుల్డోజర్

Trending News
Bareilly Volence : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సెప్టెంబర్ 26న శుక్రవారం ప్రార్థనల తర్వాత చెలరేగిన హింసకు సంబంధించి పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. మౌలానా తౌకీర్ రజా అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. మొహ్సిన్ రజాను అరెస్టు చేయడంతో పాటు, బరేలీ పోలీసులు అతని రిసార్ట్‌ను కూడా సీజ్ చేశారు.బరేలీ హింసపై పోలీసుల దర్యాప్తు సాగుతున్న కొద్దీ, విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. హింసలో పాల్గొన్న ఇతర వ్యక్తులపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయి. బరేలీ హింసకు ప్రధాన కుట్రదారుడు మౌలానా తౌకీర్ రజా అనుచ‌రుల‌పై పోలీసులు నిఘా వేసి చర్యలు తీసుకుంటున్నారు. బరేలీ పోలీసులు మౌలానా అల్లుడు మొహ్సిన్ రజాను అరెస్టు చేశారు. అతని రిసార్ట్‌ను సీజ్ చేశారు. మొహ్సిన్ అక్రమ ఆస్తులపై కూడా సీఎం యోగి బుల్డోజర్ చర్య (Bulldozer Action) చేపట్టారు.మౌలానా మొహ్సిన్ రజా ఆస్తిని బుల్డోజర్ ద్వారా కూల్చివేశారు. సెప్టెంబర్ 26న అల...
Mahakumbh 2025 : మహా కుంభమేళాలో రంగంలోకి దిగిన 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు

Mahakumbh 2025 : మహా కుంభమేళాలో రంగంలోకి దిగిన 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు

National
Mahakumbh 2025 : మహాకుంభ్ నగర్‌లో త్రివేణి సంగమం ప్రాంతాల‌ను ప‌రిశుభ్రం చేయ‌డానికి యూపీ ప్ర‌భుత్వం భారీ శానిసేష‌న్ డ్రైవ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు రంగంలోకి దించింది. మ‌హాకుంభ్ న‌గ‌ర్ ను నాలుగు వేర్వేరు జోన్‌లుగా విభజించి ఏకకాలంలో క్లీనింగ్‌ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.Mahakumbh 2025 : గిన్నిస్ బుక్ లో నమోదుసోమవారం (జనవరి 24) మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ ద్వారా మొత్తం 4 జోన్లలో 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు ఏకకాలంలో శుభ్రతా డ్రైవ్ నిర్వహిస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒక రికార్డు అని చెప్ప‌వ‌చ్చు. ఇంత భారీ సంఖ్య‌లో పారిశుద్ధ్య కార్మికులు ఒకేసారి ఒక ప్రాంతంలో ప‌నిచేడ‌యం జ‌ర‌గ‌లేదు. ఇది 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో నమోదు చేయ‌నున్న‌ట్లు తెలిసింది.ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య‌నాథ్‌ ...