
Ayodhya Ram Mandir : రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన అయోధ్య రామమందిరం
స్టాంప్ డ్యూటీ, రాయల్టీ చెల్లింపులు ఇవే..Ayodhya Ram Mandir : అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరం కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపింది. గత 5 సంవత్సరాలలో, ప్రభుత్వం వివిధ రకాల పన్నులు, విద్యుత్ బిల్లుల ద్వారా ఏకంగా రూ. 400 కోట్లు చెల్లించింది .అయోధ్యలో 2020 ఆగస్టు 5న రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. గత సంవత్సరం జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.కాగా అయోధ్యలోని రామాలయ నిర్మాణం దాదాపు 96 శాతం పూర్తయింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం, ఆలయ పనులు జూన్ 2025 నాటికి పూర్తవుతాయి. సప్త రుషి ఆలయాలలో చాలా వరకు పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన పనులు మే నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ram Janmabhoomi) 2020 ఫిబ్రవరి 5న ఏర్పడినప్పటి నుంచి గత 5 సంవత్సరాలలో ...