Thursday, June 19Thank you for visiting

Tag: Saudi Arabia

Syria News | 50 ఏళ్ల‌ తర్వాత, సిరియాలోకి ప్ర‌వేశించిన ఇజ్రాయెల్.. గోలన్ హైట్స్ స్వాధీనం..

Syria News | 50 ఏళ్ల‌ తర్వాత, సిరియాలోకి ప్ర‌వేశించిన ఇజ్రాయెల్.. గోలన్ హైట్స్ స్వాధీనం..

World
Syria News LIVE Updates | 50 ఏళ్ల తర్వాత, HTS తిరుగుబాటుదారులు సిరియా డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోకి ప్రవేశించింది, ఇది సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ను మాస్కోకు పారిపోయిన త‌ర్వాత డమాస్కస్ సమీపంలో ఇజ్రాయెల్ ఆర్మీ ట్యాంకులు కనిపించాయి. ఇజ్రాయెల్ సైన్యం గోలన్ హైట్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. ఇది వ్యూహాత్మక విజయంగా చెప్ప‌వ‌చ్చు.అయితే ఇజ్రాయెల్ చర్య ముస్లిం దేశాలకు కోపం తెప్పించింది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ ఇజ్రాయెల్ చర్యను 'ప్రమాదకరం' అని పేర్కొన్నాయి, మరోవైపు, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సిరియన్ విమానాశ్రయాలు, ఇతర వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై దాడులు చేశాయి. యూదు దేశం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని, సిరియాలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాయి. యూదు దేశం సిరియాపై దాడి చేస్తోంద‌ని సౌదీ అరేబియా ఆగ్ర‌హంవ్య‌క్తం చేసింది. గోలన్ హైట్...
Refined Fuel | చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియాను అధిగమించిన భారత్..

Refined Fuel | చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియాను అధిగమించిన భారత్..

World
న్యూఢిల్లీ: బ్రిక్స్‌లో సభ్యదేశమైన భారత్, సౌదీ అరేబియాను అధిగమించి యూరప్‌కు శుద్ధి చేసిన ఇంధనాన్ని(Refined Fuel)  సరఫరా చేసే అగ్రదేశంగా అవతరించినట్లు ట్రేడ్ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ (Kpler) నివేదించింది. రష్యా చమురుపై కొత్త పాశ్చాత్య ఆంక్షల నేప‌థ్యంలో భారతదేశం నుంచి యూరప్ కు (European Union ) శుద్ధి చేసిన చమురు దిగుమతులు రోజుకు 360,000 బ్యారెల్స్ దాట‌నుంద‌ని అంచనా వేసింది.సౌదీ అరేబియా ప్రపంచంలోని ప్రముఖ చమురు ఉత్పత్తిదారులలో ఒకటి గా ఉంది. దశాబ్దాలుగా చమురు వ్యాపారంలో ఏక‌చ‌త్రాదిప‌త్యాన్ని కొనసాగిస్తోంది. అయినప్పటికీ, యూరోపియన్ మార్కెట్ నుంచి రష్యా నిష్క్రమించడంతో, యూర‌ప్ దేశాలు తన ఇంధన సరఫరా కోసం కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి.రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ముందు, ఐరోపా భారతీయ రిఫైనర్ల నుంచి రోజుకు సగటున 154,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి 5న యూరోపియన్ యూన...
Hajj | హజ్ యాత్రలో 98 మంది భారతీయ యాత్రికుల మృతి

Hajj | హజ్ యాత్రలో 98 మంది భారతీయ యాత్రికుల మృతి

World
Mecca | ఈ ఏడాది హజ్ (Hajj ) యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్య కారణాల వల్ల ఎక్కువ మరణాలు సంభవించినట్లు పేర్కొంది."ప్రతి సంవత్సరం, చాలా మంది భారతీయ యాత్రికులు హజ్‌ను సందర్శిస్తారు. ఈ సంవత్సరం, ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయ యాత్రికులు హజ్ కోసం సౌదీని సందర్శించారు. కోర్ హజ్ కాలం జూలై 9 నుంచి 22 వరకు ఉంది. ఇప్పటివరకు 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా గతేడాది మరణాల సంఖ్య 187గా నమోదైంది.సౌదీ అరేబియాలోని మక్కాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రలో 1,000 మంది యాత్రికులు (Hajj pilgrims ) మరణించారని AFP నివేదించింది. అరబ్ దౌత్యవేత్త ప్రకారం.. ఈజిప్టు నుంచి 658 మంది యాత్రికులు మరణించారు. వీరిలో 630 మంది నమోదు కాని యాత్రికులు ఉన్నారు. జోర్డాన్, ఇండోనేష...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..