1 min read

Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో భారత్ స్థానం ఇదే..

Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్‌లో , గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి భారతదేశానికి మొదటి రజత పతకాన్ని అందించారు.. ఈ భారత జావెలిన్ స్టార్ 89.45 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో నిలిచారు.. పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ స్వర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. నీరజ్ మూడు సంవత్సరాల క్రితం టోక్యోలో స్వర్ణం గెలుచుకున్నారు., అతడి పాకిస్తాన్ ప్రత్యర్థి ఐదవ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి […]

1 min read

Manu Bhaker | చరిత్ర సృష్టించిన‌ మను భాకర్.. సింగిల్ ఒలింపిక్స్‌లో 2 పతకాలు

Manu Bhaker  | 2024 పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో మ‌ను భాక‌ర్ చారిత్ర‌క‌మైన రికార్డును నెల‌కొల్పింది. స్వాతంత్య్రానంతరం ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ (Manu Bhaker  ) భారతీయ క్రీడా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భాకర్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. వీరిద్ద‌రూ కాంస్య […]

1 min read

Paris Olympics 2024 : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో సత్తా చాటిన మను భాకర్.. ఫైనల్స్‌కు అర్హత

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో శనివారం జరిగిన ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత షూటర్ మను భాకర్ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. 45 అథ్లెట్ల ఫీల్డ్‌లో, మను 580-27x స్కోర్‌లైన్‌తో మూడో స్థానంలో నిలిచింది. కాగా మ‌రో భార‌తీయ క్రీడాకారిణి సాంగ్వాన్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమయింది. మను బ్లాక్‌ల నుంచి వేగంగా పరుగెత్తింది. ఆమె 10-షాట్‌ల మొదటి సిరీస్‌లో 97/100 స్కోరు సాధించింది. మొత్తం […]