Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Offbeat News

ముస్లిం వీధి ఆహార వ్యాపారులు వారి గుర్తింపును దాచిపెట్టి.. ‘జై శ్రీ రామ్’ టీ-షర్టులు ధ‌రించి..
Crime

ముస్లిం వీధి ఆహార వ్యాపారులు వారి గుర్తింపును దాచిపెట్టి.. ‘జై శ్రీ రామ్’ టీ-షర్టులు ధ‌రించి..

Uttar Pradesh Kanpur incident | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ స్టాల్‌లో ఆహార పదార్థాలను విక్రయిస్తున్న కొంద‌రు ముస్లిం వ్యాపారులు తమ మతపరమైన గుర్తింపును దాచిపెట్టిన విషయాన్ని భజరంగ్ దళ్ కార్యకర్తలు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఇద్దరు వ్యక్తులు తమ గుర్తింపును దాచిపెట్టేందుకు వారు ఏకంగా 'జై శ్రీ రామ్' అని రాసి ఉన్న టీ-షర్టును ధరించారు.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఇద్దరు బజరంగ్ దళ్ కార్యకర్తలు స్నాక్స్ కొనడానికి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ ను సందర్శించారు. అక్క‌డి విక్రేత‌లు జై శ్రీరామ్ అని రాసి ఉన్న కాషాయ రంగు టీష‌ర్టులు ధ‌రించి ఉన్నారు. వారు హిందువులుగా భావించి తినుబండారాల‌ను కొనేందుకు ఆస‌క్తి చూపారు. ఈ సంద‌ర్భంగా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ లో వెజ్ కబాబ్‌లను తింటుండ‌గా వారికి ఏదో రుచిలో తేడా అనిపించింది. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని పోలీసులు విచారించగా, వ్య...
Video | విస్తారమైన వర్షాలతో ఆనందంతో  వరదనీటిలో స్టెప్పులు వేసిన రైతన్న..
Viral

Video | విస్తారమైన వర్షాలతో ఆనందంతో వరదనీటిలో స్టెప్పులు వేసిన రైతన్న..

India weather | భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఉపశమనంతోపాటు విపత్తు రెండింటినీ తీసుకువచ్చాయి. తెలంగాణలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి, పలుచోట్ల వ్యవసాయ భూములు నీట మునిగాయి. అయితే గుజరాత్ లోని కుత్బుల్లాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు వరంగా మారాయి. ఏళ్ల తరబడి కరువు కాటకాలతో విలవిలలాడిన ఈ ప్రాంతం ఎట్టకేలకు భారీ వర్షాలతో తడిసిన భూమిని చూస్తోంది. ఈ ఆకస్మిక పరిణామం స్థానిక రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ క్రమంలో ఓరైతు త‌న కొడుకుతో క‌లిసి డాన్స్ చేసిన దృశ్యాలు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి.సంప్రదాయ దుస్తులు ధరించి, తెల్లటి ధోతీలో రైతు, అతని కుమారుడు నల్ల టీ షర్టు, ప్యాంటుతో వరద నీటిలో స్టెప్పులు వేస్తూ కనిపించారు. సాంప్రదాయ గుజరాతీ పాటకు వీరింద్ద‌రూ ఉత్సాహంగా డాన్స్‌.. చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ లు ఆ...
Bengaluru | వేడి దోస స‌ర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జ‌రిమానా..
Trending News

Bengaluru | వేడి దోస స‌ర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జ‌రిమానా..

Bengaluru Udupi Hotel | బెంగళూరు అర్బన్ జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలోని రెస్టారెంట్ కు వినియోగ‌దారుల క‌మిష‌న్ జ‌రిమానా విధించింది. కస్టమర్‌కు వేడివేడి.. శుభ్ర‌మైన‌ ఆహారాన్ని అందించనందుకు ఈ చ‌ర్య తీసుకుంది. జూన్ 19న మొదటి అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉడిపి గార్డెన్ రెస్టారెంట్‌కు రూ.7,000 చెల్లించాలని ఆదేశించింది.బెంగుళూరులోని కోరమంగళకు చెందిన 56 ఏళ్ల తహారా, 2022 జూలై 30న ఫ్యామిలీ ట్రిప్ కోసం హాసన్‌కు వెళ్తుండగా బ్రేక్‌ఫాస్ట్ కోసం రెస్టారెంట్‌లో ఆగిపోయానని పేర్కొంది. వడ్డించిన ఆహారం చల్లగా ఉందని, తాజాగా లేదని ఆమె పేర్కొంది. ఆమె వేడి భోజనం కోరగా, రెస్టారెంట్ సిబ్బంది ఆమె అభ్యర్థనను నిర్మొహమాటంగా తిరస్కరించారు. దీంతో అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్న స‌ద‌రు మ‌హిళ రెస్టారెంట్‌లో తినలేనందున తాను స‌మ‌యానికి మందులు తీసుకోలేకపోయిందని ఆరోపించారు.ఫిర్యాదును స్వీకరించి వి...