Nagpur-Secunderabad Vande Bharat
కొత్తగా నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..
Nagpur-Secunderabad Vande Bharat | నాగ్పూర్-సికింద్రాబాద్ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు మంగళవారం మినహా ప్రతిరోజు సేవలందించనుంది. ప్రస్తుతం నాగ్పూర్ చేరుకోవడానికి ప్రయాణం 8 గంటలు పడుతుంది అయితే, కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వస్తే.. ఇది 7 గంటల 15 నిమిషాలు పడుతుంది. ఈ రైలు నాగ్పూర్ నుంచి ఉదయం 5:00 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి […]
