NAFED
పేదలకు గుడ్ న్యూస్.. భారత్ బ్రాండ్ తో సబ్సిడీ గోధుమ పిండి, బియ్యం విక్రయాలు ప్రారంభం..
Bharat brand wheat flour | నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటిన వేళ అధిక ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం మంగళవారం 2వ దశ కింద భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి (Bharat brand wheat flour) , బియ్యం (Rice subsidy) రిటైల్ విక్రయాలను ప్రారంభించింది. ఎన్సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా గోధుమ పిండి (అట్టా) కిలో రూ.30, బియ్యాన్ని 5 […]
Bharat Rice |భారత్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేటర్ పరిధిలోని 24 ప్రాంతాల్లో విక్రయాలు..
Bharat Rice | పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్ రైస్ (Bharat Rice) మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసింది.కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) (NAFED), నేషనల్ కో–ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCCF ), కేంద్రీయ భండార్ వంటి సంస్థలు ఈ భారత్ రైస్ ను విక్రయించాలన కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నాఫెడ్ […]
