Sunday, June 1Welcome to Vandebhaarath

Tag: Mohan Bhagwat

Mohan Bhagwat : దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం
National

Mohan Bhagwat : దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం

Pahalgam Terror Attack : అహింసా ధర్మం హిందూ మతంలో పాతుకుపోయిందని, కానీ దాడి చేసేవారి చేతిలో ఓడిపోకుండా ఉండటం విధిలో భాగమని హిందూ మతం చెబుతుదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat ) అన్నారు. శనివారం ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అహింస సూత్రాలు ప్రజలు ఈ ఆలోచనను స్వీకరించడంపై ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు.చాలా మంది ఈ సూత్రాలను హృదయపూర్వకంగా స్వీకరిస్తారు, మరికొందరు అలా చేయరు. సమస్యలను సృష్టిస్తూనే ఉంటారు" అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. అటువంటి పరిస్థితిలో, దాడి చేసేవారి చేతిలో ఓడిపోకుండా ఉండటం కూడా ధర్మం (కర్తవ్యం)లో ఒక భాగమని మతం చెబుతుంది. గూండాలకు గుణపాఠం చెప్పడం కూడా మన విధిలో ఒక భాగం అని స్పష్టం చేశారు..పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే..భారతదేశం తన పొరుగువారికి ఎప్పుడూ హాని చేయలేదని, కానీ ఎవరైనా చెడు తలపెడితే దానికి వేరే మార్గం లేదని...
RSS చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక గుడి, ఒక బావి, ఒక శ్మశానవాటిక నినాదం ఏమిటి?
National

RSS చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక గుడి, ఒక బావి, ఒక శ్మశానవాటిక నినాదం ఏమిటి?

Mohan Bhagwat On Casteism : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ 14 ఏళ్ల తర్వాత అలీఘర్‌లో 5 రోజుల పర్యటనలో ఉన్నారు. మోహన్ భగవత్ ప్రతి వేదిక నుంచి హిందూ ఐక్యతకు సంబంధించి అద్భుతమైన సందేశాన్ని ఇస్తారు. అలీఘర్‌లో కూడా సంఘ్ చీఫ్ హిందూ సమాజం నుంచి కుల భేదాలను తొలగించాల్సిన అవశ్యకతను వివరించారు. కులతత్వాన్ని నిర్మూలించడానికి 'ఒకే ఆలయం, ఒక బావి, ఒక శ్మశానవాటిక' అనే విధానాన్ని అవలంబించడం ద్వారా అన్ని వర్గాల మధ్య సమానత్వం పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సంవత్సరం విజయదశమి సందర్భంగా ప్రారంభం కానున్న సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మోహన్ భగవత్ అలీఘర్ పర్యటన సంఘ్ కార్యక్రమాల్లో కీలకమైనది. మోహన్ భగవత్ ఈ 5 రోజుల పర్యటన ముఖ్యంగా బ్రజ్ ప్రాంతంలో ఒక ముఖ్యమైన సంస్థాగత కార్యక్రమంగా చెప్పవచ్చు. మోహన్ భగవత్ 2 ప్రధాన శాఖలలో వలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతీఒక్కరూ అన్ని వర్గాలకు సమాన గౌ...
Mohan Bhagwat క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన హిందూ స‌మాజ నిర్మాణ‌మే ల‌క్ష్యం
National

Mohan Bhagwat క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన హిందూ స‌మాజ నిర్మాణ‌మే ల‌క్ష్యం

RSS | క్రమశిక్షణతో కూడిన, బలమైన హిందూ సమాజాన్ని నిర్మించడమే ఆర్ఎస్ఎస్‌ సంస్థ శతాబ్ది సంవత్సరపు ప్రాథమిక లక్ష్యం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat)  పేర్కొన్నారు. అక్టోబర్ 3న రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో తన 4 రోజుల పర్యటనను ప్రారంభించిన సందర్భంగా ధర్మదా ధర్మశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రాంతీయ సభ్యులందరితో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు .శతాబ్ది సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని విస్తరణ, ఏకీకరణకు సంబంధించిన ప్రణాళికలను అన్ని జిల్లా, ప్రాంతీయ కార్య‌క‌ర్త‌ల‌తో వివరంగా చర్చించినట్లు ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.శతాబ్ది ఉత్సవాలను పండుగలా జరుపుకోవద్దని, దృఢమైన క్రమశిక్షణ కలిగిన హిందూ సమాజ నిర్మాణ‌ కలలను సాకారం చేసుకోవడంపై దృష్టి సారించాలని భగవత్ ఉద్ఘాటించారు. దీనిని సాధించడానికి, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సంస్థ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..