Friday, June 20Thank you for visiting

Tag: maha kumbh mela

Mahakumbh 2025 | 60 కోట్లు దాటిన కుంభ‌మేళా భ‌క్తులు.. ముగింపు ద‌శ‌లోనూ త‌గ్గ‌ని జోరు

Mahakumbh 2025 | 60 కోట్లు దాటిన కుంభ‌మేళా భ‌క్తులు.. ముగింపు ద‌శ‌లోనూ త‌గ్గ‌ని జోరు

National
Mahakumbh 2025 | ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) లో కుంభమేళా త్వరలో ముగియనున్నందున, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. మహా కుంభమేళాలో ఊహించని విధంగా 60 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మహాకుంభమేళా ప్రారంభమైనప్పుడు, ప్రభుత్వం 45 కోట్ల మంది వస్తారని అంచనా వేసింది, కానీ ఆ సంఖ్య ఇప్పటికే 60 కోట్లను దాటింది.Mahakumbh 2025 : 65 కోట్ల మార్కు దాటుతుందా?ఫిబ్రవరి 26న జరిగే చివరి 'అమృత స్నానం' నాటికి భక్తుల సంఖ్య 65 కోట్లను దాటుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలోని 110 కోట్ల మంది హిందువుల‌లో సగానికి పైగా పవిత్ర సంగమంలో స్నానం చేశారని అధికారిక ప్రకటన తెలిపింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 వరకు...
Monalisa | కుంభ‌మేళాలో దండ‌లు అమ్ముకునే అమ్మాయికి బంప‌ర్ ఆఫ‌ర్‌..

Monalisa | కుంభ‌మేళాలో దండ‌లు అమ్ముకునే అమ్మాయికి బంప‌ర్ ఆఫ‌ర్‌..

Trending News
Monalisa | మహాకుంభమేళా (Maha kumbh 2025 ) లో ఓ తేనె క‌ళ్ల‌ యువతి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ముఖ్యంగాగా సోష‌ల్‌మీడియాలో ఇప్పుడు అమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆమె గురించే చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఆమె ఏదో సెలబ్రెటీయో.. ధనవంతుల బిడ్డనో కాదు.. అందాల భామ అస‌లే కాదు.. చామన ఛాయ రంగులో ఉండే సాధారణ అమ్మాయి మాత్ర‌మే.. పూస‌ల‌ దండ‌లు దండలు అమ్ముకుని కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ యువ‌తి ప్ర‌యాగ్‌రాజ్‌ మహా కుంభమేళా (Prayagraj Maha Kumbh ) లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. ఇందుకు కారణం కాటుక దిద్దిన అందమైన తేనే కళ్లు.. అమాయకమైన చూపులు.. అవే ఇప్పుడు ఆమెను సోషల్‌మీడియాలో ఫాలో అయ్యేలా చేసింది. అంత‌టితో ఆగ‌కుండా ఆమెకు బాలీవుడ్‌ (Bollywood) నుంచి సినిమా ఆఫర్‌లు వ‌స్తున్నాయి.ఇంత‌కీ మహాకుంభమేళాలో ప్ర‌త్య‌క్ష‌మైన ఈ తేనె క‌ళ్ల యువ‌తి పేరు మోనాలిసా భోస్లే. మధ్య...
Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

National, Special Stories
Mahakumbh 2025 : హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే మహా కుంభమేళా వ‌చ్చేసింది. ఈ మ‌హా ఉత్స‌వంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు పవిత్ర ఘాట్‌లకు చేరుకుంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ‌మేళా సందర్భంగా కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మహా కుంభం మొదటి రాజ స్నానం జనవరి 14న జరుగుతుందని తెలిసిందే.. మీరు కూడా మహా కుంభమేళాలో పాల్గొని, త్రివేణి ఘాట్‌లో స్నానం చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ప్రయాగ్‌రాజ్ నుంచి కొన్ని వస్తువులను తీసుకురావాలి. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని వాస్తు దోషాల నుండి ఉపశమనం క‌లుగుతుంద‌ని చాలా మంది భ‌క్తులు నమ్ముతారు.త్రివేణి సంగమం ఇసుక గంగా ఘాట్ నేల ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మహా కుంభ్‌లో పాల్గొనబోతున్నట్లయితే, మీరు గంగా ఘాట్ ఇంటి నుండి తప్పనిసరిగా ప‌విత్ర‌మైన‌ మట్టిని తీసుకురావ‌చ్చు. మీరు ఈ మట్టిని తులసి మొక్కలో ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..