1 min read

Lok Sabha Elections: వరంగల్ లోక్ సభ బరిలో కడియం కావ్య..

Kadiam Kavya : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ సోమవారం రాత్రి విడుదల చేసింది. మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్‌ను రంగంలోకి దించగా, వరంగ‌ల్ నుంచి కడియం కావ్య (Kadiam Kavya ) పోటీ చేయనున్నారు. గత శుక్రవారం ఐదుగురు అభ్యర్థులతో తొమ్మిదో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి సీపీ జోషిని పార్టీ నిలబెట్టగా, దామోదర్ గుర్జర్ రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తాజా జాబితా […]