Thursday, June 19Thank you for visiting

Tag: Indian Railways update

Indian Railways update: జనవరి 1 నుంచి IRCTC టైమ్‌టేబుల్‌..

Indian Railways update: జనవరి 1 నుంచి IRCTC టైమ్‌టేబుల్‌..

National
Indian Railways update : భారతీయ రైల్వే జనవరి 1, 2025న సవరించిన రైలు షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఇందులో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల‌కు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రస్తుత 'ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్' డిసెంబర్ 31, 2024 వరకు చెల్లుబాటవుతుంది. మ‌రోవైపు IRCTC కూడా ప్రత్యేక రైళ్లు, వసతి సౌకర్యాలతో మహాకుంభమేళా 2025 కోసం సిద్ధమవుతోంది.స‌వ‌రించిన షెడ్యూల్‌దేశంలోని 3 కోట్ల మందికి పైగా రోజువారీ రైలు ప్రయాణికుల కోసం ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. జనవరి 1, 2025 నుంచి, భారతీయ రైల్వే సవరించిన షెడ్యూల్‌ను ప్రచురిస్తుంది. 'ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్' యొక్క 44వ ఎడిషన్ డిసెంబర్ 31, 2024 వరకు అందించనుంది. గత సంవత్సరం భారతీయ రైల్వేలు ప్రచురించిన ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్-ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్ ( Train at a Glance (TAG) ) అక్టోబర్ 1 నుంచి అమల్ల...
భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు సిద్ధం.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..

భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు సిద్ధం.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..

Trending News
Indian Railways Update  | భారతీయ రైల్వేలు 115,000 కిలోమీటర్ల ట్రాక్‌తో ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి రికార్డు నెలకొల్పింది.  భారతదేశంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలు సేవలు 1853లో ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి థానే వరకు 33 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ తొలి రైలు మార్గంలో 400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా కూడా ప్రకటించారు.హౌరా-అమృత్‌సర్ మెయిల్ భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే రైలుగా భావిస్తుండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం వాణిజ్య సేవల కోసం అత్యధికంగా గంటకు 130 కి.మీ వేగంతో దేశంలోనే అత్యంత వేగంగా నడుస్తున్న రైలుగా నిలిచింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అప్‌డేట్ అయితే భారతీయ రైల్వేల స్థాయి ఒక్కసారిగా మారిపోనుంది. జపాన్‌కు ...
Indian Railways update | సికింద్రాబాద్ పరిధిలో ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు

Indian Railways update | సికింద్రాబాద్ పరిధిలో ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు

Telangana
Indian Railways update :  దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా, కొన్ని రోజుల‌పాటు అనేక రైళ్లను ర‌ద్దు చేసింది. అలాగేకొన్ని రైళ్ల‌ను దారి మళ్లించింది. ఈ రైళ్లలో ప్ర‌ధానంగా సికింద్రాబాద్, రక్సాల్, హైదరాబాద్ పాట్నా మధ్య ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి.రైలు నం. 07005 సికింద్రాబాద్-రక్సాల్ స్పెషల్ 2024 సెప్టెంబర్ 23, 30వ‌ తేదీల్లో రద్దు చేశారు. రైలు నం. 07006 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 26 సెప్టెంబర్, అక్టోబర్ 3న రద్దు రైలు నం. 07051 హైదరాబాద్-రక్సాల్ స్పెషల్ 28 సెప్టెంబర్, అక్టోబర్ 5వ తేదీన‌ రద్దు రైలు నం. 07052 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 2024 అక్టోబర్ 1, 8వ‌ తేదీల్లో రద్దు రైలు నం. 03253 పాట్నా-సికింద్రాబాద్ స్పెషల్ 23, 25, 30 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024 తేదీల్లో రద్దు రైలు నం. 07255 హైదరాబాద్-పాట్నా స్పెషల్ 25 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024న రద్దు రై...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..