Saturday, August 2Thank you for visiting

Tag: High Court

Vajpayee Statue : ప‌బ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌

Vajpayee Statue : ప‌బ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌

Telangana
Vajpayee Statue in Hyderabad : సికింద్రాబాద్ పబ్లిక్ గార్డెన్ (Public Garden )లో దివంగ‌త‌ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) విగ్రహ ప్రతిష్ఠాపనకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే విగ్రహ ప్రతిష్ఠాపనను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని పబ్లిక్ గార్డెన్‌లో వాజ్ పేయి స్మారక విగ్రహం (Atal Bihari Vajpayee Statue ) నిర్మాణ పనులు కొన‌సాగుతుండ‌గా దీనిని సవాల్ చేస్తూ జెట్టి ఉమేశ్వర్‌రావు అనే సామాజిక కార్యకర్త ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విగ్రహాన్ని తొలగించాలని, పికెట్ పబ్లిక్ గార్డెన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, అధికారుల చర్యలు సుప్రీంకోర్టు ఆద...
Allu Arjun | అల్లు అర్జున్ అరెస్టు.. అస‌లేం జరిగింది?

Allu Arjun | అల్లు అర్జున్ అరెస్టు.. అస‌లేం జరిగింది?

Entertainment
Allu Arjun : పుష్ప-2 సినిమా చూడ్డానికి వ‌చ్చి తొక్కిస‌లాట‌లో ఓ మ‌హిళ మృతి చెందిన కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ శుక్ర‌వారం అరెస్టు అయ్యారు. చిక్కడపల్లి పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే ముగ్గురిని అరెస్టు కాగా అల్లు అర్జున్‌ను కూడా కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావ‌త్ భార‌తదేశంలో ఉన్న ఆయ‌న ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు. స‌రైన ఏర్పాట్లు లేక‌పోవ‌డం వ‌ల్లే ఆ మ‌హిళ మృతి చెంద‌ని సంధ్యా థియేట‌ర్ య‌జ‌మానితోపాటు మేనేజర్‌ను, సరైన భద్రతా చర్యలు చేపట్టలేద‌ని సెక్యూరిటీ మేనేజర్‌ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేసిన‌ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు. తాజాగా హీరో అల్లు అర్జున్‌ను కూడా అరెస్టు చేయ‌డం, ఆయన్ను సెంట్ర‌ల్ జైలుకు పంప‌డం సంచ‌న‌లం సృష్టించింది.పోలీసులు ఏమన్నారు?సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు చేప‌ట్టిన విచ...
Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు

Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు

Career
Model Schools | తెలంగాణ‌లోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది టీచర్ల చిరకాల క‌ల ఎట్ట‌కేల‌కు సాకార‌మైంది. బ‌దిలీల కోసం 11 సంవ‌త్స‌రాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల వాంఛ ఫలించనుంది. మోడల్‌ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 89 మంది ఆదర్శ ప్రిన్సిపాళ్లు,, 1,923 మంది పీజీటీలు, 745 మంది టీజీటీలు మొత్తం 2,757 మందికి త్వరలో బ‌దిలీలు చేస్తూ మోడల్స్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 2013, 2014లో మోడల్‌ స్కూళ్లలోని ఉపాధ్యాయులు రెండు విడుతల్లో నియామ‌క‌మ‌య్యారు. అప్పటి నుంచి వీరికి ఒక్కసారి కూడా స్థాన‌చ‌ల‌నం క‌ల‌గ‌లేదు. దీంతో గత ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చాలా కాలంగా వీరు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో గ‌త సంవత్స‌రం జూలైలో మోడ‌ల్ స్కూళ్ల టీచ‌ర్ల  (Model Schools Teachers )బ‌దిలీల‌కు షెడ్యూల్‌ జా...