Hyderabad | గోపన్పల్లి తండా ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం..
Gopanpally flyover |సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. శనివారం ఉదయం 11 గంటలకు గోపన్పల్లి తండా ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.28.50 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్లో రెండు ఎగ్జిట్ ర్యాంప్లు ఉన్నాయి. ఒకటి గౌలిదొడ్డి నుంచి నల్లగండ్ల వైపు 430 మీటర్లు, మరొకటి గౌలిదొడ్డి నుంచి తెల్లాపూర్ వైపు 550 మీటర్ల మేర నిర్మించారు. ఇది వన్వే ట్రాఫిక్ను సులభతరం చేస్తుంది. రేడియల్ రోడ్డులో భాగంగా హెచ్సీయూ బస్టాండ్ నుంచి వట్టినాగులపల్లి మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు రాకపోకలు సాగించేలా ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. జూన్లో ఈ నిర్మాణాన్ని ట్రాఫిక్ కోసం తెరవాల్సి ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల కారణంగా జాప్యం జరిగింది.Gopanpally flyover హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ IT కారిడార్లలో ట్రాఫిక్ సమస్యలను తొలగిస్తుంది. ఐటీ ఉద్యోగులతో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే రహదా...