Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: G7 Summit

G7 Summit | ప్రధాని మోదీకి ఫోన్.. జి7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం

G7 Summit | ప్రధాని మోదీకి ఫోన్.. జి7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం

World
న్యూఢిల్లీ: కెనడా (Canada) కొత్తగా ఎన్నికైన ప్రధాన మంత్రి మార్క్ కార్నీ(Mark Carney) తో తాను సంభాషణ జరిపానని, ఇటీవలి ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం తెలిపారు. జూన్ 15 నుండి 17 వరకు ఆల్బెర్టాలోని కననాస్కిస్‌లో జరగనున్న 51వ G7 సమ్మిట్‌లో భారతదేశం పాల్గొనడాన్ని కూడా మోదీ ధృవీకరించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ప్రధాని మోదీ ఇలా రాశారు, “కెనడా ప్రధాన మంత్రి @MarkJCarney నుండి కాల్ అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన ఇటీవలి ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపారు., ఈనెల చివర్లో కననాస్కిస్‌లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.”భారతదేశం మరియు కెనడాలను "లోతైన వ్యక్తుల మధ్య సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు" అని ప్రధాని మోదీ అభివర్ణించారు. కాగా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నేతృత్...
G7 Summit | ‘నమస్తే’ అంటూ ప‌ల‌క‌రించున్న‌ ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..

G7 Summit | ‘నమస్తే’ అంటూ ప‌ల‌క‌రించున్న‌ ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..

World
G7 Summit | ఇటలీ (Italy) లో జరుగుతున్న జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)  శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) తో సమావేశమయ్యారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. G7లో US, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి. సమ్మిట్‌కు ఔట్‌రీచ్ కంట్రీగా భారత్‌ను ఆహ్వానించారు. జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం అర్థరాత్రి ఇటలీలోని అపులియా చేరుకున్నారు. వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. అయితే ప్ర‌ధానులిద్ద‌రూ న‌మ‌స్తే అంటూ ప‌ల‌క‌రించున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.కాగా ఈరోజు తెల్లవారుజామున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లతో ప్ర‌ధాని న‌రేంద్...