Friday, August 1Thank you for visiting

Tag: Elon Musk

చెప్పిన‌ట్లే చేసిన మ‌స్క్‌.. యూఎస్‌లో మ‌రో కొత్త పార్టీ

చెప్పిన‌ట్లే చేసిన మ‌స్క్‌.. యూఎస్‌లో మ‌రో కొత్త పార్టీ

World
Elon Musk new political party | 'వన్ బిగ్ బ్యూటిఫుల్' బిల్లు (One Big Beautiful Bill) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వివాదం తర్వాత, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మస్క్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆయన దీనిని Xలో ప్రకటించారు. ఎలోన్ మస్క్ తన పార్టీకి 'అమెరికా పార్టీ' అని పేరు పెట్టారు. తన పార్టీ అమెరికా ప్రజలను ఏక పార్టీ వ్యవస్థ నుంచి విముక్తి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్' బిల్లు చట్టంగా మారింది. మస్క్ మొదటి నుంచీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లు ఆమోదం పొందితే, అతను తన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని గ‌తంలోనే ప్రకటించారు.ఎలోన్ మస్క్ కొత్త పార్టీఇప్పుడు ఎలోన్ మస్క్ (Elon Musk) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా తన పార్టీ ఏర్పాటును ప్రకటించారు. "ఈ రోజు అమెరి...
Elon Musk | ఎలోన్ మస్క్ అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా?

Elon Musk | ఎలోన్ మస్క్ అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా?

World
Elon Musk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆయన పాల‌నతీరుపై త‌ర‌చూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ఎలోన్ మస్క్ ఇటీవ‌ల తన 200 మిలియన్లకు పైగా అనుచరులకు ఒక పోల్ నిర్వ‌హించారు. అమెరికాలో 80% మంది మధ్యతరగతికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందా అని సర్వే చేశారు. మస్క్ ఆ పార్టీకి 'ది అమెరికా పార్టీ' అనే పేరును ప్రతిపాదించారు. మస్క్ పోస్ట్ వైరల్ అయింది. దానికి 4143244 ఓట్లు వచ్చాయి, అందులో 81 శాతం మంది అవును అని ఓటు వేశారు.మస్క్ కు ట్రంప్ కు మధ్య వివాదంతన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఎలోన్ వ్యతిరేకించడం పట్ల తాను నిరాశ చెందానని ట్రంప్ ఓవల్ ఆఫీసులో విలేకరులతో చెప్పినప్పుడు మస్క్ - ట్రంప్ మధ్య వివాదం ప్రారంభమైంది మస్క్ తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడని, బిల్లు ఎలక్ట్రిక్ వాహనాల క్రెడిట్‌లను తగ్గించడం వల్ల అతనికి పిచ్చి పట్టిందని, అతనికి ఓవల్...
USAID $750 మిలియన్ల  నిధులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

USAID $750 మిలియన్ల నిధులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

World
న్యూఢిల్లీ: భారత ఎన్నికలను ప్రభావితం చేయడంలో USAID పాత్ర ఉందనే ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. వార్షిక నివేదిక 2023-24లో 750 మిలియన్ డాలర్ల విలువైన ఏడు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిందని కేంద్రం వెల్లడించింది."ప్రస్తుతం, భారత ప్రభుత్వంతో భాగస్వామ్యంతో USAID ద్వారా మొత్తం 750 మిలియన్ డాలర్లు (సుమారుగా) బడ్జెట్ విలువైన ఏడు ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయి" అని 2023-24 ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, ఏడు ప్రాజెక్టుల కింద US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) మొత్తం USD 97 మిలియన్ల (సుమారు రూ. 825 కోట్లు) బాధ్యతను చేపట్టిందని తెలిపింది.ద్వైపాక్షిక నిధుల ఏర్పాట్లకు నోడల్ విభాగంగా ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కూడా ...
Tesla Cybercab | టెస్లా అద్భుతమైన ఆవిష్కరణ..  స్టీరింగ్, పెడల్స్ లేని రోబోటాక్సీ..

Tesla Cybercab | టెస్లా అద్భుతమైన ఆవిష్కరణ.. స్టీరింగ్, పెడల్స్ లేని రోబోటాక్సీ..

Auto, Technology
Tesla Cybercab | ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోబోటాక్సీ (Robotaxi) వ‌చ్చేసింది. ఎలోన్ మస్క్ "వి, రోబోట్" పేరుతో జరిగిన కార్యక్రమంలో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ లేని రోబోటాక్సీని ఆవిష్క‌రించారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలోని వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రత్యేకమైన సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2027లోపు ప్రారంభమవుతుందని మస్క్ ధృవీకరించారు. వాహనంలో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ ఉండవు, అంటే అన్ని ప్ర‌భుత్వ అనుమ‌తులు పొందిన తర్వాత మాత్రమే ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇతర టెస్లా మోడల్‌ల మాదిరిగానే, సైబర్‌క్యాబ్‌కు మినిమలిస్ట్ ఇంటీరియర్ లేఅవుట్ వ‌స్తుంది, ఇందులో ఇద్దరికి సీటింగ్ ఉంటుంది. మోడల్ 3, మోడల్ Y మాదిరిగానే దాదాపు అన్ని ఫంక్షన్‌లను నియంత్రించే పెద్ద సెంట్రల్‌గా మౌంటెడ్ స్క్రీన్ ఉంటుంది.Robotaxi details pic.twitter.com/AVSoysc6pS — Tesla (@Tesla) October 11, 202...
అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ

అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ

World
పర్యటనలో ముఖ్యాంశాలు ఇవీ.. న్యూఢిల్లీ : ఆరు రోజుల పాటు అమెరికా తోపాటు , ఈజిప్తు లో తన తొలి పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ కి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ప్రధానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి.లేఖి,  రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ తో స హా పలు పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు.సోమవారం తెల్లవారుజామున, ప్రధాని మోదీ తన మొదటి ఈజిప్ట్ పర్యటన వివరాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ట్విటర్ లో ప్రధాని మోదీ క్లిప్‌ను ట్యాగ్ చేస్తూ, "నా ఈజిప్టు పర్యటన ఒక చారిత్రాత్మకమైనది. ఇది భారతదేశం-ఈజిప్ట్ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.’’ అని పేర్కొన్నారు ఈజిప్ట్ అత్యున్నత గౌరవం ఈజిప్టు అత్యున్నత గౌరవాన్ని(Egypt's Highest Honour) అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి చేతుల మీదుగా ప్రధాని మోదీ ...