Wednesday, February 4"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: DMRC

Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపు నేటి నుంచే అమలులోకి..

Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపు నేటి నుంచే అమలులోకి..

National
Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ( DMRC ) 8 సంవత్సరాల తర్వాత మెట్రో రైలు ధరలను పెంచింది. కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయిని DMRC ప్రకటించింది. ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేసింది.మెట్రో ఛార్జీలు ఎంత పెరిగాయి?దిల్లీ మెట్రోలో ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.1 నుండి రూ.4 వరకు పెరిగాయి. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో ఈ పెంపు రూ.5 వరకు ఉంది. DMRC ప్రకారం, నేటి నుండి కనీస ఛార్జీ రూ.11. గరిష్టంగా రూ.64గా మారింది, గతంలో కనీస ఛార్జీ రూ.10. గరిష్టంగా రూ.60గా ఉండేది.ఇప్పుడు ఎంత ఖర్చవుతుంది?ఢిల్లీ మెట్రో సేవల ప్రయాణీకుల ఛార్జీలు ఈరోజు నుండి, అంటే ఆగస్టు 25, 2025 (సోమవారం) నుండి సవరించబడ్డాయని DMRC పోస్ట్ చేసింది. ప్రయాణించిన దూరాన్ని బట్టి (ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌కు రూ. 5 వరకు) రూ. 1 నుండి రూ. 4 వరకు మాత్రమే ఉంటుంది. ఢిల...
Delhi Metro | హోలీ పండుగ వేళ మెట్రో రైలు వేళల్లో మార్పులు

Delhi Metro | హోలీ పండుగ వేళ మెట్రో రైలు వేళల్లో మార్పులు

National
Delhi Metro Timings | లక్నో/న్యూఢిల్లీ: హోలీ వేడుకల కారణంగా లక్నో, ఢిల్లీలో మెట్రో (Delhi Metro) సేవలు మార్చి 14న సాధారణ ఉదయం షెడ్యూల్‌కు బదులుగా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయని అధికారులు ధృవీకరించారు. మార్చి 14న హోలీ సందర్భంగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని ఢిల్లీ మెట్రో లైన్లలో రైలు సేవలు అందుబాటులో ఉండవని DMRC తెలిపింది.ఆ తర్వాత అన్ని లైన్లలో సాధారణ సేవలు ప్రారంభమవుతాయి."హోలీ పండుగ రోజు, మార్చి 14న, airport ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని ఢిల్లీ మెట్రో లైన్లలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండవు" అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తెలిపింది. ఈ సేవలు అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుండి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. లక్నో, ఢిల్లీలోని ప్రయాణీకులు మార్చి 14న బయల...
DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు

DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు

National
DMRC QR Ticket | రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి, ప్ర‌జ‌ల‌కు మెరుగైన ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) గురువారం మల్టిపుల్ జర్నీ QR టికెట్ (MJQRT) ను ప్రారంభించింది. దీని వ‌ల్ల‌ రోజువారీగా టిక్కెట్ కొనుగోలు చేసే అవ‌స‌రం ఉండదు. మెట్రో అధికారుల ప్రకారం, MJQRT ప్రయాణీకులకు సాంప్రదాయ స్మార్ట్ కార్డ్‌లకు ప్రత్యామ్నాయంగా సరళీకృత, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.కొత్త సిస్టమ్ ఇప్పుడు DMRC ఢిల్లీ మెట్రో సారథి (మూమెంటమ్ 2.0 అని కూడా పిలుస్తారు) యాప్ ద్వారా మ‌ల్లిపుల్‌ జ‌ర్నీ టిక్కెట్ (multiple journey tickets ) లను కొనుగోలు చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. ఈ యాప్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్ శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని DMRC అధికారి తెలిపారు.MJQRTని ఉపయోగించేందుకు ప్రయాణికులు తప్పనిసరిగా రూ. 150 ప్రారంభ బ్యాలెన్స్‌తో యా...