Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Desh Bhakti

Amit Shah | నక్సలిజంపై గట్టి స్టాండ్ – 2026 మార్చిలోపు అంతం చేస్తామన్న అమిత్ షా

Amit Shah | నక్సలిజంపై గట్టి స్టాండ్ – 2026 మార్చిలోపు అంతం చేస్తామన్న అమిత్ షా

National
మావోయిస్టులు వెంట‌నే హింసాకాండ‌ను వ‌దిలేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah ) పిలుపునిచ్చారు. నిజామబాద్‌లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని (National Turmeric Board) ఆదివారం ప్రారంభించారు. అనంతరం న‌గ‌రంలోని పాలిటెక్నిక్‌ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన్ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్ప‌డిన‌ పాకిస్థాన్ కు భారత్ త‌న శక్తి ఏమిటో చూపింద‌ని అన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్ర‌ధాని మోదీ లక్ష్యమ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామ‌ని, నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ వ‌దిలేసి లొంగిపోవాల‌ని, నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాల‌ని పిలుపునిచ్చారు. . ఇప్పటివ‌ర‌కు 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని అమిత్ షా పేర్కొన్నారు.Amit Shah : తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం..త...
RSS శతాబ్ది ఉత్సవాలు.. మారుమూల పల్లెలకు సైతం చేరేలా కార్యక్రమాలు

RSS శతాబ్ది ఉత్సవాలు.. మారుమూల పల్లెలకు సైతం చేరేలా కార్యక్రమాలు

Trending News
ఆగస్టు 26 నుండి వేడుకలు ప్రారంభంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది సంవత్సర వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమావేశాలు, ప్రజా సహకార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళికలను అమ‌లు చేస్తోంది. ఈ సంవత్సరం విజయదశమి (Vijayadashami ) నాటికి ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కీర్తిని గుర్తుచేసుకునేందుకు, ఆగస్టు 26న దిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఉపన్యాసాల శ్రేణితో వేడుకలు ప్రారంభమవుతాయి.తన శతాబ్ది సంవత్సరానికి, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి చేరుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ సంస్థ తన స్థానిక శాఖలను (శాఖలు) తన గొప్ప బలంగా భావిస్తోంది. ఈ సంవత్సరం శాఖల సంఖ్యను లక్షకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సమాచారాన్ని దిల్లీ ఆర్ఎస్...