Bharat Atta
Bharat Rice | రూ. 29కి బియ్యం విక్రయం.. రేపటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్
Bharat Rice : దేశంలో బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బియ్యం లభ్యతను పెంచి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని కేవలం రూ. 29కి విక్రయించాలని నిర్ణయించింది. ఈ సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఎన్సీసీఎఫ్) కేంద్రియ భండార్ ఔట్లెట్ల ద్వారా విక్రయించనున్నట్టు తెలుస్తోంది. న్యూస్ అప్ డేట్స్ కోసం మన […]
