Saturday, August 2Thank you for visiting

Tag: Andhrapradesh news

508 కిలోమీట‌ర్లు.. ఆరు వరుసలు.. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే

508 కిలోమీట‌ర్లు.. ఆరు వరుసలు.. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే

Andhrapradesh
Hyderabad Bengaluru Highway | తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక రాష్ట్రాలను క‌లుపుతూ కొత్త హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు మ‌ధ్య కొత్త‌ జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ అవసరాలకు త‌గిన‌ట్లుగా కొత్త‌గా మ‌రొక‌ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ - బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ ర‌హ‌దారి ఉంది. దీని తోడుగ మ‌రొక కొత్త నేషన‌ల్ హైవేను నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మాస్టర్‌ ప్లాన్‌ ఫర్‌ నేషనల్‌ హైవేస్‌ విజన్‌-2047 లో భాగంగా ఈ హైవేను నిర్మించ‌నున్నారు. ఈ ర‌హ‌దారితో నాగ్‌పుర్‌ - హైదరాబాద్‌ - బెంగళూరు నగరాల మధ్య ప్ర‌జ‌లు, స‌రుకు ర‌వాణా మెరుగుప‌ర‌చాల‌ని మోదీ ప్ర‌భుత్వం రంఎడు సంవ‌త్స‌రాల క్రిత‌మే నిర్ణయించింది. కొత్త హైవే నిర్మాణంతో ప్రయాణ సమయం ఆదా అవుతుదంఇ. నాగ్‌పుర్‌ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహద...
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 11 మందికి గాయాలు:

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 11 మందికి గాయాలు:

Crime
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు సమాచారం అందించారు.అన్నమయ: ఆంధ్రప్రదేశ్ అన్నమయ జిల్లాలో శుక్రవారం ఉదయం జీపు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, పదకొండు మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. "ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మరణించారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్పించారు" అని మేతంపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగబాబు ANIకి తెలిపారు.గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.లారీ కడప నుంచి చిత్తూరుకు వెళ్తుండగా, మరోవైపు జీపులో 16 మంది యాత్రికులు తిరుమలకు వెళ్లి కర్ణా...