Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: యోగి ఆదిత్యనాథ్

Pooja Pal | సీఎం యోగిని ప్ర‌శంసించినందుకు ఎమ్మెల్యేపై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం, పార్టీ నుంచి బహిష్కరణ

Pooja Pal | సీఎం యోగిని ప్ర‌శంసించినందుకు ఎమ్మెల్యేపై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం, పార్టీ నుంచి బహిష్కరణ

National
Prayagraj News | ప్రయాగ్‌రాజ్‌లోని చైల్ ఎమ్మెల్యే, రాజు పాల్ భార్య పూజ పాల్ (Pooja Pal) ను అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించారు. యుపి అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047 పై చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (CM Adityanath)ను బహిరంగంగా ప్రశంసించారు. పూజ పాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అఖిలేష్ యాదవ్ ఆమెపై ఈ చర్య తీసుకున్నారు.ప్రయాగ్‌రాజ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు రాజు పాల్‌కు అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్‌తో రాజకీయ వైరం ఉంది. 2004 నవంబర్‌లో ప్రయాగ్‌రాజ్ వెస్ట్ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో అతిక్ తమ్ముడు మహ్మద్ అష్రఫ్‌ను ఓడించి రాజు పాల్ విజయం సాధించారు. ఈ క్ర‌మంలో ఆయన జనవరి 25, 2005న హ‌త్య‌కు గురయ్యాడు. ఫిబ్రవరి 2023లో, హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని సులేం సరయ్ ప్రాంతంలో గుర్తుతెలియ‌ని...
CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..

CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..

National, Special Stories
8 Years of UP CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం (Yogi Government) అధికారంలోకి వచ్చి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ను సమూలంగా మార్చారు. గూండాల రాష్ట్రంగా పిలిచే ఉత్తరప్రదేశ్ నేడు యోగి పాలనలో నేరస్థులు, గూండాలపై పోలీసు లాఠీలు, బుల్డోజర్లు (bulldozer) తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. యోగి ప్రభుత్వ పోలీసులు ఎన్‌కౌంటర్లలో 222 మంది పేరుమోసిన నేరస్థులు హతమయ్యారు. సుమారు 8,118 మంది గాయపడ్డారు.మోస్ట్ వాంటెండ్ నేరస్తులుయుపి పోలీసులు (Uttarpradesh Police) 20,221 మంది వాంటెడ్ నేరస్థులను అరెస్టు చేయగా, 79,984 మందిపై గ్యాంగ్‌స్టర్ చర్యలు తీసుకున్నారు. 930 మందిపై NSA చర్యతో, రూ.142 బిలియన్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు చేశారు. దీనితో పాటు, జూలై 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆపరేషన్ కన్విక్షన్ కింద, 51 మంది న...