Monday, July 7Welcome to Vandebhaarath

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప‌నులు
National

Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప‌నులు

కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ పున‌రాభివృద్ధి ప‌నులు (Warangal Railway Station) శ‌ర‌వేగంగా కొస‌సాగుతున్నాయి. వ‌రంగ‌ల్ రైల్వేస్టేష‌న్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.25.41 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే (Indina Railways) స్టేష‌న్ ముఖ ద్వారం సుంద‌రీక‌రించ‌డంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్నారు.ఇప్పటికే ఓరుగల్లు రైల్వేస్టేషన్ ముందు భాగాన్ని కాకతీయుల కళావైభవం, వారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చదిద్దారు.. సాయంత్రం వేళ విభిన్న రకాల రంగురంగు లైట్లతో స్టేషన్ వెలిగిపోతూ ప్రయాణికులను, బాటసారులను ఆకర్షిస్తోంది.ఇక రైల్వే స్టేషన్ లోపల ప్రయాణీకులు సులభంగా రాకపోకలు సాగించేందుకు, రద్దీని తగ్గించడానికి 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మిస్తున్నారు. అధునాతన రెస్ట్ రూమ్ లు ర...
Warangal Airport | కేర‌ళ కొచ్చి త‌ర‌హాలో వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం
National

Warangal Airport | కేర‌ళ కొచ్చి త‌ర‌హాలో వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం

Warangal Airport | వరంగల్ మామునూరు విమానాశ్రయం (Warangal Mamunoor Airport) కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. వరంగల్ విమానాశ్రయాన్ని అత్యంత‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించాల‌ని ఆయన సూచించారు.వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం (Central Governament) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్ నివాసంలో అధికారుల‌తో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.Warangal Airport : ప్రతీ నెలా నివేదిక అందించాలి..విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ, పెండింగ్ అంశాల వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి త...
రూ.30,000 తగ్గింపుతో Samsung Galaxy S25 Ultra ఫ్లాగ్‌షిప్ ఫోన్
National

రూ.30,000 తగ్గింపుతో Samsung Galaxy S25 Ultra ఫ్లాగ్‌షిప్ ఫోన్

Samsung Galaxy S25 Ultra Price cut | గత నెలలో విడుదలైన తర్వాత తొలిసారిగా శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ప్రారంభంలో రూ.1,29,999 ధ‌ర‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు రూ.99,999కే అందుబాటులో ఉంది. కొత్త ఆఫ‌ర్ ద్వారా కొనుగోలుదారులు రూ.30,000 వరకు అద్భుతమైన ఆదా చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం, ఈ భారీ తగ్గింపు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సేల్ లో అందుబాటులో ఉంది. మీరు ఈ ప్రీమియం ఫోన్ ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ నిర్ణయం తీసుకునే ముందు అందుబాటులో ఉన్న ఆఫర్‌లను తనిఖీ చేయండి.Samsung Galaxy S25 అల్ట్రా డిస్కౌంట్డిస్కౌంట్ ధరతో పాటు, Samsung Galaxy S25 Ultra కొనుగోలు చేసినప్పుడు రూ. 9,000 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదనంగా, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్ చే...
PM Modi | ‘జంగిల్ రాజ్ నాయకులు హిందూ మతాన్ని అపహాస్యం చేశారు…’:
National

PM Modi | ‘జంగిల్ రాజ్ నాయకులు హిందూ మతాన్ని అపహాస్యం చేశారు…’:

మహా కుంభమేళాపై ఆర్జేడీపై ప్రధాని మోదీ ఫైర్‌PM Modi in Bihar | ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (MahaKumbh Mela 2025 )పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తీవ్రంగా విమర్శించారు. హిందూ మతాన్ని అపహాస్యం చేసి, అపహాస్యం చేసిన 'జంగల్ రాజ్' నాయకులను బీహార్ ప్రజలు క్షమించరని మోదీ అన్నారు. జంగల్ రాజ్ నాయకులు మహా కుంభమేళాను, హిందూ మతాన్ని అపహాస్యం చేశారు. బీహార్ ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించరు" అని మోదీ భాగల్పూర్‌లో అన్నారు. అయితే, ఆర్జేడీ నేత ఇటీవల మహా కుంభమేళాను 'ఫాల్తు' (అర్థరహితం) అని అన‌డంతో తీవ్ర వివాదం చెల‌రేగింది.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం 19వ విడత నిధులను బదిలీ చేసిన తర్వాత జరిగిన సభలో మోదీ (PM Narendra Modi) ప్రసంగిస్తూ, రైతుల సంక్షేమం, బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించారు....
Mahakumbh 2025 : మహా కుంభమేళాలో రంగంలోకి దిగిన 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు
National

Mahakumbh 2025 : మహా కుంభమేళాలో రంగంలోకి దిగిన 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు

Mahakumbh 2025 : మహాకుంభ్ నగర్‌లో త్రివేణి సంగమం ప్రాంతాల‌ను ప‌రిశుభ్రం చేయ‌డానికి యూపీ ప్ర‌భుత్వం భారీ శానిసేష‌న్ డ్రైవ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు రంగంలోకి దించింది. మ‌హాకుంభ్ న‌గ‌ర్ ను నాలుగు వేర్వేరు జోన్‌లుగా విభజించి ఏకకాలంలో క్లీనింగ్‌ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.Mahakumbh 2025 : గిన్నిస్ బుక్ లో నమోదుసోమవారం (జనవరి 24) మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ ద్వారా మొత్తం 4 జోన్లలో 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు ఏకకాలంలో శుభ్రతా డ్రైవ్ నిర్వహిస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒక రికార్డు అని చెప్ప‌వ‌చ్చు. ఇంత భారీ సంఖ్య‌లో పారిశుద్ధ్య కార్మికులు ఒకేసారి ఒక ప్రాంతంలో ప‌నిచేడ‌యం జ‌ర‌గ‌లేదు. ఇది 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో నమోదు చేయ‌నున్న‌ట్లు తెలిసింది.ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య‌నాథ్‌ ...
Mahakumbh 2025 | 60 కోట్లు దాటిన కుంభ‌మేళా భ‌క్తులు.. ముగింపు ద‌శ‌లోనూ త‌గ్గ‌ని జోరు
National

Mahakumbh 2025 | 60 కోట్లు దాటిన కుంభ‌మేళా భ‌క్తులు.. ముగింపు ద‌శ‌లోనూ త‌గ్గ‌ని జోరు

Mahakumbh 2025 | ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) లో కుంభమేళా త్వరలో ముగియనున్నందున, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. మహా కుంభమేళాలో ఊహించని విధంగా 60 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మహాకుంభమేళా ప్రారంభమైనప్పుడు, ప్రభుత్వం 45 కోట్ల మంది వస్తారని అంచనా వేసింది, కానీ ఆ సంఖ్య ఇప్పటికే 60 కోట్లను దాటింది.Mahakumbh 2025 : 65 కోట్ల మార్కు దాటుతుందా?ఫిబ్రవరి 26న జరిగే చివరి 'అమృత స్నానం' నాటికి భక్తుల సంఖ్య 65 కోట్లను దాటుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలోని 110 కోట్ల మంది హిందువుల‌లో సగానికి పైగా పవిత్ర సంగమంలో స్నానం చేశారని అధికారిక ప్రకటన తెలిపింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 వరకు...
ఉచితంగా JioHotstar సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కావాలా?  అయితే Airtel, Jio, Vi వినియోగదారులు ఇలా చేయండి?
National

ఉచితంగా JioHotstar సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కావాలా? అయితే Airtel, Jio, Vi వినియోగదారులు ఇలా చేయండి?

Free JioHotstar Subscription Plans : రిలయన్స్, హాట్ స్టార్ కలిసి జియో హాట్‌స్టార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లోని అపరిమితమైన కంటెంట్ లైబ్రరీలను ఒకే వేదికపై ఇపుడు జియో హాట్ స్టార్ (JioHotstar ) స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంపై విక్షించవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం ఆపరేటర్లు.. జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియా తాజాగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. మీరు ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ వినియోగదారు అయినా, సరే సరసమైన డేటా ప్యాక్‌ల నుంచి అనేక OTT ప్రయోజనాలతో కూడిన హై-ఎండ్ ప్లాన్‌ల వరకు, అందరికీ అనుకూలమైన రీచార్జి ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. జియో, ఎయిర్‌టెల్, విఐ అంతటా అందుబాటులో ఉన్న తాజా జియో హాట్‌స్టార్ ప్లాన్‌ల ధర, చెల్లుబాటు, అదనపు ప్రయోజనాల వంటి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..రిల...
Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను బిజెపి ఎందుకు ఎంచుకుంది?
National

Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను బిజెపి ఎందుకు ఎంచుకుంది?

Delhi CM Rekha Guptha | ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను ఎంపిక చేసి భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎంపికను కొంద‌రు ఊహించిన‌ప్ప‌టికీ రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం, పార్టీ వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆమె ఎందుకు స‌రైన ఎంపికో స్పష్టమవుతుంది. రేఖ గుప్తా దశాబ్దాలుగా బిజెపి, దాని సైద్ధాంతిక మూలాలను ఎన్న‌డూ విడిచిపెట్ట‌లేదు.సంఘ్ పరివార్ తో ఆమె కుటుంబానికి ఉన్న దీర్ఘకాల అనుబంధం ఆమె రాజకీయ జీవితాన్ని నిర్మించ‌డంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 1992లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు, ఇది ఆమె నాయకత్వ ప్రయాణానికి నాంది పలికింది.విద్యార్థి రాజకీయాల్లో తొలినాళ్ల నుంచి రేఖా గుప్తా నాయకత్వంలో స్థిరత్వాన్ని ప్రదర్శించారు. 1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) కార్యదర్శిగా ఆమె పనిచేశా...
Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..
National

Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..

Delhi Chief Minister Rekha Gupta : ఢిల్లీకొత్త సీఎంగా (Delhi CM) రేఖా గుప్తాను ఖ‌రారు చేసింది బీజేపీ అధిష్ఠానం. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యేలు ఈరోజు జరిగిన సమావేశంలో శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 20 గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అట్ట‌హాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కొత్త బిజెపి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోపాటు అనేక మంది సీనియర్ నేత‌లు హాజరవుతారు.ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రేఖా గుప్తా (Rekha Gupta) దేశ రాజధానికి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. బిజెపి శాసనసభా పార్టీ సమావేశంలో ఆమెను ఢిల్లీ అసెంబ్లీలో సభానా...
Metro Rail | మార్చి నాటికి 3 హైదరాబాద్ మెట్రో కొత్త కారిడార్లకు డీపీఆర్‌లు
National

Metro Rail | మార్చి నాటికి 3 హైదరాబాద్ మెట్రో కొత్త కారిడార్లకు డీపీఆర్‌లు

Hyderabad Metro Rail : శామీర్‌పేట, మేడ్చల్, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ల వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPR) మార్చి చివరి నాటికి సిద్దమవుతాయని , కేంద్ర ఆమోదం కోసం సమర్పించబడతాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ MD NVS రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌లో 'గ్రీన్ క్రూసేడర్స్' కార్యక్రమంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నిర్వహించిన 'గ్రీన్ తెలంగాణ సమ్మిట్- 2025'లో ప్రసంగించిన రెడ్డి, హైదరాబాద్‌లోని నాలుగు దిశలలో మెట్రో రైలు నడపాలనే ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రణాళికలకు అనుగుణంగా HMRL పనిచేస్తోందని అన్నారు.Metro Rail విస్తరణలో మారానున్న నగర రూపురేఖలుకొత్త మెట్రో కారిడార్లు హైదరాబాద్ భౌతిక రూపురేఖలను మారుస్తాయని హామీ ఇస్తూ, హైదరాబాద్ త్వరలోనే ఉన్నత జీవన ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందని అన్నారు.పాత బస్తీ (old city) లోని హైదరాబాద్ మెట్రో దారుల్ షిఫా - పురానీ హవేలి మీదుగ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..