Monday, June 2Welcome to Vandebhaarath

Tag: Mandi

National

Sanjauli mosque | మసీదు 3 అంతస్తుల కూల్చివేతకు సిమ్లా కోర్టు ఆదేశం..!

Sanjauli mosque | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని వివాదాస్పద మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం సిమ్లా మున్సిపల్ కమీషనర్ (MC) కు కోర్టు రెండు నెలల సమయం ఇచ్చింది. మసీదు నిర్మాణం చట్టవిరుద్ధమని వివిధ సంస్థలు ప్రకటించడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. కొన్ని హిందూ సంస్థలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.. మసీదుకు సంబంధించి కొనసాగుతున్న పిటిషన్‌లో తమను పార్టీగా చేయాలంటూ స్థానికులు చేసుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. మసీదు కూల్చివేతకు అయ్యే ఖర్చును మసీదు కమిటీ సభ్యులు భరిస్తారు. ముస్లిం వక్ఫ్ బోర్డు తరపున న్యాయవాది బిఎస్ ఠాకూర్ మాట్లాడుతూ, "మసీదు పక్కన  పరిమితికి మించి ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు కమిటీ సమర్పించిన సమర్పణను కోర్టు అంగీకరించింది." తమ సొంత ఖర్చులతో కూల్చివేత చేసేందుకు కమిటీ సభ్యులకు కోర్టు రెండు నెలల గడువు ఇచ...
Trending News

Shimla mosque row | రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయడానికి 30 రోజుల గ‌డువు

Shimla mosque row | సిమ్లాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, మునిసిపల్ కమిషనర్ కోర్టు శుక్రవారం సంజౌలిలోని మసీదుకు సంబందించి రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. అయితే గతంలో తీర్పు వెలువడే వరకు మసీదుకు సీల్ వేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కేసు విచారణను మూడు నెలల్లో పూర్తి చేశామని మండి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్‌ఎస్ రాణా తెలిపారు. విచారణలో మ‌సీదు నిర్మాణాన్ని ఆమోదించలేదు, మ్యాప్ ఆమోదించ‌డలేదు. కాబట్టి ఇది చట్టవిరుద్ధమని కోర్టు నిర్ధారించింది. మసీదును పాత రూపంలోనే పునరుద్ధరించాలని కోర్టు తీర్పునిచ్చింది. మసీదు కమిటీ.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకపోతే, మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తుంది. మసీదు కమిటీ కూడా 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. హిందూ సంస్థల నిరసనలు మరోవైపు హ...
Elections

Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..

Lok Sabha Election 2024 (Key candidates) :  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1) బీహార్: 40 సీట్లలో 8 2) హిమాచల్ ప్రదేశ్: 4 3) జార్ఖండ్: 14 నియోజకవర్గాలలో 3 4) ఒడిశా: 21 స్థానాలకు 6 5) పంజాబ్: 13 సీట్లలో 13 6) ఉత్తరప్రదేశ్: 80 నియోజకవర్గాలలో 13 7) పశ్చిమ బెంగాల్: 42 స్థానాలకు 9 8) చండీగఢ్: 1 రాష్ట్రాల వారీగా ఏడో దశ నియోజకవర్గాల జాబితా: 1) బీహార్ నలంద (జ‌న‌ర‌ల్ ) పాట్నా సాహిబ్(జ‌న‌ర‌ల్ ) పాటలీపుత్ర (జ‌న‌ర‌ల్) అర్రా (జ‌న‌ర‌ల్) బక్సర్ (జ‌న‌ర‌ల్) ససారం (SC) కరకత్ (జ‌న‌ర‌ల్) జహనాబాద్ (జ‌న‌ర‌ల...
Exit mobile version